Breaking News

Health & Fitness

డోసుల మధ్య ఎంత విరామం అవసరం? తేడా వస్తే?

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రెండో డోసు వ్యాక్సిన్‌ తీసుకోవడంలో వారం పది రోజులు ఆలస్యమైనా పెద్దగా ప్రమాదం ఏమీ ఉండదు. సాధారణంగా మొదటి డోసు తీసుకున్న 28 రోజుల తర్వాత రెండో డోసు తీసుకోవాల్సి ఉంటుంది. తొలి డోసు ఏ కంపెనీ టీకా అయితే వేసుకుంటామో.. రెండో డోసు కూడా విధిగా అదే కంపెనీ టీకా వేసుకోవాల్సి ఉంటుంది. వేర్వేరు వ్యాక్సిన్లు తీసుకోవద్దు. ఆ అవసరం కూడా ఉండదు. టీకా వేయించుకునే ముందు చాలా మంది కోవిడ్‌ పరీక్షలు చేయిస్తున్నారు. నిజానికి …

Read More »

సిటీ స్కాన్ గురించి కచ్చితంగా తెలుసుకోవలసినవి

నేటి పత్రిక ప్రజా వార్త : ఇవాళ చాలా మందికి కరోనా ఉన్నదా? లేదా? అని తెలుసుకోవడానికి, కరోనా జబ్బు వచ్చిన తర్వాత ఎలా ఉంది..? ఎంత తీవ్రత వుంది..? అని తెలుసుకోవడానికి సిటీ స్కాన్ చేస్తున్నారు. ఈ సిటీ స్కాన్ లో రెండు పదాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఒకటి CORADS రెండు CT Severity Index CORADS: దీనిలో స్టేజ్ 1 నుంచి స్టేజ్ 6 వరకు ఉంటాయి. CORADS అనేది సిటీ స్కాన్ ప్రకారం కరోనా ఉండే అవకాశాలు ఎంత? …

Read More »

జాగ్రత్త.. కళ్లకలక కూడా కరోనా కావచ్చు!

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కరోనా వైరస్ ఊహించని విధంగా విస్తరిస్తోంది. కరోనా లక్షణాలకు సంబంధించి ఎప్పటికప్పుడు కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కరోనా ఫస్ట్ వేవ్ కు, సెకండ్ వేవ్ కు ఎంతో వ్యత్యాసం ఉంది. ప్రస్తుతం వైరస్ పలు విధాలుగా మార్పులు చెందుతున్న తరుణంలో, వ్యాధి లక్షణాలు కూడా మారుతున్నాయి. గాలి ద్వారా కూడా కరోనా విస్తరిస్తోందని నిపుణులు చెపుతున్న మాటలు ఆందోళన కలిగించేవే. ఎలాంటి కోవిడ్ లక్షణాలు కనిపించకుండానే ఎంతో మంది వైరస్ బారిన పడుతున్న సంగతి తెలిసిందే. …

Read More »

“సమ్మర్ లో ఈ ‘బియ్యం’ తినండి” 

నేటి పత్రిక ప్రజావార్త : వేసవి కాలంలో సగ్గు జావ తాగితే చాలా మంచిది. ఎందుకంటే సగ్గు బియ్యంలో కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. దాంతో అలసిన శరీరానికి తక్షణ శక్తి అందుతుంది. అంతేకాకుండా ఇది జీర్ణక్రియకు మేలు చేస్తుంది. సగ్గు బియ్యంలోని పొటాషియం రక్త ప్రసరణను సాఫీగా చేసి గుండె మీద ఎక్కువ ఒత్తిడి పడకుండా సాయపడుతుంది. దీంతో రక్తపోటు అదుపులో ఉంటుంది. సగ్గు బియ్యంలోని క్యాల్షియం వల్ల ఎముకలకు బలం పెరుగుతుంది.

Read More »

కలబంద చెట్టు వలన అనేక ఉపయోగాలు… 

నేటి పత్రిక ప్రజావార్త : ముళ్ళు ఉన్న చెట్లు, పాలు గారే చెట్టు ఇళ్ళలో ఉండకూడదు అనే మాట మనం వింటూనే ఉంటాం. అయితే ఇక్కడ అదృష్ట విషయాల్లో శాస్త్రానికి అతీతంగా ఉండే కొన్ని యోగాలు కొన్ని చెట్ల వలన మనకు కలిసి వస్తుంది ‌ . అలాంటి వాటిలో ఈ కలబంద చెట్టు ఒకటి ! మెర్కిజమ్ చిట్కాలలో ఇది ఒకటి . వ్యాపార అభివృద్ధికి ఉపయోగపడుతుంది అంటారు. ఈ కలబంద మొక్క షాపు ముందు కడితే ఆకర్షణ పెరుగుతుంది అంటారు. దీనిని …

Read More »

కోవిషీల్డ్ , కోవాక్సిన్ లలో ఏది ఉత్తమమైనది…

నేటి పత్రిక ప్రజావార్త : కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు దేశ వ్యాప్తంగా జనవరి 16, 2021న వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. ప్రస్తుతం మన దేశంలో కోవిషీల్డ్, కోవాక్సిన్ అనే రెండు వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. మార్చి 4వ తేదీ వరకు దాదాపు 1.8 కోట్ల మంది ఫ్రంట్ లైన్ వర్కర్లు, హెల్త్ కేర్ వర్కర్లకు వ్యాక్సినేషన్ ఇచ్చారు. మార్చి 1నుంచి ప్రైవేట్ కేంద్రాల్లోనూ వ్యాక్సినేషన్ అందుబాటులోకి వచ్చింది. రాబోయే రోజుల్లో ఈ రెండు వ్యాక్సిన్లలో ఏది ఉత్తమమైనదన్న సందేహాలున్నపుడు ఈ విషయాలు గుర్తించి నిర్ణయం తీసుకోవచ్చు. …

Read More »

నిరంతరం సబ్బుతో కడగాలా!?

నేటి పత్రిక ప్రజావార్త : “చేతుల్ని నిరంతరం సబ్బుతో కడుక్కోండి” అంటూ ఫోన్లో వస్తున్న “కరోనా” అనౌన్స్మెంట్ ఫాలో అయ్యి, పొద్దుగాలా సబ్బుతో కడుగుతూ ఉంటే, చేతులకున్న చర్మం హాండ్ గ్లౌజ్ లా ఊడి వచ్చేయొచ్చు. అయినా కూడా కరోనా సోకవచ్చు. Hand washing కరోనా నుండి ప్రొటెక్షన్ ఇవ్వడం నిజమే గానీ, ఎక్కువసార్లు కడుక్కోవడం వల్ల కాదు. సరైన పద్ధతిలో కడగడం వల్ల.. “ఎన్నిసార్లు కడిగాం” అనేది అస్సలు ముఖ్యం కాదు. ఎప్పుడెప్పుడు కడగాలి ? ఎలా కడగాలి ? ఎంత సేపు …

Read More »

26+ డిగ్రీల వద్ద AC ఉంచండి…

నేటి పత్రిక ప్రజావార్త : AC యొక్క సరైన ఉపయోగం: వేడి వేసవి ప్రారంభమైనందున మరియు మేము ఎయిర్ కండిషనర్లను క్రమం తప్పకుండా ఉపయోగిస్తాము, సరైన పద్ధతిని అనుసరిద్దాం. చాలా మందికి 20-22 డిగ్రీల వద్ద తమ ఎసిలను నడిపే అలవాటు ఉంది మరియు వారు చల్లగా ఉన్నప్పుడు, వారు తమ శరీరాలను దుప్పట్లతో కప్పుతారు. ఇది రెట్టింపు నష్టానికి దారితీస్తుంది. ఎలా ??? మన మానవ శరీర ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్ అని మీకు తెలుసా? మానవ శరీరం 23 డిగ్రీల …

Read More »

సర్వరోగి నివారిణి వెల్లుల్లి…

నేటి పత్రిక ప్రజావార్త : * ప్రతిరోజూ ఉదయాన్నే ఒక వెల్లుల్లి ముక్కను తింటే సర్వరోగ నివారిణిలా పనిచేస్తుంది. * దీంట్లో A, B, C విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. *రక్తనాళాల్లో పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది. *సూక్ష్మ జీవులను నశింపజేస్తుంది. *శరీరంలోని టిష్యూ కణాల్ని అభివృద్ధి చేయడంలో సహకరిస్తుంది. *వెల్లుల్లిని రాత్రి పడుకునే ముందు మెత్త (దిండు) కింద పెట్టుకుంటే నిద్ర బాగా పడుతుంది.

Read More »

హార్ట్ స్పెషలిస్ట్ చెప్పిన ఆరోగ్యసూత్రాలు

  నేటి పత్రిక ప్రజావార్త : 1. ఉదయం మేల్కొన్న తర్వాత రెండు (2) గ్లాసుల నీళ్ళు త్రాగడం – అంతర్గత అవయవాలను సక్రియం చేయడానికి సహాయపడుతుంది 2. భోజనానికి 30 నిమిషాల ముందు ఒక (1) గ్లాసు నీళ్ళు త్రాగడం – జీర్ణక్రియకు సహాయపడుతుంది 3. స్నానం చేయడానికి ముందు ఒక (1) గ్లాసు నీళ్ళు త్రాగడం – రక్తపోటు తగ్గించడానికి సహాయపడుతుంది (తెలుసుకోవడం మంచిది!) 4. రాత్రి పడుకునే ముందు ఒక (1) గ్లాసు నీళ్ళు త్రాగడం – స్ట్రోక్ లేదా …

Read More »