Breaking News

Tag Archives: delhi

ఎట్టకేలకు తగిలిన సిగ్నల్

-ఎంపి గురుమూర్తి కృషితో బిఎస్ఎన్ఎల్ టవర్ల ఏర్పాటుకు మార్గం సుగమం ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి పార్లమెంటు పరిధిలోని గూడూరు నియోజకవర్గం పూడిరాయదొరువు, సూళ్ళురుపేట నియోజకవర్గం ఇరకం దీవిలో ఎట్టకేలకు బిఎస్ఎన్ఎల్ 4జి టవర్ల ఏర్పాటుకు అడ్డంకులు తొలగాయి. తీర ప్రాంత గ్రామాలైన పూడిరాయదొరువు, ఇరకం దీవిలో సెల్ ఫోన్ సిగ్నల్ సరిగా లేక తుఫాను వంటి అత్యవసర సమయాలలో వారు ఎదుర్కొంటున్న సమస్యలని అక్కడ పర్యటించిన సమయంలో స్థానికుల ద్వారా తెలుసుకున్నారు. ఈ క్రమంలో ఎంపీ గురుమూర్తి బిఎస్ఎన్ఎల్ దేశవ్యాప్తంగా …

Read More »

మత్స్య సహకార సంఘాల జీవనోపాధి సవాళ్లపై తిరుపతి ఎంపీ లేవనెత్తిన ప్రశ్నకు కేంద్రం వివరణ

ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రాథమిక మత్స్యకార సహకార సంఘాలు ఎదుర్కొంటున్న జీవనోపాధి సవాళ్లపై తిరుపతి ఎంపి మద్దిల గురుమూర్తి లోక్‌సభలో ప్రశ్నించారు. తీర ప్రాంతంతో సంబంధం లేని ప్రాథమిక మత్స్యకార సహకార సంఘాలు ఏర్పాటుకు ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, సహకార సంఘాల నిర్వహణలో అవకతవకలు నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏంటి అని వివరాలు కోరారు. ఈ ప్రశ్నకు కేంద్ర మత్స్య శాఖా సహాయ మంత్రి జార్జ్ కురియన్ సమాధానం ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రధానమంత్రి మత్స్య సంపద …

Read More »

గ‌వ‌ర్న‌ర్ అశోక్ గ‌జ‌ప‌తి రాజు దంప‌తుల‌కు టిడిపి ఎంపీలు స‌న్మానం

-కేంద్ర‌మంత్రి పెమ్మ‌సాని నివాసంలో అల్పాహార విందు -హాజ‌రైన ఎంపీ కేశినేని శివ‌నాథ్ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్ ఆహ్వానం మేర‌కు ఢిల్లీలోని ఆయన నివాసానికి ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో వున్న గోవా గ‌వ‌ర్న‌ర్ అశోక్ గ‌జ‌ప‌తి రాజు, స‌తీమ‌ణి సునీలా గజపతిరాజు మంగ‌ళ‌వారం విచ్చేశారు. కేంద్ర మంత్రి పెమ్మసాని నివాసంలో ఏర్పాటు చేసిన అల్పాహార విందులో గ‌వ‌ర్న‌ర్ అశోక్ గ‌జ‌ప‌తి రాజు దంప‌తుల‌తో పాటు టిడిపి ఎంపీలు పాల్గొన్నారు. అనంత‌రం అశోక్ గ‌జ‌ప‌తి …

Read More »

సశక్త్ పంచాయతీ నేత్రి అభియాన్ ద్వారా మహిళా నాయకత్వానికి నూతనోత్తేజం

-ఆంధ్రప్రదేశ్‌కు రూ.58.49 కోట్లు నిధుల మంజూరు -లైంగిక హింసపై చట్ట అవగాహన కోసం కేంద్రం ప్రత్యేక ప్రైమర్ విడుదల -కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ స‌హాయ మంత్రి ప్రొ.ఎస్.పి.సింగ్ బ‌ఘేల్ వెల్ల‌డి -సశక్త్ పంచాయతీ నేత్రి అభియాన్ పై ప్ర‌శ్నించిన ఎంపీ కేశినేని శివ‌నాథ్ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : దేశవ్యాప్తంగా గ్రామీణ మహిళా నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి కేంద్ర పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ ‘స‌శక్త్ పంచాయత్ నేత్రి అభియాన్’ ను ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా మహిళా ఎన్నికైన ప్రతినిధుల …

Read More »

పాఠశాలల్లో ఆరోగ్య రాయబారుల నియామకం గురించి ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి

ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు జరిగిన పార్లమెంట్ సమావేశాలలో కేంద్ర విద్యా శాఖ మంత్రి ని కింది విధంగా ఎంపీ బాలశౌరి ప్రశ్నించారు (ఎ) బాల్య ఊబకాయాన్ని దృష్టిలో ఉంచుకుని వంటలో 10 శాతం నూనెను తగ్గించాలని ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు ఏదైనా సలహా జారీ చేసిందా మరియు అలా అయితే, దాని వివరాలు; (బి) విద్యార్థులలో ఊబకాయాన్ని గుర్తించడానికి మరియు తల్లిదండ్రులు తగిన పరిష్కార చర్యలు తీసుకోవడానికి మార్గనిర్దేశం చేయడానికి ఉపాధ్యాయులకు ఏదైనా శిక్షణ ఇవ్వాలని …

Read More »

నాబార్డ్ నిధులపైపార్లమెంటులో వివరాలు కోరిన తిరుపతి ఎంపీ గురుమూర్తి

ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రాలలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం నాబార్డ్ ద్వారా కేటాయించిన నిధుల వివరాలపై తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నిధుల కేటాయింపులో ఏటేటా తగ్గుదల ఉందా, ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఆంధ్రప్రదేశ్‌కు నాబార్డ్ సహాయం ఎంత మేరకు ఉంది, రాష్ట్రం నుంచి పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల సంఖ్య ఎంత, వాటి విషయంలో కేంద్రం తీసుకున్న చర్యలు ఏమిటి, నాబార్డ్ మద్దతుతో రైతులకు రుణాల అందుబాటులో మార్పులు వచ్చాయా, అసంఘటిత రుణాలపై ఆధారపడటం …

Read More »

తిరుపతి జిల్లాలో ఆయుష్ సేవలను మరింత బలోపేతం చేయాలి – ఎంపి గురుమూర్తి

ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఆయుష్ వ్యవస్థల అభివృద్ధి, ఆర్థిక సహాయం, ప్రోత్సాహకాల గురించి తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి శుక్రవారం పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వాన్ని వివరాలు కోరారు. ఇందుకు కేంద్ర ఆయుష్ శాఖ సహాయ మంత్రి ప్రతాప్ రావు జాదవ్ సమాధానం ఇచ్చారు. ప్రజా ఆరోగ్యం రాష్ట్రాల పరిధిలోకి వస్తుందని, ఆయుష్ రంగంలో అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. అయితే, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జాతీయ ఆయుష్ మిషన్ ద్వారా రాష్ట్ర …

Read More »

అంగన్ వాడి వర్కర్ల వేతనాలను గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపి బాలశౌరి

ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు జరిగిన శీతాకాల పార్లమెంట్ సమావేశాలలో కేంద్ర స్త్రీ మరియు శిశు అభివృద్ధి మంత్రిని కింది విధంగా మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి ప్రశ్నించారు. • (ఎ)ఆంధ్రప్రదేశ్‌లోని అంగన్‌వాడీ కేంద్రాల పనితీరు; • (బి)అంగన్‌వాడీ కార్యకర్తలు మరియు అంగన్‌వాడీ సహాయకుల గౌరవ వేతనాన్ని చివరిగా 2018లో సవరించారా, అలా అయితే, వారి గౌరవ వేతనాన్ని మరింత సవరించడానికి ప్రభుత్వం ఎదుర్కొంటున్న అడ్డంకులు; మరియు • (సి)MGNREGA కార్మికుల విషయంలో వారి గౌరవ వేతనాన్ని ద్రవ్యోల్బణానికి అనుసంధానించాలని …

Read More »

మంగళగిరి ఎయిమ్స్ లో ట్రామా సెంటర్ ఏర్పాటు గురించి లోక్ సభలో ప్రస్తావించిన ఎంపి బాలశౌరి

ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఢిల్లీ లో ఈరోజు జరిగిన పార్లమెంట్ సమావేశాలలో ఆర్టికల్ 377 కింద మంగళగిరిలోని ఎయిమ్స్ లో జరుగుతున్న వివిధ పనుల గురించి మాట్లాడుతూ, అక్కడి పనుల వేగవంతమైన పురోగతి ప్రశంసనీయంగా ఉందని, 25 లక్షల అవుట్ పేషెంట్ కన్సల్టేషన్లను సాధించడం అనేది చాల స్పష్టంగా మంగళగిరి ఎయిమ్స్ వారి యొక్క ప్రజాదరణను సూచిస్తుందని తెలిపారు. ఇంకా మాట్లాడుతూ, ఇన్ పేషెంట్ సేవలలో కూడా ఇదే ధోరణి కొనసాగాలని, మెడికల్ విద్యా రంగంలో కూడా రాణించాలని, మంగళగిరి ఎయిమ్స్ …

Read More »

ఢిల్లీ లో కేంద్ర మంత్రి గడ్కరిని కలిసిన ఎంపి బాలశౌరి

ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు ఢిల్లీలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరి ని మచిలీపట్నం ఎంపి బాలశౌరి కలిసి దిగువ తెలిపిన రోడ్ల మంజూరు గురించి ప్రతిపాదనలు ఇవ్వడం జరిగింది. గుడివాడ – కంకిపాడు గ్రీన్ ఫీల్డ్ రోడ్డు. : మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలోని కృష్ణా జిల్లాలోని గుడివాడ నుండి కంకిపాడు వరకు దాదాపు 27 కిలోమీటర్ల విస్తీర్ణంలో గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు ప్రాజెక్టును మంజూరు చేయవలసిన అవసరాన్నివారికీ వివరించడం జరిగింది. ఈ రోడ్డు జాతీయ రహదారి 165 (NH-165), జాతీయ రహదారి 216-H …

Read More »