ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు జరిగిన పార్లమెంట్ శీతాకాల సమావేశాలలో కేంద్ర వాణిజ్య మంత్రి ని దిగువ తెలిపిన విధంగా ప్రశ్నించడం జరిగింది. • భారతదేశం మరియు UK స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంలోకి ప్రవేశించాయా; • అలా అయితే, FTA (Free Trade Agreement – స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం) యొక్క ముఖ్య లక్షణాలతో పాటు దాని వివరాలు: ప్రభుత్వం ఇంకా FTA ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి గల కారణాలు; • కార్బన్ బోర్డర్ సర్దుబాటు విధానం విషయంలో FTAలో …
Read More »Tag Archives: delhi
ఎన్టీఆర్ జిల్లాకు మరిన్ని పీఎం-శ్రీ పాఠశాలలు మంజూరు చేయాలి
-లోక్సభలో కేంద్రానికి విజ్ఞప్తి చేసిన ఎంపీ కేశినేని శివనాథ్ -రూల్ నెంబర్ 377 కింద కింద ఎన్టీఆర్ జిల్లాలో పీఎం-శ్రీ పాఠశాలల కేటాయింపు పునఃసమీక్షించాలనే అంశం పై ప్రస్తావన ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రధాన్ మంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా (PMSHRI) పథకం కింద ఎన్టీఆర్ జిల్లాకి పీఎం-శ్రీ పాఠశాలల కేటాయింపు చాలా తక్కువగా వున్న అంశాన్ని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ లోక్ సభలో మంగళవారం ప్రస్తావించారు. రూల్ నెంబర్ 377 కింద (Laid …
Read More »విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలోని రైల్వే సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోండి
-రైల్వే బోర్డ్ చైర్మన్ సతీష్ కుమార్ కు ఎంపీ కేశినేని శివనాథ్ విజ్ఞప్తి ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలోని సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని, అమృత భారత స్టేషన్ 2.0 పథకం కింద విజయవాడ రైల్వే స్టేషన్ అభివృద్దికి నీతి ఆయోగ్ మంజూరు చేసిన నిధులను రైల్వే శాఖ ద్వారా త్వరితగతిన విడుదల చేయించాలని రైల్వే బోర్డ్ చైర్మన్ సతీష్ కుమార్ కు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ విజ్ఞప్తి చేశారు. న్యూఢిల్లీలో రైల్వే బోర్డ్ …
Read More »భారత వ్యవసాయరంగాన్ని దెబ్బతీసే ఇండో- అమెరికన్ ఒప్పందాన్ని ఉపసంహరించుకోవాలి…
-అఖిలభారత కిసాన్ సభ డిమాండ్ ఢిల్లీ , నేటి పత్రిక ప్రజావార్త : ఇండో అమెరికన్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేయాలని కోరుతూ అఖిల భారత కిసాన్ సభ నేతృత్వంలో న్యూఢిల్లీలోని అజయ్ భవన్ నుండి సెంట్రల్ ఫోస్టు ఆఫీసు వరకు ర్యాలీగా వెళ్లి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇండో- అమెరికన్ డీల్ ను రద్దుచేయాలని,విదేశాలను నుంచి దిగుమతి అవుతున్న వ్యవసాయ ఉత్పత్తులపై భారీ స్థాయిలో సుంకాలను విధించాలని, దేశ రైతాంగాన్ని కాపాడాలని, కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేసే విధానాలకు మోడీ ప్రభుత్వం …
Read More »ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పునరుద్ధరణపై లోక్సభలో తిరుపతి ఎంపీ గురుమూర్తి ప్రశ్న
-మల్టీ టాస్కింగ్ సిబ్బంది, సాగర మిత్రాలకి ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించాలి ఢిల్లీ , నేటి పత్రిక ప్రజావార్త : ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పునరుద్ధరణపై తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి మంగళవారం పార్లమెంటులో ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు కేంద్ర మత్స్య శాఖ సహాయ మంత్రి జార్జ్ కురియన్ సమాధానం ఇచ్చారు. ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన 2020-21 నుండి 2024-25 వరకు ఐదు సంవత్సరాల కాలానికి ఆమోదించబడిందని తెలిపారు. ఈ ప్రణాళిక గడువు 31 మార్చి 2025న ముగిసిందని, అయితే …
Read More »పార్లమెంట్ లో పెట్రోలియం, సహజ వాయువులపై కేంద్రాన్ని ప్రశ్నించిన రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు
-ఎంపీ సానా సతీష్ ప్రశ్నలకు కేంద్ర మంత్రి సురేష్ గోపి సమాధానం వెల్లడి -మొత్తం 112 బ్లాక్ లు మంజూరు చేసినట్లుగా స్పష్టం -ఐదేళ్లలో 101 బావుల తొవ్వకం చేపట్టినట్లుగా తెలిపిన కేంద్ర మంత్రి -వాటి నిర్వాహణ కోసం మొత్తం ఖర్చు రూ. 4448 కోట్లు -2024లో మిషన్ అన్వేషణ్ను రూ.792 కోట్ల అంచనా వ్యయంతో ఆమోదం ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : పార్లమెంట్ లో పెట్రోలియం మరియు సహజ వాయువుల పై రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు పలు ప్రశ్నలు …
Read More »ఏపీఎండీసీ ద్వారా అప్పులు ప్రమాద ఘంటికలు: తిరుపతి ఎంపీ గురుమూర్తి
-పార్లమెంటు వేదికగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి రాజ్యాంగ, ఆర్థిక ఉల్లంఘనలు ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపిఎండిసి), రూ.9 వేల కోట్ల విలువైన నాన్-కన్వర్టబుల్ డిబెంచర్లు జారీ చేసింది. ఈ డిబెంచర్లకు సంబంధించి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రత్యక్ష డెబిట్ ఆదేశం ద్వారా ఒక ప్రైవేట్ డిబెంచర్ ట్రస్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానా నుండి నేరుగా నిధులను తీసుకునే అధికారం కల్పించబడిందని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి ప్రత్యేక అధికరణ …
Read More »అఖిలపక్ష సమావేశంలో లోకసభ సభ్యులు మద్దిల గురుమూర్తి
ఢిల్లీ , నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పార్లమెంటు వ్యవహారాల శాఖామాత్యులు కిరణ్ రిజిజు అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహనరెడ్డి ఆదేశాల మేరకు రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, లోకసభ సభ్యులు మద్దిల గురుమూర్తి పాల్గొన్నారు.
Read More »రాష్ట్రపతి చేతుల మీదుగా స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు అందుకున్న మంత్రి నారాయణ
-రాష్ట్రం నుంచి ఐదు మున్సిపల్ కార్పొరేషన్ లకు అవార్డులు -వివిధ కేటగిరీల్లో అవార్డులు దక్కించుకున్న ఏపీ మున్సిపాల్టీలు -విజయవాడ,గుంటూరు,తిరుపతి,జీవీఎంసీ,రాజమండ్రి కార్పొరేషన్ లకు అవార్డులు -సీఎం చంద్రబాబు నిరంతర పర్యవేక్షణతోనే అవార్డులు దక్కాయన్న మంత్రి నారాయణ న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ను దేశంలోనే అత్యంత పరిశుభ్ర రాష్ట్రంగా మార్చాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యం అన్నారు పురపాలక,పట్టణాభివృద్ది శాఖ మంత్రి నారాయణ.ముఖ్యమంత్రి నిరంతర పర్యవేక్షణతోనే రాష్ట్రంలోని మున్సిపాల్టీలు మరోసారి స్వచ్చత అవార్డులు దక్కించుకున్నాయన్నారు.రాష్ట్రంలోని మునిసిపాలిటీలను డంపింగ్ యార్డ్ రహితంగా మార్చేలా ప్రణాళికాబద్దంగా ముందుకెళ్తున్నామన్నారు.ఢిల్లీలోని …
Read More »న్యూఢిల్లీలో ఇండియా పోస్ట్ బిజినెస్ మీట్ 2025-26
-కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య ఎం. సింధియా న్యూఢిల్లీలో ఇండియా పోస్ట్ బిజినెస్ మీట్ 2025-26లో గ్రామీణ స్థాయి నుండి వృద్ధి కోసం విస్తృత ప్రణాళికను ఆవిష్కరించారు న్యూ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి; మరియు ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి జ్యోతిరాదిత్య ఎం. సింధియా నాయకత్వంలో పోస్టల్ శాఖ న్యూఢిల్లీలో తన వార్షిక వ్యాపార సమావేశం 2025-26ను నిర్వహించింది. ఈ వ్యూహాత్మక సమావేశం దేశవ్యాప్తంగా ఉన్న సర్కిల్ అధిపతులను (చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్స్ ను) …
Read More »
Prajavartha Online Telugu News