Breaking News

Tag Archives: delhi

2047 నాటికి నెం.1 ఆర్థిక వ్యవస్థగా భారత్

-ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోనే సాధ్యం -అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల్లో భారతీయులు -ప్రపంచవ్యాప్తంగా నాకు అండగా నిలిచిన అందరికీ కృతజ్ఞతలు -రిపబ్లిక్ ప్లీనరీ సమ్మిట్‌లో సీఎం చంద్రబాబు నాయుడు న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో 2047 నాటికి భారతదేశం నెం.1 ఆర్థిక వ్యవస్థగా మారుతుందని, ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో భారతీయులు ముందుంటారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. భారతీయులను యూదు సమాజంతో పోలుస్తూ, ప్రపంచంలో అత్యంత సంపన్నులుగా, ప్రభావవంతమైన వ్యక్తులుగా భారతీయులు ఉన్నారని అన్నారు. గురువారం …

Read More »

ఏపీ భూ ఆక్రమణ నిషేధ బిల్లు ఆమోదించండి

-అమరావతికి 8 వరుసల అవుటర్ రింగ్ రోడ్డు -నదుల అనుసంధానానికి సహకరించండి -కేంద్రాన్ని కోరిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు -ఒకేరోజు ముగ్గురు కేంద్ర మంత్రులతో సమావేశం -రాష్ట్రంలో సమస్యలు వివరించి పరిష్కరించాలన్న సీఎం న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో జరిగిన భూ ఆక్రమణలు, అక్రమాలు, దందాను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్రం దృష్టికి తీసుకువెళ్లారు. రాష్ట్రంలోని పది కేసులు నమోదైతే అందులో 6 కేసులు భూ వివాదాలకు సంబంధించినవే ఉంటున్నాయని ముఖ్యమంత్రి అన్నారు. భూ వివరాల …

Read More »

మిర్చి ధర పతనంపై కేంద్రమంత్రితో మాట్లాడారు… రైతులను ఆదుకుంటాం.

-అంతర్జాతీయంగా డిమాండ్ తగ్గడంతోనే ధర పతనం -పోలవరం పురోగతి, కేంద్రసాయంపై జలశక్తి మంత్రితో చర్చించాం -పోలవరం నీళ్లు బనకచర్లకు తీసుకెళ్లేందుకు కేంద్రసాయం కోరాం -వృధాగా సముద్రంలోకి పోయే నీటినే మేం ఉపయోగించుకుంటున్నాం -ఢిల్లీలో మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు -ఢిల్లీ సీఎం ప్రమాణస్వీకారోత్సవంలో పాల్గొన్న ఏపీ సీఎం ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : మిర్చి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ధర పతనంపై కేంద్రంతో మాట్లాడాం. ఎప్పుడూ లేని విధంగా ఈ సారి రేట్లు పడిపోయాయి. గతంలో అంతర్జాతీయ …

Read More »

ఏపీ పర్యాటక రంగంలో పెట్టుబడులకు ఇదే మా ఆహ్వానం

-ఏపీ పర్యాటకాభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని ఢిల్లీలో జరుగుతున్న సౌత్ ఏషియా లీడింగ్ ట్రావెల్, టూరిజం ఎగ్జిబిషన్ -2025 వేదికగా జాతీయ, అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు ఆహ్వానం పలికిన పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ -సుస్థిర, సమగ్ర పర్యాటకాభివృద్ధి, ఆర్థిక పురోభివృద్ధి, ఉపాధి కల్పన, రూ.25 వేల కోట్ల పెట్టుబడులు ధ్యేయంగా అడుగులు వేస్తున్నామని వివరించిన మంత్రి దుర్గేష్ -పీపీపీ విధానంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తున్నామని, ప్రభుత్వం తరపున ఇన్వెస్టర్లకు మెరుగైన రాయితీలు కల్పించి పూర్తి సహకారం అందిస్తామని భరోసానిచ్చిన మంత్రి దుర్గేష్ -టెంపుల్, అడ్వెంచర్, …

Read More »

మంత్రి కందుల దుర్గేష్ కృషితో ఏపీకి సంబంధించిన పలు పర్యాటక, సాంస్కృతిక ప్రాజెక్టులకు సానుకూలంగా స్పందించిన కేంద్రం

-అఖండ గోదావరి, గండికోట ప్రాజెక్టులకు నిధులు కేటాయించినందుకు ఢిల్లీలో స్వయంగా కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ని కలిసి ధన్యవాదాలు తెలిపిన మంత్రి కందుల దుర్గేష్ -నూతన ప్రాజెక్టులకు ప్రతిపాదనలు సిద్ధం చేసుకొని వస్తే కొత్త ఆర్థిక సంవత్సరంలో మరిన్ని ప్రాజెక్టులకు ఆమోదం తెలిపేందుకు సంసిద్ధంగా ఉన్నామన్న కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ -నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా సెంటర్ ఏపీలో ఏర్పాటు చేసేందుకు కేంద్ర మంత్రి షెకావత్ సానుకూలంగా స్పందించారని తెలిపిన మంత్రి దుర్గేష్ -బుధవారం ఢిల్లీలో జరిగే సౌత్ …

Read More »

పెట్టుబడుల వేటలో పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్

-ఢిల్లీలో జరుగనున్న సౌత్ ఏషియా లీడింగ్ ట్రావెల్ అండ్ టూరిజం ఎగ్జిబిషన్-2025లో పాల్గొననున్న మంత్రి దుర్గేష్ -రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి ఉన్న వనరులు, అవకాశాలు వివరించి పెట్టుబడులు ఆహ్వానించునున్న మంత్రి దుర్గేష్ న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర పర్యాటక రంగంలో పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ న్యూఢిల్లీ పర్యటనకు వెళ్లారు. బుధవారం ద్వారకా ఢిల్లీలోని యశోభూమిలో జరిగే సౌత్ ఏషియా లీడింగ్ ట్రావెల్ అండ్ టూరిజం ఎగ్జిబిషన్-2025 ప్రారంభోత్సవంలో మంత్రి దుర్గేష్ పాల్గొననున్నారు. …

Read More »

5 సంస్థలు…2 వేల కోట్ల పెట్టుబడులు

-రాష్ట్ర చేనేత మరియు జౌళి శాఖ మంత్రి సవిత -త్వరలోనే ఆయా సంస్థలతో ఒప్పందాలు -ఆ పరిశ్రమల స్థాపనతో 15 వేల మందికి ఉద్యోగావకాశాలు -మరిన్ని సంస్థలతో ఫలప్రదంగా ముగిసిన చర్చలు -చంద్రబాబు బ్రాండ్ తో ఏపీకి పెట్టుబడుదారుల క్యూ -త్వరలో ఆంధ్రలోనూ పెట్టుబడిదారుల సదస్సు : మంత్రి సవిత న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమల స్థాపనకు అయిదు సంస్థలు ముందుకొచ్చాయని, చేనేత రంగంలో రూ.2 వేల కోట్లు పెట్టుబడులు పెట్టడానికి ఆ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని రాష్ట్ర …

Read More »

కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ తో మంత్రి సవిత

-ఏపీలో ‘చేనేత’కు అండగా నిలవండి న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర చేనేత, జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ను మంత్రి సవిత మర్యాదపూర్వకంగా కలిశారు. ఢిల్లీలో జరుగుతున్న భారత్ టెక్స్ -2025లో ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ నుద్దేశించి భారత మండపంలో ఆదివారం ప్రధాని నరేంద్రమోడీ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ప్రధానితో పాటు కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంతి సవిత ఆయనను కలిశారు. రాష్ట్రంలో చేనేత పరిశ్రమ అభివృద్ధికి కేంద్ర చేయూతనందించాలని …

Read More »

మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి…

-దేశ, విదేశ పారిశ్రామిక వేత్తలతో మంత్రి సవిత న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఢిల్లీలో జరుగుతున్న అంతర్జాతీయ భారత్ టెక్స్-2025 కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లిన రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత ఆదివారం పలువురు దేశ, విదేశ పారిశ్రామిక వేత్తలను కలిశారు. చేనేత వస్త్రాలకు మరింత మార్కెట్ సదుపాయం కల్పించాలన్న లక్ష్యంతో పాటు పెట్టుబడుల కోసం కేంద్ర ప్రభుత్వం భారత్ టెక్స్-2025 ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేసిన విషయం విధితమే. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి భారత మండపంలో ప్రధాన నరేంద్ర …

Read More »

భారత్ టెక్స్ 2024లో పారిశ్రామిక వేత్తలను ఆకర్షిస్తున్న ఆంధ్రప్రదేశ్ పెవిలియన్

-పెట్టుబడిదారులతో చేనేత జౌళి శాఖ కమీషనర్ రేఖా రాణి కీలక చర్చలు న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : న్యూఢిల్లీలో నిర్వహించిన భారత్ టెక్స్ 2024 లో ఆంధ్రప్రదేశ్ పెవిలియన్ పెట్టుబడిదారులు, పరిశ్రమ ప్రముఖుల దృష్టిని ఆకర్షించింది. చేనేత జౌళి శాఖ కమిషనర్ రేఖా రాణి నేతృత్వంలో, ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డు ప్రతినిధులు పలు పెట్టుబడిదారులతో కీలక చర్చలు జరిపారు. రాష్ట్రం అందించే పెట్టుబడి అనుకూల వాతావరణం, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, అనుకూల విధానాలను హైలైట్ చేశారు. ప్రపంచ పెట్టుబడిదారులకు ఆంధ్రప్రదేశ్ నూతన …

Read More »