విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగర పరిధిలోని వార్డ సచివాలయాలను శుక్రవారం నగర పాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ ఆకస్మిక తనిఖీ చేశారు. సూర్యరావుపేట శ్రీ కర్ణాటి రామ్ మోహన్ రావు మున్సిపాల్ కార్పొరేషన్ హై స్కూల్ అవరణలోగల 91, 92, 93, బ్రహనందరెడ్డి షాపింగ్ కాంపెక్స్ నందు గల 34, 35 సచివాలయాలను మరియు మారుతి నగర్లో 29, 30, 31 సచివాలయలను కమిషనర్ తనిఖీ చేసి, కార్యదర్శుల హజరు పట్టి, వారి జాబ్ చార్టులను, డైరీని, ప్రజలు పెట్టుకున్న ఆర్టీలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం …
Read More »Konduri Srinivasa Rao
ఎనిమిది కిలో మీటర్ల అవతల వేట సాగించుకోండి…
-రాష్ట్ర మత్స్యశాఖ, పశుసంవర్ధక, పాడిపరిశ్రమాభివృద్ది శాఖా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు -మంత్రిని కలిసిన మత్స్యకార సంఘ నాయకులు. పలాస, నేటి పత్రిక ప్రజావార్త : సముద్రాన్ని నమ్ముకుని జీవనం సాగిస్తున్న మత్స్యకారులు ఎనిమిది కిలో మీటర్ల అవతల నుండి రింగు వలలతో చేపల వేట చేసుకోవాలని రాష్ట్ర మత్స్యశాఖ, పశుసంవర్ధక, పాడిపరిశ్రమాభివృద్ది శాఖా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు సూచించారు. గురువారం మంత్రి కార్యాలయంలో రాష్ మత్స్యకార కార్పోరేషన్ చైర్మన్ కోల గురువులు మత్స్యకార సమస్యలు మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు దృష్టి …
Read More »కె.టి రోడ్డు విస్తరణ కొలతలను స్వయంగా పరిశీలించా…
-విస్తరణ కొలతల్లో తేడా ఉండకూడదు… -ప్రభుత్వ నిబందనల ప్రకారమే రోడ్డు విస్తరణ… -రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ, పాడిపారిశ్రామిఖాభివృద్ది శాఖా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు పలాస, నేటి పత్రిక ప్రజావార్త : పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో కె.టి రోడ్ విస్తరణలో ప్రభుత్వ నిబందనలను అనుసరించే నిర్మాణం జరుగుతుందని స్వయంగా కొలతలను పరిశీలించానని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ, పాడిపరిశ్రమాభివృద్ది శాఖా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అన్నారు. గురువారం పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో గల కె.టి రోడ్డు మూడు రోడ్డు కూడలి నుండి పాత బస్టాండు …
Read More »అభివృద్ధి – సంక్షేమం కోసం పోరాటానికి సిద్ధం అవుతున్న టీడీపీ…
-చంద్రబాబు అధ్యక్షతన జరిగిన టీడీపీ పొలిట్బ్యూరో సమావేశం – వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలపై చర్చ.. -ఇచ్చిన హామీలు నెరవేర్చేవరకు – ప్రజలపై భారాలను ఉపసంహరించేంతవరకు ఉద్యమిస్తాం. -పొలిట్బ్యూరో సమావేశంలో పాల్గున్న మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కరోనా సమయంలో ప్రజలను ఆరోగ్యపరంగా, ఆర్ధికంగా ఆదుకోవడంలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది అని, యువతకు ఉపాధి ఉద్యోగాలు కల్పించేందుకు రాష్ట్రంలో లక్షలలో ఉద్యోగాలు కలిగే ఉంటె కేవలం 10వేలు మాత్రమే జాబ్ క్యాలెండర్ విడుదల …
Read More »గుజరాత్లోని పలు కీలక రైల్వే ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేయనున్న ప్రధాన మంత్రి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గుజరాత్లో రైల్వేకి చెందిన పలు కీలకమైన జాతీయ ప్రాజెక్టులను 16 జులై 2021 తేదీన వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. ఆయన ఇదే కార్యక్రమంలో గుజరాత్ సైన్స్ సిటీలో అక్వాటిక్స్, రోబోటిక్స్ గ్యాలరీ మరియు నేచర్ పార్కును కూడా ప్రారంభించనున్నారు. రైల్వే ప్రాజెక్టులలో పునరాభివృద్ధి పరిచిన గాంధీనగర్ క్యాపిటల్ రైల్వే స్టేషన్, మహేసన`వార్ధ లైన్ గేజ్ మార్పిడి మరియు విద్యుదీకరణ మరియు సురేంద్రనగర్`పిపావావ్ సెక్షన్ నూతన విద్యుదీకరణ …
Read More »ఈ నెల 19 వ తేదీన ముదినేపల్లి మండలంలో రైతు చైతన్య యాత్ర…
కైకలూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 19 వ తేదీన ముదినేపల్లి మండలంలో జరిగే రైతు చైతన్య యాత్ర కార్యక్రమం విజయవంతం చేయడానికి మండల నాయకులు కృషి చేయాలని కైకలూరు నియోజకవర్గం శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు కోరారు. గురువారం కైకలూరు పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ముదినేపల్లి మండల పార్టీ అధ్యక్షులు బొర్రా శేషుబాబు, ఎంపీపీ అభ్యర్థి రామిశెట్టి సత్యనారాయణ పార్టీ నాయకులతో ఆయన సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 9 వ తేదీనుండి 23 …
Read More »కోన గ్రామంలో గ్రామ సచివాలయం సందర్శించిన ఆర్ డివో
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : బందరు ఆర్ డివో ఎస్ఎస్ కె. ఖాజావలి గురువారం బందరు మండలం కోన గ్రామంలో గ్రామ సచివాలయం సందర్శించి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సచివాలయ సిబ్బంది పనితీరు పరిశీలించి అర్జీల పరిష్కరం వాటి పరిస్థితి పరిశీలించినట్లు తెలిపారు. గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న ఆర్ బికె, సచివాలయం వెల్నెస్ సెంటర్ల భవనాల నిర్మాణ ప్రగతి పరిశీలించారు. రైతులకు ఎరువులు, విత్తనాల పంపిణీ కార్యక్రమం పరిశీలించినట్లు, ఇళ్ల పట్టాలు పొందిన లబ్ధిదారులు గృహనిర్మాణానికి ఎంత మంది …
Read More »అగ్రవర్ణ పేదలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్… ఇది చారిత్రాత్మక నిర్ణయం…
-ఉద్యోగాలతో పాటు విద్యారంగంలో కూడా రూ. 8 లక్షలు వార్షికాదాయ పరిమితి వర్తింపు… -సమాజంలోని అన్నివర్గాలకు న్యాయం చేయాలన్నదే ముఖ్యమంత్రి సంకల్పం… -వ్యవసాయశాఖామంత్రి కన్నబాబు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రిజర్వేషన్ సౌకర్యం లేని అగ్రవర్ణ పేదలకు ప్రభుత్వ ఉద్యోగాలలో 10 శాతం రిజర్వేషన్ కల్పించాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన రెడ్డి నిర్ణయం చారిత్రాత్మకమని రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి కురసాల కన్నబాబు చెప్పారు. రూ. 8 లక్షల లోపు వార్షికాదాయం ఉన్నవారికి వర్తిస్తుందన్నారు. గురువారం విజయవాడ లోని ఆర్లాండ్ బి భవన …
Read More »మండలంలో పర్యటించని ప్రత్యేక అధికారులపై చర్యలు : మండల ప్రత్యేకాధికారులకు జిల్లా కలెక్టరు జె.నివాస్ హెచ్చరిక
నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : మండలంలో పర్యటించని మండల ప్రత్యేక అధికారులపై చర్యలు తీసుకుంటానని జిల్లా కలెక్టరు జె.నివాస్ హెచ్చరించారు. వ్యవసాయం, గృహ నిర్మాణం, కోవిడ్ నియంత్రణ, స్పందన ధరఖాస్తుల పరిష్కారం, తదితర అంశాలపై గురువారం స్థానిక తాహశీల్దారు కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టరు సమీక్షించారు. ఈ సందర్భంగా వీరులపాడు మండల ప్రత్యేక అధికారి అయిన నెడ్ క్యాప్ అధికారిని కలెక్టరు వివరాలు అడగగా గురువారం విజయవాడలో సమీక్షా సమావేశం కారణంగా మండల పర్యటనకు రాలేదని, విజయవాడ రూరల్ మండలం …
Read More »రాయనపాడు సచివాలయాన్ని తనిఖీ చేసిన జెసి (రెవెన్యూ) డా.కె. మాధవిలత…
-10 రోజుల్లో ధాన్యం కొనుగోలు సొమ్ము చెల్లింపు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ రూరల్ మండలం రాయనపాడు గ్రామ సచివాలయాన్ని గురువారం జాయింట్ కలెక్టర్ డా.కె. మాధవిలత ఆకస్మిక తనిఖీ చేశారు. గురువారం ఈ సందర్భంగా ఇ-క్రాప్ బుకింగ్, కోవిడ్ ఫీవర్ సర్వే తదితర అంశాలకు సంబంధించిన విషయాలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. సచివాలయానికి వచ్చే సర్వీసులను ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. ప్రభుత్వ పథకాల పోస్టర్లను లబ్ధిదారుల జాబితాలను ఆమె పరిశీలించారు. వైఎస్ఆర్ బీమా, కాపు నేస్తం వంటి పథకాలకు సంబంధించి సోషల్ …
Read More »
Prajavartha Online Telugu News