Breaking News

Tag Archives: nandigama

ఉద్యోగుల సమస్యల పరిష్కారం ఎప్పుడూ…

నందిగామ, నేటి పత్రిక ప్రజావార్త : ఉద్యోగులకు సంబంధించిన అనేక సమస్యలు పరిష్కారానికి నోచుకోకుండా సంవత్సరాల తరబడి రాష్ట్ర ప్రభుత్వ వద్ద పెండింగ్లో ఉన్నాయని, రాష్ట్ర ప్రభుత్వం పదేపదే గడువుకు కొత్త తేదీలను ఇస్తున్నప్పటికీ ఉద్యోగుల సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న రీతిలో ఉన్నాయని, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ఉద్యోగులకు సమస్యలను పరిష్కారం చేయాలని ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ పశ్చిమకృష్ణ, జిల్లా అధ్యక్షుడు ఏ విద్యాసాగర్ కార్యదర్శి ఎం డి ఇక్బాల్ డిమాండ్ చేశారు.. స్థానిక నందిగామ ఎన్జీఓస్ హోమ్ …

Read More »

ముందస్తుగా సాగునీటి విడుదలకు ప్రణాళికను ఖరారు చేసిన క్యాబినెట్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఏడాదిలో మూడు పంటలు పండించే విధంగా రైతులకు అవకాశం కల్పించేందుకై ఈ ఏడాది వ్యవసాయ సీజన్ ప్రారంభానికి ముందుగానే రైతులకు సాగునీటి విడుదలచేసే ప్రణాళికకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో ప్రాంతాల వారీగా ఉన్న నదులు, జలాశయాల నుండి ప్రణాళికా బద్దంగా సాగునీటిని విడుదల చేసేందుకు షెడ్యూలును ఖరారు చేసింది. ప్రతి ఏడాది అనుసరించే వ్యవసాయ సీజన్ కంటే ముందుగానే రైతులు సాగును ప్రారంభించి ఏడాది ఆఖరులో సంభవించే తుఫానుల కంటే ముందుగానే వ్యవసాయ ఉత్పత్తులను రైతులు …

Read More »

మహానేతకు ఘన నివాళులు… : ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు

నందిగామ, నేటి పత్రిక ప్రజావార్త : నందిగామలో మహానేత విగ్రహాలకు ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.  దివంగత మాజీ ముఖ్యమంత్రి వై.యస్.రాజశేఖర్ రెడ్డి 12 వ వర్ధంతి సందర్భంగా నందిగామ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో, గాంధీ సెంటర్లో, 18 వ వార్డులో, 9 వ వార్డులో ఆయన విగ్రహానికి శాసనసభ్యులు డాక్టర్.మొండితోక.జగన్ మోహన్ రావు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా  ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు మాట్లాడుతూ వైయస్ …

Read More »

దేశాన్ని ఒక వైజ్ఞానిక ప్రబల శక్తిగా అభివృద్ధి చేసిన ఘనుడు ఏపీజే అబ్దుల్ కలాం : ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు

నందిగామ, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీజే అబ్దుల్ కలాం కు ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు  ఘన నివాళులు అర్పించారు. నందిగామ పట్టణంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ముందుగా కలాం చిత్రపటానికి శాసనసభ్యుడు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలిస్టిక్ క్షిపణి, వాహన ప్రయోగ టెక్నాలజీ అభివృద్ధికి ఏపీజే అబ్దుల్ కలాం …

Read More »