-ఏఫ్రిల్ 5వ తేదీ మంత్రి నారా లోకేష్ చేతుల మీదగా రూరల్ టాలెంట్ సెర్చ్ ప్రొగ్రామ్ ప్రారంభం: ఏసీఏ ప్రెసిడెంట్, ఎంపీ కేశినేని శివనాథ్ -డాన్ బోస్కో కోహ్లి స్పోర్ట్స్ అకాడమీ ను ప్రారంభించిన ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య నందిగామ, నేటి పత్రిక ప్రజావార్త : రూరల్ ప్రాంతంలో క్రీడాకారులను వెలుగులోకి తీసుకురావాలన్న సీఎం చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా ఏసీఏ ఆధ్వర్యంలో రూరల్ టాలెంట్ సెర్చ్ ప్రోగ్రామ్ ప్రారంభించనున్నట్లు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. …
Read More »Tag Archives: nandigama
విద్యార్ధులు చదువులతో పాటు క్రీడల్లో కూడా రాణించాలి…
-డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆకాంక్ష -ఎంపీ కేశినేని శివనాథ్ సొంత నిధులతో స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ -నందిగామ నియోజకవర్గంలోని 25 ప్రభుత్వ పాఠశాలలకు అందజేత -కెవిఆర్ కాలేజీలో జరిగిన స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ కార్యక్రమం -స్పోర్ట్స్ కిట్స్ లో 8 క్రీడలకు సంబంధించిన క్రీడావస్తువులు -ఎంపీ కేశినేని శివనాథ్ కు ధన్యవాదాలు తెలిపిన విద్యార్ధులు నందిగామ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాల అభివృద్దికి ఎన్డీయే కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంటే..ఎన్టీఆర్ జిల్లా …
Read More »మునగచర్లలో రాష్ట్రస్థాయి పైలెట్ ప్రాజెక్టు యానిమల్ హాస్టల్ పనుల పరిశీలన..
-రూ.10 లక్షల వ్యయంతో సామూహిక పశువుల షెడ్డు నిర్మాణం – పాడి రైతులకు భరోసా. -మీడియా సమావేశంలో ఎంపీ కేశినేని శివనాథ్ వెల్లడి -యానిమల్ హాస్టల్ పనులు పరిశీలించిన ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యేలు తంగిరాల సౌమ్య,శ్రీరాం రాజగోపాల్ , జిల్లా టిడిపి అధ్యక్షురాలు గద్దె అనురాధ నందిగామ, నేటి పత్రిక ప్రజావార్త : నందిగామ మండలం మునగచర్ల గ్రామంలో రాష్ట్రంలోనే పైలెట్ ప్రాజెక్టుగా రూ.10 లక్షల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న సామూహిక పశువుల షెడ్డు (అనిమల్ హాస్టల్) పాడి రైతులకు ఎంతో ఉపయోగకరంగా …
Read More »గ్రామాభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం : ఎంపీ కేశినేని శివనాథ్
-మునగచర్లలో పల్లె పండుగ 2.0 కింద రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన -ముఖ్యఅతిథులుగా ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యేలు తంగిరాల సౌమ్య,శ్రీరాం రాజగోపాల్ , జిల్లా టిడిపి అధ్యక్షురాలు గద్దె అనురాధ హాజరు నందిగామ, నేటి పత్రిక ప్రజావార్త : పల్లెల అభివృద్దికి ఎన్డీయే కూటమి ప్రాధాన్యత ఇచ్చి గ్రామాల్లో మౌలిక వసతులు బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యేలు మ్మెల్యేలు తంగిరాల సౌమ్య,శ్రీరాం రాజగోపాల్ , జిల్లా టిడిపి అధ్యక్షురాలు గద్దె అనురాధ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ …
Read More »ఎస్.హెచ్.జి మహిళల స్వయం ఉపాధికి ఎంపీ కేశినేని శివనాథ్ తోడ్పాటు : ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య
-ఎంపీ కేశినేని శివనాథ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఎన్.ఐ.ఆర్.డి కి బయలు దేరిన 4వ బ్యాచ్ -ఎన్టీఆర్ జిల్లా ఎస్.హెచ్.జి మహిళ లు 35 మందితో హైదరాబాద్ ఎన్. ఐ. ఆర్. డి. కి బయలుదేరిన బస్సు -జెండా ఊపి బస్సు ప్రారంభించిన నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య -ఎన్.ఐ.ఆర్.డి లో కేశినేని ఫౌండేషన్ , ఎన్.ఐ.ఆర్.డి సంయుక్త ఆధ్వర్యంలో మూడు రోజుల శిక్షణ -బ్రిక్స్ తయారీ పై శిక్షణ పొందనున్న 35 మంది ఎస్.హెచ్.జి మహిళ లు నందిగామ, నేటి పత్రిక ప్రజావార్త : …
Read More »పటిష్ట వ్యవస్థలతోనే అభివృద్ధి పరుగులు..
– డీడీవో కార్యాలయాల ద్వారా మరింత అభివృద్ధికి వీలు – సమన్వయంతో సరైన సేవలందిద్దాం.. – వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర సాధనలకు సమష్టిగా కృషిచేద్దాం – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ, నందిగామ శాసనసభ్యులు తంగిరాల సౌమ్య నందిగామ, నేటి పత్రిక ప్రజావార్త : వ్యవస్థలు ఎంత బలంగా ఉంటే అభివృద్ధి అంత బాగా పరుగులు తీస్తుందని.. డివిజనల్ డెవలప్మెంట్ అధికారి (డీడీవో) కార్యాలయాల ద్వారా మరింత ప్రగతికి వీలుంటుందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ, నందిగామ శాసనసభ్యులు తంగిరాల సౌమ్య అన్నారు. పంచాయతీరాజ్ …
Read More »రాబోయే రెండు నెలల్లో ఆయుష్ హాస్పిటల్ తో పాటు కేంద్రీయ విద్యాలయం రానుంది
-ఇన్చార్జ్ మంత్రిగా సత్య కుమార్ యాదవ్ ఎన్టీఆర్ జిల్లా అభివృద్దికి కృషి చేస్తున్నారు -సౌమ్యంగా కనిపించే ఎమ్మెల్యే సౌమ్య పని విషయంలో శివంగి -100 పడకల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి కి శంకుస్థాపన కార్యక్రమంలో ఎంపీ కేశినేని శివనాథ్ వెల్లడి -నందిగామ పట్టణం గాంధీ సెంటర్ లో 100 పడకల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి కి శంకుస్థాపన -ముఖ్యఅతిథులుగా హాజరైన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్, ఎంపీ కేశినేని శివనాథ్ నందిగామ, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి రాజధానితో …
Read More »PACS అధ్యక్షుడు రైతు సమాజానికి మార్గదర్శి
-నెట్టెం రఘురామ్ నందిగామ, నేటి పత్రిక ప్రజావార్త : నందిగామ జగ్జీవన్ రామ్ ఆడిటోరియంలో జరుగుతున్న Primary Agricultural Cooperative Societies (PACS) Presidents ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వ విప్ నందిగామ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య మరియు నందిగామ మున్సిపల్ చైర్ పర్సన్ మండవ కృష్ణకుమారి లతో కలిసి మాజీ మంత్రి, కృష్ణా జిల్లా కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురామ్ జ్యోతి ప్రజ్వలన చేశారు. జగ్గయ్యపేట–నందిగామ నియోజకవర్గ పరిధిలోని 50 మంది PACS అధ్యక్షులు శిక్షణ శిబిరంలో హాజరయ్యారు. నిపుణుల పర్యవేక్షణలో …
Read More »నందిగామ మండలంలో ఘనంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం
నందిగామ, నేటి పత్రిక ప్రజావార్త : నందిగామ మండలంలోని సోమవారం గ్రామంలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అందిస్తున్న సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కృష్ణా జిల్లా కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ మరియు ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నెట్టెం రఘురాం తో కలిసి ప్రభుత్వ విప్ మరియు నందిగామ శాసనసభ్యులు తంగిరాల సౌమ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా నెట్టెం రఘురాం, తంగిరాల సౌమ్య గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ ప్రజలతో సమావేశమై, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న …
Read More »పీ4తో పేదల జీవితాలు బంగారుమయం
– 2029 నాటికి పేదరికం నిర్మూలనే లక్ష్యం – అత్యంత పారదర్శకంగా p4 అమలుకు సమష్టి కృషి – అర్హత ఉన్న ప్రతి కుటుంబాన్నీ జాబితాలో చేర్చుతాం – ఇప్పటికే 3,669 మంది మార్గదర్శులుగా ముందుకొచ్చారు – ఇంటింటి సర్వేను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ డా. జి.లక్ష్మీశ నందిగామ, నేటి పత్రిక ప్రజావార్త : స్వర్ణాంధ్ర సాకారం దిశగా వేస్తున్న అడుగుల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం వినూత్నంగా ప్రవేశపెట్టిన పీ4 విధానంతో పేదల జీవితాల్లో కొత్త వెలుగులు రానున్నాయని.. 2029 నాటికి శూన్య పేదరికం …
Read More »
Prajavartha Online Telugu News