విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగర నూతన మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన ఎచ్.ఎమ్.ధ్యానచంద్ర IAS ని వారి క్యాంపు కార్యాలయంలో వేలంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, దేవినేని అవినాష్, ఎమ్.డి.రుహుల్లా మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.
Tags vijayawada
Check Also
మద్దిరాలపాడు పర్యటనలో…
ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …