కాకినాడ, నేటి పత్రిక ప్రజావార్త : 78వ స్వాతంత్ర వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ అధికారికంగా పాల్గొన్నారు. కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్ ఏర్పాటు చేసిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పవన్కల్యాణ్ మొట్టమొదటిసారి డిప్యూటీ సీఎం హోదాలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వేలాది మంది అమరుల త్యాగాల ద్వార వచ్చిన ఈ స్వాతంత్య్రం వేడుకల వేళ తాము ఆనందించాల్సిన దానికంటే.. దేశ బాధ్యతను గుర్తు చేసుకునే రోజు అని.. ఇలాంటి బాధ్యతే తనను ఈరోజు ఈ స్థానంలో నిలబెట్టిందని …
Read More »Tag Archives: kakinada
రేషన్ బియ్యం అక్రమ రవాణాకి అడ్డుకట్ట వేసి తీరుతాం
-అక్రమ రవాణాను అడ్డుకునేందుకే కాకినాడ పోర్టులో చెక్ పోస్టు -చెక్ పోస్టుల వల్ల ఏర్పడిన సమస్యల పరిష్కారానికి చర్యలు -వారంలో అదనంగా మరో రెండు చెక్ పోస్టుల ఏర్పాటు.. సిబ్బంది సంఖ్య పెంపు -రోజుకి వెయ్యికి పైగా లారీలు పాస్ అయ్యే విధంగా ఏర్పాట్లు -కాకినాడ యాంకరేజీ పోర్టును దుర్వినియోగం చేశారు -ఒక కుటుంబం కోసం పోర్టు లేదు -బియ్యం సీజ్ వ్యవహారంలో విచారణ సాగుతోంది -బాధ్యులపై క్రిమినల్ చర్యలు.. 41ఏ నోటీసులు.. అరెస్టులు -కాకినాడ కలెక్టరేట్ లో పోర్టు కార్మికులు, ట్రాన్స్ పోర్టర్లు, …
Read More »నిత్య జీవితంలో యోగా సాధనతో సంతోషకర జీవితం :సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్, కాకినాడ అధికారి శ్రీ శ్రీరామ మూర్తి కందాళ ఐ.ఐ.ఎస్
– CBC క్షేత్రప్రచార విభాగం కాకినాడ ఆధ్వర్యంలో ఘనంగా 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం – కేవీ విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాస పోటీ, బహుమతుల ప్రదానం కాకినాడ, నేటి పత్రిక ప్రజావార్త : శారీరక, మానసిక ఆరోగ్యానికి యోగా సాధన మెరుగైన మార్గమని సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్, కాకినాడ క్షేత్ర ప్రచార అధికారి శ్రీరామ మూర్తి కందాళ ఐ.ఐ.ఎస్ తెలిపారు. నిత్య జీవితంలో యోగా సాధనతో ఆనందమయమైన జీవితాన్ని అనుభవించవచ్చునని ఆయన వివరించారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ …
Read More »అవినీతిని అరికడతాం… కూటమి హామీలు అమలు చేస్తాం
-హామీలు అమలు చేయడం సాధ్యం కాదని జగన్ మాట్లాడటం హాస్యాస్పదం -ప్రతి పథకంలో వైసీపీ నాయకులు కోట్లు దోచుకున్నారు -స్కూలు పిల్లల చిక్కీల్లో కూడా రూ. 61 కోట్ల అవినీతి జరిగింది -విద్యార్థుల ట్యాబ్ ల్లో రూ.212 కోట్లు దోచుకున్నారు -మద్యపాన నిషేధం అని చెప్పి జగన్ రూ. 41 వేల కోట్లు వెనకేసుకున్నారు -ఇవన్నీ ఆపితే హామీల అమలు సాధ్యమే -రాజకీయ భిక్ష పెట్టిన చిరంజీవి గారికి అవమానం జరిగితే స్పందించని వ్యక్తి కన్నబాబు -విశ్వాసం లేని ఇలాంటి వ్యక్తులను ఇంటికి పంపాలి …
Read More »ఓటరు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించిన సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ
కాకినాడ, నేటి పత్రిక ప్రజావార్త : సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కాకినాడలోని ఐడియల్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్లో ఓటరు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజాస్వామ్యంలో ఓటు యొక్క కీలక పాత్రను నొక్కిచెప్పడమే కాకుండా; ఎన్నికలలో ఓటరు వేసే ఓటు యొక్క ప్రాముఖ్యతను సైతం అందరికీ అర్థమయ్యేలా వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర PIB & CBC అదనపు డైరెక్టర్ జనరల్గా వ్యవహరిస్తున్న రాజేందర్ చౌదరి మాట్లాడుతూ- మన ప్రజాస్వామ్య …
Read More »సౌజన్ ఇంటర్ యూనివర్సిటీ కబడి మెన్ 2023- 24
కాకినాడ జిల్లా, సూరంపాలెం గ్రామం, నేటి పత్రిక ప్రజావార్త : కాకినాడ జిల్లా సూరంపాలెం గ్రామం, ఆదిత్య నగర్, అదిత్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, క్రీడా మైదానం నందు కాకినాడ జేఎన్టీ యూనివర్సిటీ వారు ఆదిత్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వారు సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి సౌజన్ ఇంటర్ యూనివర్సిటీ కబడి మెన్ 2023- 24 కార్యక్రమానికి రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజా ముఖ్యఅతిథిగా విచ్చేసారు. సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ కబడి మెయిన్ టోర్నమెంట్ 2023 – 24 ని ప్రారంభించి క్రీడాకారులకు శుభాకాంక్షలు …
Read More »ఐదుగురుకి ఉద్యోగ నియామక పత్రాలు అందజేత
కాకినాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తూ వివిధ కారణాలతో మరణించిన ఐదుగురు ఉద్యోగుల కుటుంబీకులకు సోమవారం కాకినాడ కలెక్టరేట్ స్పందన కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా కారుణ్య నియామకం కింద ముగ్గురికి గ్రామ సచివాలయాల్లో సంక్షేమం & విద్యా కార్యదర్శులుగా, ఇద్దరికి ఆఫీస్ సబార్డీనేట్స్ గా ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి ఖాళీల సంఖ్య, రోస్టర్, …
Read More »పర్యావరణ పరిరక్షణకు సమష్టి కృషి
– ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రెస్ అకాడమీ ఛైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు – జీవవైవిధ్యానికి నెలవైన కోరంగి మడ అడవులకు మరింత గుర్తింపు తేవాలని పిలుపు కాకినాడ, నేటి పత్రిక ప్రజావార్త : పర్యావరణ పరిరక్షణలో సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రెస్ అకాడమీ ఛైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. కాకినాడ జిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం కొమ్మినేని శ్రీనివాసరావు కోరంగి వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని సందర్శించారు. చెక్క వంతెనపై నడుస్తూ మడ అడవులను పరిశీలించారు. టూరిస్ట్ స్పాట్ ఫెర్రీ …
Read More »రెడ్క్రాస్ సొసైటీ కాకినాడ జిల్లా శాఖకు మరో పురస్కారం
– గవర్నర్ చేతుల మీదుగా అందుకున్న కలెక్టర్ డా. కృతికా శుక్లా కాకినాడ, నేటి పత్రిక ప్రజావార్త : సేవా కార్యక్రమాల నిర్వహణలో ఇప్పటికే వివిధ పురస్కారాలు సొంతం చేసుకున్న ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ కాకినాడ జిల్లా శాఖ మరో అవార్డును సాధించింది. ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి 20వ తేదీ వరకు రెడ్క్రాస్ సొసైటీలో సభ్యత్వ నమోదుకు రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక డ్రైవ్ జరిగింది. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కాకినాడ జిల్లా అత్యుత్తమ ప్రతిభ కనబరచినందుకు సోమవారం రాజ్భవన్లో జరిగిన …
Read More »విలేకరులతో అనుబంధం మరువలేనిది…
-జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల కాకినాడ, నేటి పత్రిక ప్రజావార్త : కాకినాడ నగరంతో పాటు గ్రామీణ ప్రాంతాలకు చెందిన విలేకరులతో తనకున్న అనుబంధం మరువలేనిదని, విలేకరులకు విద్య, ఆరోగ్య పరంగా అన్ని విధాల తన వంతు సహాయం నిరంతరం ఉంటుందని కాకినాడ జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతిక శుక్ల అన్నారు. విలేకరులతో పాటు వారి కుటుంబ సభ్యులకు ఆరోగ్య, విద్య, వైద్య పరంగా తనకు తెలియజేస్తే విధానపరంగా ఆదుకునేందుకు కృషి చేస్తానని కలెక్టర్ విలేకరులకు భరోసా కల్పించారు. బుధవారం కాకినాడ ఆర్ అండ్ …
Read More »