Breaking News

Tag Archives: nandigama

స‌మిష్ఠిగా ఎన్టీఆర్ జిల్లా అభివృద్ధి కృషి చేస్తాము : ఎంపి కేశినేని శివ‌నాథ్

-ప‌రిటాల లో ఎన్టీఆర్ జిల్లా స్థాయి పల్లె పండుగ కార్యక్రమం -మినీ గోకులం షెడ్లు, సిసి రోడ్డు ప్రారంభోత్స‌వం -ప్రారంచించిన మంత్రి సత్య కుమార్ యాదవ్, ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య నందిగామ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లాలోని ఏడుగురు ఎమ్మెల్యేల‌తో పాటు ఎన్టీఆర్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ తో క‌లిసి జిల్లాను ప్ర‌గ‌తి ప‌థంలో వుంచేందుకు కృషి చేస్తాన‌ని విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ అన్నారు. నందిగామ నియోజ‌క‌వ‌ర్గం కంచిక‌చ‌ర్ల మండ‌లం ప‌రిటాల గ్రామంలో …

Read More »

రాష్ట్రానికి ముఖ్యమంత్రినైనా కుప్పానికి ఎమ్మెల్యేనే

-గత ఐదేళ్ల విధ్వంస పాలనతో కుప్పం అభివృద్ధి నిలిచిపోయింది….ఇక అన్ స్టాపబుల్ గా నియోజకవర్గ అభివృద్ధి -మోడల్ నియోజకవర్గంగా, టూరిజం హబ్ గా మార్చేందుకు నిర్ధిష్ట ప్రణాళిక -పీపీపీ విధానంతో కుప్పం దశాదిశ మారుస్తా -యువతకు ఉద్యోగ, ఉపాధి లక్ష్యంగానే అడుగులు -స్వర్ణ కుప్పం విజన్-2029 డాక్యుమెంట్ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అయినా కుప్పానికి ఎమ్మెల్యేనే అని, 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించి ఆదరించిన కుప్పం ప్రజల రుణం ఎప్పటికీ తీర్చుకోలేనని ముఖ్యమంత్రి చంద్రబాబు …

Read More »

ముందు రోజే పింఛన్ల పండుగ

-కూటమి ప్రభుత్వం లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేయడంలో ముందడుగు -తొలిరోజే 100 శాతం పెన్ష‌న్ల పంపిణీకి అధికారులు, సిబ్బంది కృషిచేయాలి -ఏపీ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య నందిగామ, నేటి పత్రిక ప్రజావార్త : కూటమి ప్రభుత్వం లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేయడంలో ముందడుగు వేస్తోందని ఏపీ ప్రభుత్వ విప్ నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పేర్కొన్నారు.  ప్రతి నెలా ఒకటో తేదీన పింఛను అందిస్తారు. అయితే డిసెంబరు ఒకటో తేదీ ఆదివారం కావడంతో లబ్ధిదారులు ఇబ్బందులు పడకూడదని …

Read More »

ప్రేమ స్వరూపులారా సర్వత్ర నిండినది దైవమే అని తెలిపినది శ్రీ భగవాన్ సత్యసాయి బాబా

-ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఎన్టీఆర్ జిల్లా/నందిగామ, నేటి పత్రిక ప్రజావార్త : నందిగామ పట్టణం రైతుపేట శ్రీ భగవాన్ సత్యసాయి నగర్ శ్రీ భగవాన్ సత్యసాయి మందిరం నందు జిల్లా అందత్వ నివారణే లక్ష్యముగా శంకర్ ఐ హాస్పిటల్ వారి సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని శ్రీ భగవాన్ సత్యసాయి బాబా కమిటీ సభ్యులు భక్తులు మరియు కూటమినేతలతో కలిసి ప్రారంభించిన శాసనసభ్యులు  తంగిరాల సౌమ్య. అనంతరం మాట్లాడుతూ మాట్లాడే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అన్న …

Read More »

మూడు రోజులే.. ఎమ్మెల్సీ ఓటుహక్కు నమోదుకు గడువు ఈ నెల 6

నందిగామ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్, కృష్ణాజిల్లాల పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటు హక్కు నమోదు కోసం ఇంకా మూడు రోజులే సమయముంది. అర్హులైన పట్టభద్రులంతా నవంబరు 6 వరకు మాత్రమే తమ ఓటుహక్కును నమోదు చేసుకునే వీలుంటుంది. ఫారం-18ను పూర్తి చేయటంతో పాటు డిగ్రీ ప్రావిజనల్ సర్టిఫికెట్ జిరాక్స్ కాపీపై గజిటెడ్ అధికారితో సంతకం చేయించి జత పరచాలి. అలాగే, ఆధార్, ఓటరు కార్డు జిరాక్స్ కాపీలను కూడా జతపరచాలి. నందిగామ పట్టణం,జుజ్జురు, పంచాయితీ కార్యాలయం, కంచికచర్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయం, …

Read More »

టీటీడీ ఛైర్మన్ బి.ఆర్ నాయుడు కి, పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపిన శాసనసభ్యులు తంగిరాల సౌమ్య 

నందిగామ, నేటి పత్రిక ప్రజావార్త : తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు (టీటీడీ) నూతన చైర్మన్ గా నియమితులైన టీవీ 5 అధినేత, ప్రముఖులు బొల్లినేని రాజగోపాల నాయుడు (బి.ఆర్ నాయుడు) కి, పాలక మండలి సభ్యులకు నందిగామ శాసనసభ్యులు తంగిరాల సౌమ్య గురువారం ఓ ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. సామాన్య రైతు కుటుంబానికి చెందిన బీఆర్ నాయుడు తితిదే బోర్డు ఛైర్మన్ గా, టీటీడీ బోర్డుకు తిరిగి వారి హయాంలో పూర్వ వైభవం తీసుకురావాలని, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నామస్మరణతో అజరామరంగా …

Read More »

ఇసుక అక్రమ వ్యాపారం చేసేవారిపై కఠిన చర్యలు

నందిగామ, నేటి పత్రిక ప్రజావార్త : వ్యక్తిగత అవసరాల పేరుతో ఇసుక అక్రమ వ్యాపారం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య హెచ్చరించారు. ఆదివారం కాకాని నగర్ కార్యాలయం నుండి ఒక ప్రకటనలో మాట్లాడుతూ … వ్యక్తిగత అవసరాల పేరుతో ఇసుక తవ్వకాలు చేపట్టే ప్రాంతాల్లో చట్టాన్ని అమలు చేయాలని, చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు తక్కువ ధరకు ఇసుక ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇసుకపై సీనరేజ్‌, జీఎస్‌టీ రద్దు చేసిందన్నారు. స్థానిక అవసరాలకు ఉచితంగా ఇసుక …

Read More »

ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ స్టేట్‌ ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ వెల్ఫేర్‌ ఆసోసియేషన్‌

నందిగామ, నేటి పత్రిక ప్రజావార్త : నందిగామ పట్టణం కాకాని నగర్ శాసనసభ్యుల వారి కార్యాలయం నందు ఉమ్మడి కృష్ణ-గుంటూరు జిల్లాల ఎమ్యెల్సీ పట్టభద్రుల ఎన్నికలకు మద్దతుగా శాసనసభ్యులు తంగిరాల సౌమ్య ను ఏపీ స్టేట్‌ ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ వెల్ఫేర్‌ ఆసోసియేషన్‌ అధ్యక్షులు మోటూరి శంకరరావు మరియు కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలుసుకొని నియోజకవర్గంలో ఉమ్మడి కృష్ణ-గుంటూరు జిల్లాల ఎమ్యెల్సీ పట్టభద్రుల ఎన్నికల పనులు చక్కగా జరుగుతున్న తీరును తంగిరాల సౌమ్య కి వివరించడం జరిగినది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రజానీకం …

Read More »

పవర్ లిఫ్టింగ్ విజేతలను అభినందించిన శాసనసభ్యులు తంగిరాల సౌమ్య

-క్రీడలు మానసిక ఉల్లాసానికి చాలా ద్రోహదకారం -ఎమ్యెల్యే తంగిరాల సౌమ్య నందిగామ, నేటి పత్రిక ప్రజావార్త : నందిగామ పట్టణం కాకాని నగర్ శాసనసభ్యులు వారి కార్యాలయం నందు ఇటీవల గన్నవరం కేసరపల్లి గ్రామము నందు జరిగిన పవర్ లిఫ్టింగ్ పోటీలలో నందిగామకు చెందిన వారియర్స్ జిమ్ వారు గెలుపొందగా బంగారు పతకాలు, సిల్వర్ మరియు రజత పతకాలు పొందిన లకావత్ వెంకటేష్, పఠాన్ రహీం, బాలసైదులు, నీరజ్ కుమార్, జాన్ మోజేష్, అబ్దుల్ రహీమ్, ఆదిపూడి సాయి కిషోర్, అక్కల రాజేష్, సుమన్, …

Read More »

కూటమి ప్రభుత్వాన్ని పట్టభద్రులు ఆశీర్వదించాలి

-సమస్యలు అధికంగా ఉన్నా హామీల అమలులో కూటమి ప్రభుత్వం ముందుంటుంది -బాధ్యత వహించి పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేయించాలి -ఈ బాధ్యతను ప్రతిష్టాత్మకంగా తీసుకుని పట్టభద్రుల ఓటర్ల జాబితా రూపొందించాలి -ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య నందిగామ (టౌన్/చందర్లపాడు), నేటి పత్రిక ప్రజావార్త : కూటమి పాలనతో ఆంధ్ర ప్రదేశ్ కు శుభ ఘడియలు ప్రారంభమయ్యాయి అని నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య స్పష్టం చేశారు. ఆదివారం నాడు చందర్లపాడు మండలం, నందిగామ రూరల్ టౌన్ క్లస్టర్ యూనిట్ పోలింగ్ బూత్ ఇన్చార్జిలతో విడివిడిగా సమావేశమయ్యారు. …

Read More »