మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఓటు చాలా విలువైన ఆయుధమని, దేశ భవిష్యత్తు బాగుండాలంటే ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డీకే బాలాజీ ప్రజలకు పిలుపునిచ్చారు. జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకొని ఆదివారం ఉదయం నగరంలోని లక్ష్మీ టాకీస్ కూడలి నుండి జిల్లా పరిషత్ సెంటర్ మీదుగా మరల లక్ష్మి టాకీస్ కు చేరుకునే విధంగా తొలుత పెద్ద ఎత్తున సైకిల్ ర్యాలీ జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ప్రారంభించి స్వయంగా సైకిల్ తొక్కారు. …
Read More »International
చెత్తరహిత పట్టణంగా నిడదవోలును తీర్చిదిద్దుదాం
-నిడదవోలులో ఘనంగా నిర్వహించిన’స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ పిలుపు -పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం, శానిటేషన్ కోట్లు పంపిణీ చేసిన మంత్రి దుర్గేష్ -బుర్రకథ ద్వారా ప్రజల్లో అవగాహన.. మానవహారం, స్వచ్ఛత ప్రతిజ్ఞ చేసిన మంత్రి దుర్గేష్ -పరిశుభ్రత మన జీవన విధానంలో భాగం కావాలని మంత్రి కందుల దుర్గేష్ సూచన నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : పరిశుభ్రత అనేది కేవలం ఒక కార్యక్రమంలా కాకుండా, ప్రతి ఒక్కరి జీవన విధానంలో భాగం కావాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ …
Read More »ఐ.సి.డి.యస్ ప్రాజెక్ట్ విజయవాడ రూరల్ నందు అంగన్వాడి కార్యకర్తలు మరియు అంగన్వాడి ఆయా పోస్టుల భర్తీ.
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : యన్.టి.ఆర్ జిల్లా విజయవాడ రూరల్ పరిధిలోని అంగన్వాడి కేంద్రాలలో అంగన్వాడి కార్యకర్తలు, ఆయా పోస్టుల భర్తీకి దరఖాస్తులను స్వీకరిస్తునట్లు సి.డి.పి.ఓ పి. భానుమతి ప్రకటనలో తెలిపారు. విజయవాడ పరిధిలోని అంగన్వాడి కార్యకర్త పోస్టు కొరకు 8 వ డివిజన్ లోని ఇజ్రాయిల్ పేట-2 నందు SC-II కేటగిరి లో షాబాద్ గ్రామము షాబాద్ నందు OC కేటగిరిలో, గొల్లపూడి గ్రామము గొల్లపూడి-8 నందు SC-II కేటగిరిలో, గొల్లపూడి-16 నందు BC-A కేటగిరిలో, గొల్లపూడి-17 నందు OC కేటగిరిలో, …
Read More »వ్యాధుల నియంత్రణలో ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం పెంపు
-కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో 3 విడతలుగా 9 రోజులపాటు శిక్షణ కార్యక్రమాలు -క్షేత్రస్థాయి పర్యటనలకు కూడా ఏర్పాట్లు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వ్యాధుల వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా సదరు ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం పెంచేందుకు, అధికారులకు అవగాహన కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల వారీగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే ‘ఒన్ హెల్త్ ‘ ప్రోగ్రాం కింద నిర్దేశించిన మార్గదర్శకాలు అనుసరించి వ్యాధుల నివారణలో సంబంధిత శాఖల భాగస్వామ్యం తప్పనిసరిగా ఉండాలని నేషనల్ సెంటర్ ఫర్ డీసిజ్ …
Read More »“సొంత ప్యాలెస్లకు వేల కోట్లు.. ప్రజా రాజధానికి సున్నాలా?”
– “నాడు అసెంబ్లీలో ‘జై’.. అధికారం రాగానే ‘నై’.. ఇది కదా అసలైన వంచన!” – పీపీపీ విధానంలో వచ్చే సంస్థలను “మేం వస్తే అరెస్ట్ చేస్తాం” అని బెదిరించడం జుగుప్సాకరం. – “కులాల మధ్య చిచ్చు.. ప్రాంతాల మధ్య విషం.. ఇదే జగన్ రెడ్డి నీచ రాజకీయం!”* -11 సీట్లకు పడిపోయినా ఇంకా మీ “తాచుపాము” బుద్ధి మారకపోవడం దౌర్భాగ్యం. -సమాచార శాఖ, గృహనిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా రాజధాని అమరావతితోనే రాష్ట్ర …
Read More »ఫ్లెమింగో ఫెస్టివల్ 2026 కి రెట్టించిన ఉత్సాహంతో భారీగా తరలి వచ్చిన ప్రజలు
-ఆకట్టుకుంటున్న పలు శాఖల, విభాగాల స్టాల్స్ -అదరహో అనే విధంగా యువతను, ప్రజలను ఆద్యంతం ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు -కుటుంబ సభ్యులతో కలిసి ఫ్లెమింగో ఫెస్టివల్ కు తరలి వచ్చిన విద్యార్థినీ విద్యార్థులు, ప్రజలు -కేరింతల సందడితో జన సంద్రంగా మారిన సూళ్లూరుపేట జూనియర్ కాలేజీ ప్రాంగణం -వివిధ ఆటల పోటీలతో ఆకట్టుకున్న యువత సూళ్లూరుపేట, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2026 రెట్టించిన ఉత్సాహంతో భారీగా ప్రజలు తరలివచ్చారు. రెండవ రోజైన ఆదివారం …
Read More »ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలతో ప్రజలు సంతృప్తిగా ఇంటికి వెళ్లగలిగే పరిస్థితి రావాలి
-వైద్య సిబ్బందిలో జవాబుదారీతనం మరింత పెరగాలి -వైద్య సేవల్లో నిర్లక్ష్యం ఉపేక్షించం.. కఠిన చర్యలు తీసుకుంటాం -నూజివీడు ఏరియా ఆసుపత్రి అభివృద్ధి సమావేశంలో వైద్య సిబ్బందిని హెచ్చరించిన- మంత్రి కొలుసు పార్థసారధి -ఆసుపత్రిలో అన్ని వార్డులను పరిశీలించి వైద్య సేవలపై రోగులతో మాట్లాడిన మంత్రి పార్థసారధి ఏలూరు, నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : పేదల ఆరోగ్య రక్షణకు ప్రభుత్వ ఏటా వేలాది కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నదని అందుకుతగిన విధంగా ప్రజలకు అందించే సేవలలో ఫలితాలు రావాలని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార …
Read More »నీరు-చెట్టు బిల్లులను క్లియర్ చేసిన ఆర్థిక శాఖ
-ఈ వారంలో అప్ లోడ్ అయిన రూ. 40 కోట్ల బిల్లులను ప్రాసెస్ లో పెట్టిన ఆర్థిక శాఖ -గతంలోనే రూ. 800 కోట్ల మేర నీరు-చెట్టు బిల్లులకు చెల్లింపులు జరిపిన ఫైనాన్స్ విభాగం -జీఎస్టీ రిజిస్ట్రేషన్ల సమస్య వల్ల ఇంకా ఆర్థిక శాఖకు చేరని రూ. 60 కోట్ల బిల్లులు -రూ. 60 కోట్ల బిల్లుల సాంకేతిక సమస్య తీర్చేందుకు ఇరిగేషన్ ఈఈ ఆఫీసుల్లో ప్రత్యేక కౌంటర్లు -నీరు-చెట్టు బిల్లుల చెల్లింపులపై ఫైనాన్స్, ఇరిగేషన్, జీఎస్టీ అధికారులతో ఆర్థిక మంత్రి సమీక్ష అమరావతి, …
Read More »విజయవాడలో సూపర్స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ లెనిన్ సెంటర్ సూపర్స్టార్ కృష్ణ కాంస్య విగ్రహాన్ని ఆదివారం పద్మాలయ సంస్థ అధినేత, కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, కృష్ణ మనుమడు, రమేష్బాబు కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎక్సైజ్ శాఖా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ ప్రజల్లో చైతన్యం కలిగించిన చిత్రాలను అందించిన సూపర్స్టార్ కృష్ణ నేటితరం హీరోలకు ఆదర్శంగా నిలిచారని అన్నారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు వంటి స్వాతంత్య్ర పోరాటయోధుడి గాథను తెలుగు …
Read More »ఘనంగా కమ్మవారి సంక్రాంతి సంబరాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో కమ్మవారి సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ఆదివారం విజయవాడ సమీపంలో పోరంకి నిడమానూరు రోడ్డులో మురళీ రిసార్ట్, శ్రీ ముత్తవరపు వెంకటేశ్వరరావు ప్రాంగణంలో కమ్మవారి సేవా సమితి, గ్రేటర్ విజయవాడ వారి ఆధ్వర్యంలో కమ్మవారి సంక్రాంతి సంబరాలు అత్యద్భుతంగా జరిగాయి. ఈ వేడుకలో విశిష్ఠ అతిథిగా రాజ్యసభ సభ్యురాలు, మాజీ కేంద్ర మంత్రి గారపాటి రేణుకా చౌదరి, ముఖ్య అతిథులుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు, ప్రపంచ చదరంగ విజేత కోనేరు హంపి …
Read More »
Prajavartha Online Telugu News