– కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను కోరిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు – తోతాపురి మామిడి రైతులకు 12 రూ. మధ్దతు ధర అందచేశాం – మామిడి రైతుల కోసం మార్కెట్ మద్దతు కింద రూ.260 కోట్లు ఆర్ధిక సాయం అందచేయండి – వెనుకబడిన జిల్లాల కోసం మైక్రో ఇరిగేషన్ పథకానికి రాయితీ పెంచాలని వినతి – విభజన చట్టం ప్రకారం శ్రీకాకుళం జిల్లాలో కేంద్ర అగ్రికల్చర్ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని కోరిన అచ్చెన్నాయుడు ఢిల్లీ, నేటి పత్రిక …
Read More »Tag Archives: delhi
లబ్దిదారులకు రూ.300 కోట్లకు పైగా మార్జిన్ సొమ్ము సబ్సిడీని పంపిణీ చేసిన KVIC
-PMEGP పథకం కింద దేశవ్యాప్తంగా 11,480 మంది సేవారంగ లబ్దిదారులకు రూ.300 కోట్లకు పైగా మార్జిన్ సొమ్ము సబ్సిడీని పంపిణీ చేసిన KVIC -న్యూఢిల్లీలోని రాజ్ఘాట్ కార్యాలయం నుంచి వర్చువల్ విధానం ద్వారా లబ్దిదారులకు సబ్సిడీని విడుదల చేసిన KVIC ఛైర్మన్ మనోజ్ కుమార్ -‘‘ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో, PMEGP పథకం ప్రతి గ్రామంలో ఉపాధి మరియు స్వావలంబన పునాదిని బలోపేతం చేసింది’’ అని చెప్పిన KVIC ఛైర్మన్ న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం (PMEGP) …
Read More »మంత్రి నారా లోకేష్ తో పాటు కేంద్ర విద్యాశాఖ మంత్రి దర్మేంద్ర ప్రధాన్ ను కలిసిన ఎంపీ కేశినేని శివనాథ్
న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర విద్యాశాఖ మంత్రి దర్మేంద్ర ప్రధాన్ ను ఢిల్లీలోని ఆయన కార్యాలయంలో రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తో కలిసి విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ బుధవారం కలవటంజరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో జూలై 5 న ఏపీలో నిర్వహించే మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ కి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను లోకేష్ తో పాటు కలిసి ఆహ్వానించటం జరిగింంది. మంత్రి నారా లోకేష్ అడిగిన వెంటనే …
Read More »మంత్రి నారా లోకేష్ తో పాటు కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి చిరాగ్ పాశ్వాన్ ను కలిసిన ఎంపీ కేశినేని శివనాథ్
న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి చిరాగ్ పాశ్వాన్ ను ఢిల్లీలోని ఆయన కార్యాలయంలో రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తో కలిసి విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ బుధవారం మర్యాదపూర్వకంగా కలవటంజరిగింది. పండ్లతోటల అభివృద్ధికి అన్నివిధాల అనుకూలమైన వాతావరణం కలిగిన రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దేందుకు సహకారం అందించాలని కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రి చిరాగ్ పాశ్వాన్ కు మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తిచేశారు. దీనికి కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్ …
Read More »మంత్రి నారా లోకేష్ తో పాటు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ను కలిసిన ఎంపీ కేశినేని శివనాథ్
న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : భారత ఉపరాష్ట్రప్రతి జగదీప్ ధన్కర్ ను ఢిల్లీలోని ఆయన నివాసంలో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తో కలిసి విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ బుధవారం మర్యాదపూర్వకంగా కలవటం జరిగింది. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ను మంత్రి నారా లోకేష్ శాలువాతో సత్కరించి…226 రోజులపాటు 3,132 కి.మీ.ల మేర తాను చేసిన పాదయాత్రలో ఎదురైన అనుభవాలను కళ్లకుకడుతూ రూపొందించిన యువగళం పుస్తకాన్ని అందజేశారు. పాదయాత్ర ద్వారా ఎపి ప్రజల్లో చైతన్యాన్ని నింపిన …
Read More »వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో రామ్మోహన్ నాయుడు భేటీ
-2014-19 మధ్యలో ఉపాధి హామీ బకాయిల సమస్య పరిష్కరించాలి -పామ్ ఆయిల్ దిగుమతులపై సుఖం సవరించాలి -రెడ్ గ్రామ్ కంది దినుసుల సేకరణ గడువు పెంచాలి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఢిల్లీలో ఈ రోజు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో రాష్ట్ర రైతుల సమస్యల చర్చించేందుకు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. మూడు ప్రధాన అంశాల మీద ఇరువురి చర్చ సాగింది. 2014-19 సంవత్సరాల మధ్య ఉపాధి పథకం కింద రాష్ట్రానికి చెల్లించాల్సిన …
Read More »రండి.. పరిక్షించండి.. ఆ తర్వాతే పెట్టుబడులు పెట్టండి..
-ఢిల్లీ సీఐఐ వార్షిక సదస్సులో పారిశ్రామిక వేత్తలకు సీఎం చంద్రబాబు ఆహ్వానం -రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించిన ఏపీ సీఎం -అమరావతి నిర్మాణంలో భాగస్వాములు కావాలని పారిశ్రామిక వేత్తలకు పిలుపు -2026 జనవరికి అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ సిద్దమని ప్రకటన -ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఉత్పత్తుల తయారీకి పారిశ్రామిక వేత్తలు సిద్ధం కావాలన్న చంద్రబాబు -సీఎం సమాధానాలపై పారిశ్రామిక వేత్తల హర్షం.. స్టాండింగ్ ఓవేషన్ తో గౌరవించిన సీఐఐ ప్లీనరీ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా …
Read More »ప్రపంచ ప్రామాణికంగా భారత స్టాండర్డ్స్.. : మంత్రి నాదెండ్ల మనోహర్
ఢిల్లీ/విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారత స్టాండర్డ్లు ఇప్పుడు ప్రపంచ ప్రామాణికంగా మారుతున్నాయని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బి.ఐ.ఎస్.) గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి ఆయన హాజరయ్యారు. 2014-15లో భారత్లో కేవలం 2,000 స్టాండర్డ్స్ మాత్రమే ఉన్నాయని.. 2025 నాటి ఆ సంఖ్య 23,000లకు చేరిందన్నారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అధ్యక్షతన మంగళవారం జరిగిన బీఐఎస్ 9వ పాలక మండలి సమావేశానికి హాజరైన మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, దేశంలో …
Read More »‘పిఎం – జన్ మన్’ ద్వారా మారుమూల గిరిజన ఆవాసాలకు రోడ్లు నిర్మిస్తున్నాము
-‘పిఎం – జన్ మన్’లో భాగంగా ఆంధ్ర ప్రదేశ్ లో రూ.555.61 కోట్లతో రోడ్లు చేపట్టాము -కుల గణన ద్వారా వివిధ కులాల జీవన పరిస్థితులు తెలుస్తాయి… అన్ని వర్గాల సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుంది -ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఓట్లు కోసం చూడరు… దేశ అభివృద్ధి కోసమే యోచిస్తారు -హిమాలయాలు ఎలా తలవంచవో… నరేంద్ర మోడీ ఎక్కడా తలవంచరు -ఆపరేషన్ సిందూర్ ద్వారా మన దేశ శక్తిసామర్థ్యాలను ప్రపంచానికి చాటారు -ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సి.ఎం., డిప్యూటీ సి.ఎం.ల సమావేశంలో ఆంధ్ర ప్రదేశ్ …
Read More »వికసిత్ భారత్ సాకారంతో స్వర్ణాంధ్రను సాధించేలా అడుగులు
-టెక్నాలజీ అభివృద్ధికి ఏపీ మార్గం -డిజిటల్ మౌలిక సదుపాయాలకు ఆదర్శంగా ఏపీ -2047 నాటికి 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ -మోదీ ధీరత్వం, అద్భుత నాయకత్వంతో ఆపరేషన్ సిందూర్ విజయం -నీతి ఆయోగ్ సమావేశంలో సీఎం చంద్రబాబు -ఏపీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు బ్లూప్రింట్ ప్రజంటేషన్… ఇతర రాష్ట్రాలకు నమూనా అని ప్రశంసించిన ప్రధాని ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : స్వర్ణాంధ్ర విజన్ 2047 ద్వారా 2029 నాటికి రాష్ట్రంలో పేదరికం లేకుండా చేయడమే లక్ష్యంగా ఉన్నామని సీఎం చంద్రబాబు నాయుడు …
Read More »
Prajavartha Online Telugu News