Breaking News

Tag Archives: nandigama

ఏపీకి తిరిగి ఊపిరి పోసిన కూటమి పాలన

-ఐదేళ్ల వైసీపీ అరాచకం నుంచి.. రూ.5కే కడుపు నింపే స్థితికి -ఇది మంచి ప్రభుత్వం’ నినాదంతో వంద రోజుల్లో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై ప్రచారం -ఈ నెల 20 నుంచి ‘ఇది మంచి ప్రభుత్వం’ నినాదంతో ఆరు రోజులపాటు ఇంటింటికీ వెళ్లి ప్రజల్ని కలుస్తాం -ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య నందిగామ, నేటి పత్రిక ప్రజావార్త : నందిగామ: రాష్ట్రంలో ఎన్డీయే అధికారంలోకి వచ్చి వంద రోజుల వుతున్న సందర్భంగా ఈ నెల 20 నుంచి ‘ఇది మంచి ప్రభుత్వం’ నినాదంతో మంత్రులు, ఎమ్మెల్యేలు ఆరు …

Read More »

గండిపడిన రహదారులను నెట్టెం రఘురాం సందర్శన

నందిగామ, నేటి పత్రిక ప్రజావార్త : నందిగామ మండలం కంచల గ్రామంలో అకాల వర్షాలు వరదల వలన పూర్తిగా పాడైపోయిన గండిపడిన రహదారులను కూటమినేతలతో కలిసి ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నెట్టెం రఘురాం సందర్శించారు. అంబారుపేట ఐతవరం నేషనల్ హైవే చుట్టుపక్కల ప్రాంతాలను మరియు పాడైపోయిన పంట పొలాలను సందర్శించారు. రెండు రోజుల నుంచి అకాలంగా కురిసిన వర్షాలకు 1, మరియు 8 వార్డుల్లో ముప్పు ప్రాంతానికి గురైన ప్రదేశాలను సందర్శించిన తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు నెట్టెం రఘురాం. …

Read More »

త్వ‌ర‌లోనే నందిగామ‌, కొండ‌ప‌ల్లి మున్సిప‌ల్ చైర్మ‌న్ ఎన్నిక : ఎంపి కేశినేని శివ‌నాథ్

-నందిగామ ఎమ్మెల్యే కార్యాల‌యంలో ఎంపి వెల్ల‌డి నందిగామ, నేటి పత్రిక ప్రజావార్త : నందిగామ‌, కొండ‌ప‌ల్లి మున్సిప‌ల్ చైర్మ‌న్ ఎన్నికకు సంబంధించి ఎన్నిక‌ల అధికారుల‌ను క‌లిసి మున్సిప‌ల్ చైర్మ‌న్ ఎన్నిక ప్ర‌క్రియ త్వ‌ర‌గా పూర్తిచేయాల్సిందిగా కోర‌తామ‌ని విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ అన్నారు. నందిగామ ప‌ట్ట‌ణంలోని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కార్యాల‌యానికి ఎన్టీఆర్ జిల్లా అధ్య‌క్షుడు నెట్టెం ర‌ఘురామ్, జ‌గ్గ‌య్య పేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాత‌య్య తో క‌లిసి ఎంపి కేశినేని శివ‌నాథ్ సోమ‌వారం విచ్చేశారు. ఈ సంద‌ర్బంగా ఎన్డీయే కూట‌మి నాయ‌కులు, …

Read More »

గత ఐదేళ్లలో గ్రామ పంచాయతీల నిర్వీర్యం

-గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని -ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య నందిగామ, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామాల అభివృద్ధిలో ప్రజలను భాగస్వామ్యులను చేస్తున్నామని నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో ఉపాధి హామీ పథకం పనులపై గ్రామసభలు నిర్వహించారని తెలిపారు. జగన్ పాలనలో సర్పంచులు సైతం బిచ్చమెత్తుకున్న దుస్థితిని చూశామని అన్నారు. కేంద్రం గ్రామ పంచాయతీలకు విడుదల చేసిన నిధులను సైతం మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ తన అకౌంట్లోకి మళ్లించుకున్నారని తంగిరాల సౌమ్య ఆరోపణలు …

Read More »

ఏపీని అన్ని రంగాల్లో అగ్రగామిగా చంద్రబాబు నిలబెడతారు

-ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య నందిగామ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌ను అన్నిరంగాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అగ్రగామిగా నిలపడానికి కృషి చేస్తున్నారని నందిగామ స్థానిక ఎమ్మెల్యే  తంగిరాల సౌమ్య వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు. ఆదివారం ఒక ప్రకటనలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో జనసేన, బీజేపీ, తెలుగుదేశం కూటమికి ప్రజలు అఖండ మెజార్టీ ఇచ్చారని గుర్తుచేశారు. అమరావతి రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.15 వేల కోట్లు ఇవ్వడానికి సన్నాహాలు జరుగుతున్నాయని చెప్పారు. చంద్రబాబు …

Read More »

సంపద సృష్టి ద్వారా సిసలైన సంక్షేమం

-ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య నందిగామ, నేటి పత్రిక ప్రజావార్త : సంపద సృష్టించడం ఎన్డీయే కూటమికి తెలుసునని, రానున్న కాలంలోనూ సంపద సృష్టించి ఇచ్చిన హామీలన్నీ అమలు చేసే బాధ్యత సీఎం చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారని నందిగామ ఎమ్మెల్యే తంరిగాల సౌమ్య స్పష్టం చేసారు. మంగళవార నాడు నందిగామ పట్టణం నీరుకొండ నరసింహారావు సమావేశ మందరంలో జరిగిన ఏపీ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం, నందిగామ వారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సౌమ్యకు ఆత్మీయ సత్కార కార్యక్రమాన్ని ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమంలో సంఘ …

Read More »

మతసామరస్యానికి ప్రతీక రంజాన్ పండుగ టిడిపి ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ (చిన్ని)

-తంగిరాల సౌమ్య  ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు -ఈ విందుకి శివనాథ్ ముఖ్యఅతిథిగా హాజరు -“కేశినేని కిరణమా” వీడియో సాంగ్ రిలీజ్ నందిగామ, నేటి పత్రిక ప్రజావార్త : ఇస్లాం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించే రంజాన్ మాసం ముస్లిమ్స్ సోదరులతో పాటు రాష్ట్ర ప్రజలందరికీ శుభం కలిగించాలి అని జనసేన బిజెపి బలపరిచిన విజయవాడ పార్లమెంటు టిడిపి ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్  ఆకాంక్షించారు. నందిగామ పట్టణంలో బిజెపి జనసేన బలపరిచిన నందిగామ నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి తంగిరాల సౌమ్య  గురువారం …

Read More »

సంక్షేమాభివృద్ధికి పాటుపడుతున్న జగనన్న ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి.. మంత్రి జోగి రమేష్

నందిగామ:, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి ఇంటి సంక్షేమం కోసం నిత్యం శ్రమిస్తూ వారి సంక్షేమాభివృద్ధికి పాటుపడుతున్న జగనన్న ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ ప్రజలను కోరారు.పెడన మండలం, నందిగామ సచివాలయం పరిధిలోని  నందిగామ గ్రామంలో ఆయన బుధవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు వివరిస్తూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సంతకంతో కూడిన కరపత్రాన్ని లబ్ధిదారులకు అందించారు.ఈ సందర్భంగా మంత్రి ఇంటింటిని సందర్శిస్తూ …

Read More »

నందిగామలో పలు కార్యక్రమాల్లో పార్లమెంట్ సభ్యులు కేశినేని శ్రీనివాస్ (నాని)

నందిగామ, నేటి పత్రిక ప్రజావార్త : నందిగామ కోర్ట్ రోడ్డు నందు నర్వినేని మురళి  నూతన కావేరి టైల్స్ పార్క్& సానిటరీ వేర్ షోరూమ్ ని నందిగామ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శ్రీనివాస్ (నాని) ప్రారంభించారు. ఆదివారం నందిగామలో పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని నాని గారికి నందిగామలో తెదేపా శ్రేణులు ఘన స్వాగతం పలికారు. వేలాదిగా తరలివచ్చిన తెలుగు తమ్ముళ్లు. వందలాది బైకులతో నందిగామ పురవీధుల్లో అభిమానులు.భారీ ర్యాలీ, …

Read More »

ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు కూడా సహకరించాలి…

నందిగామ, నేటి పత్రిక ప్రజావార్త : నందిగామ పట్టణంలోని వెంకటేశ్వర ఫంక్షన్ హాల్ లో ఆదివారం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ [UTF] ఎన్టీఆర్ జిల్లా ప్రథమ కౌన్సిల్ సమావేశంలో ముఖ్యఅతిథిగా శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు  పాల్గొన్నారు. ముందుగా యూ.టి.ఎఫ్. వ్యవస్థాపకులు దాచూరి రామిరెడ్డి – సుబ్బారావు, ఉపాధ్యాయ మాజీ ఎమ్మెల్సీలు మరియు మృతి చెందిన సభ్యుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అభివృద్ధికి ముఖ్యమంత్రి వైయస్ …

Read More »