Breaking News

Telangana

న్యాయ విజ్ఞాన సదస్సు…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మంగళవారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ కె. ప్రత్యూష కుమారి రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఖైదీల కుటుంబ సభ్యులతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఖైదీల కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వారికి ఆస్తి వివాదాలు, కుటుంబ సభ్యుల మధ్య సమస్యలు, ఇతర న్యాయ సమస్యలు ఉంటే జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించి ఆ సమస్యలను పరిష్కరించు కోవాలని, అర్హులైన వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి అందక …

Read More »

ప్రభుత్వ ఆస్తులు, ప్రభుత్వ రంగ సంస్థలపై ఎన్నికల ప్రచారం నిషేధం

-ఎన్నికల ప్రచారం కోసం ప్రైవేట్ భవనాలపై వాల్ రైటింగ్స్ అనుమతి లేదు -జెండాలు / పోస్టర్లు ఏర్పాటు కి యజమాని అనుమతి తప్పని సరి -ఆటోలు, ఇతర వాహనాల పై ఎటువంటి రాజకీయ పార్టీల ఫోటోలు, స్లొగన్స్ ఉండరాదు – కలెక్టర్/డీ ఈ వో – మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మోడల్ ప్రవర్తనా నియమావళి కాలంలో ప్రభుత్వ రవాణా, పోస్టాఫీసులు, ప్రభుత్వ ఆసుపత్రులు/డిస్పెన్సరీల స్థలంలో ఏదైనా రాజకీయ ప్రకటన ఉంటే, వాటిని తీసి వేయాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి …

Read More »

జిల్లాల పరిధిలో సాగు నీటికి గాని, త్రాగునీటికి గాని, ఏవిధమయిన ఇబ్బందులూ కలిగినచో అధికారులను సంప్రదించ గలరు…..

ధవళేశ్వరం,, నేటి పత్రిక ప్రజావార్త : గోదావరి డెల్టా సిస్టం పరిదిలో ఉమ్మడి తూర్పు గోదావరి మరియు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల పరిది లో రబీ పంట కాలమునకు సాగు నీటికి ఎటువంటి ఇబ్బంది లేదని చీఫ్ ఇంజనీర్, గోదావరి డెల్టా సిస్టం ఆర్.. సతీష్ కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గోదావరి నదిలో నీటి లభ్యత ప్రస్తుతం సమృద్ధిగ ఉన్నదని, .ఉభయగోదావరి జిల్లాల పరిధిలో సాగు నీటికి గాని, త్రాగునీటికి గాని, ఏవిధమయిన ఇబ్బంది లేదని తెలియ చేశారు. ఏ …

Read More »

పార్టీలు ఎన్నికల ప్రచారంలో సువిదా పోర్టల్ ద్వారా తప్పకుండా అనుమతులు తీసుకోవాలి…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికలలో పోటీచేసే అభ్యర్ధులు , రాజకీయా పార్టీలు ఎన్నికల ప్రచారంలో సువిదా పోర్టల్ ద్వారా తప్పకుండా అనుమతులు తీసుకోవాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా కే. మాధవీలత తెలియ చేశారు. మంగళవారం  కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో రిటర్నింగ్ అధికారులకు సువిధా, ఎమ్.సి.సి., పి వో, ఎపివో, ఓపివో ల శిక్షణ కార్యక్రమం, పోస్టల్ బ్యాలెట్, తదితర అంశాలపై అవగాహన కల్పించడం జరిగింది. ఈ సందర్బంగా కలెక్టర్ మాధవీలత, తొలుత ప్రిసైడింగ్ అధికారి, సహయ …

Read More »

అన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్ధులు ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఖచ్చితంగా పాటించాలి

-ఏ ఆర్ వో – వై వి కే అప్పారావు రాజమహేంద్రవరం రూరల్, నేటి పత్రిక ప్రజావార్త : అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు సార్వత్రిక ఎన్నికలు -2024 కోసం ఎన్నికల కమీషన్ నిర్దేశించిన షెడ్యూల్ మరియు నియమావళి ప్రకారం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎన్నికల ప్రవర్తనా నియమావళి) మేరకు నిర్దేశించిన సమాచారం తెలియ చేయుట జరుగు తున్నదని అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి 51-రాజమండ్రి రూరల్ , రూరల్ తహసీల్దార్ వై వి కే అప్పారావు మంగళ వారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఎన్నికల …

Read More »

2024 – 25 ఆర్ధిక వార్షిక రుణ ప్రణాళికా రూ.13,201  కోట్లు

– కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : 2024 – 25 ఆర్ధిక సంవత్సరంలో  తూర్ఫు గోదావరి  జిల్లాకు సంబంధించి  వ్యవసాయ మరియు అనుబంధ రంగాలకు సంబంధించి 13201  కోట్ల వరకు రుణ ప్రణాళికాతో ఈ డాక్యుమెంట్ రూపొందించినట్లు జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత తెలియ చేశారు. మంగళవారం ఉదయం కలెక్టర్ ఛాంబర్ లో జరిగిన కార్యక్రమంలో 2024 – 25 ఆర్ధిక సంవత్సరం క్రెడిట్ ప్లాన్ విడుదల చేయటం జరిగింది. ఈ సందర్బంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, 2024 …

Read More »

ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ కి జాతీయ పురస్కారం

విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రవిశ్వవిద్యాలయం హిందీ విభాగం గౌరవ ఆచార్యులు, మాజీ రాజ్యసభ సభ్యులు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ఇంటలెక్చువల్ ఆఫ్ ది ఇయర్ – 2024 పురస్కారం లభించింది. రిఫాసిమెంటో ఇంటర్నేషనల్ సంస్థ బోర్డ్ ఆఫ్ ఎడిటర్స్ ఈ పురస్కారాన్ని ఆచార్య లక్ష్మీ ప్రసాద్ కు ప్రకటించగా, మంగళవారం ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి తన కార్యాలయంలో వై అల్ పి కి అవార్డ్ ను అందచేసి అభినందించారు. ఏయూ ఆచార్యులు సాధించే పురస్కారాల వర్సిటీకి …

Read More »

ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసిన దమ్మున్న ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్నికల మాన్యుఫెస్టోలో చెప్పిన విధంగా 95 శాతం పైగా హామీలు అమలు చేసిన దమ్మున్న నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ పేర్కొన్నారు. మంగళవారం నాడు నియోజకవర్గ పరిధిలోని 18వ డివిజన్ నందు రాణిగారితోట,సంగుల పెరయ్య స్ట్రీట్,మిరియాల వారి స్ట్రీట్ ప్రాంతాలలో గడప గడపకి వెళ్లి ఈ నాలుగున్నర ఏళ్ల జగనన్న ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల …

Read More »

బ్యాంకర్లతో ఎన్నికల సమావేశం…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం బ్యాంకుల్లో జరిపే లావాదేవీల వివరాలను అందజేయాలని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు బ్యాంకర్లను ఆదేశించారు. బుధవారం మధ్యాహ్నం నగరంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా ఎన్నికల అధికారి జిల్లా రెవెన్యూ అధికారి కె చంద్రశేఖర రావు, ఎల్డీఎం జయవర్ధన్ తో కలిసి బ్యాంకర్లతో ఎన్నికల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూలు ప్రకటించినందున జిల్లాలో …

Read More »

ఎన్నికల ఫిర్యాదుల పరిష్కార కేంద్రం (complaint monitoring cell) పనితీరు పరిశీలించిన కలెక్టర్, ఎస్పి

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి ఎన్నికలకు సంబంధించి కలెక్టరేట్ ఆవరణలో డీఈవో కార్యాలయ సమావేశ హాలులో ఏర్పాటు చేసిన ఫిర్యాదుల పరిష్కార కేంద్రం మంగళవారం సందర్శించారు. ఎన్నికలకు సంబంధించి అందిన ఫిర్యాదులు వాటిని పరిష్కరించిన తీరు పరిశీలించారు. ఈ విభాగంలో 1) 24X7 కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్ 08672-252533, 2)1950 call centre, 3) National Grievance Service Portal, 4) Complaint Management System 5) …

Read More »