Breaking News

Telangana

2024 – 25 ఆర్ధిక వార్షిక రుణ ప్రణాళికా రూ.13,201  కోట్లు

– కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : 2024 – 25 ఆర్ధిక సంవత్సరంలో  తూర్ఫు గోదావరి  జిల్లాకు సంబంధించి  వ్యవసాయ మరియు అనుబంధ రంగాలకు సంబంధించి 13201  కోట్ల వరకు రుణ ప్రణాళికాతో ఈ డాక్యుమెంట్ రూపొందించినట్లు జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత తెలియ చేశారు. మంగళవారం ఉదయం కలెక్టర్ ఛాంబర్ లో జరిగిన కార్యక్రమంలో 2024 – 25 ఆర్ధిక సంవత్సరం క్రెడిట్ ప్లాన్ విడుదల చేయటం జరిగింది. ఈ సందర్బంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, 2024 …

Read More »

ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ కి జాతీయ పురస్కారం

విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రవిశ్వవిద్యాలయం హిందీ విభాగం గౌరవ ఆచార్యులు, మాజీ రాజ్యసభ సభ్యులు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ఇంటలెక్చువల్ ఆఫ్ ది ఇయర్ – 2024 పురస్కారం లభించింది. రిఫాసిమెంటో ఇంటర్నేషనల్ సంస్థ బోర్డ్ ఆఫ్ ఎడిటర్స్ ఈ పురస్కారాన్ని ఆచార్య లక్ష్మీ ప్రసాద్ కు ప్రకటించగా, మంగళవారం ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి తన కార్యాలయంలో వై అల్ పి కి అవార్డ్ ను అందచేసి అభినందించారు. ఏయూ ఆచార్యులు సాధించే పురస్కారాల వర్సిటీకి …

Read More »

ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసిన దమ్మున్న ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్నికల మాన్యుఫెస్టోలో చెప్పిన విధంగా 95 శాతం పైగా హామీలు అమలు చేసిన దమ్మున్న నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ పేర్కొన్నారు. మంగళవారం నాడు నియోజకవర్గ పరిధిలోని 18వ డివిజన్ నందు రాణిగారితోట,సంగుల పెరయ్య స్ట్రీట్,మిరియాల వారి స్ట్రీట్ ప్రాంతాలలో గడప గడపకి వెళ్లి ఈ నాలుగున్నర ఏళ్ల జగనన్న ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల …

Read More »

బ్యాంకర్లతో ఎన్నికల సమావేశం…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం బ్యాంకుల్లో జరిపే లావాదేవీల వివరాలను అందజేయాలని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు బ్యాంకర్లను ఆదేశించారు. బుధవారం మధ్యాహ్నం నగరంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా ఎన్నికల అధికారి జిల్లా రెవెన్యూ అధికారి కె చంద్రశేఖర రావు, ఎల్డీఎం జయవర్ధన్ తో కలిసి బ్యాంకర్లతో ఎన్నికల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూలు ప్రకటించినందున జిల్లాలో …

Read More »

ఎన్నికల ఫిర్యాదుల పరిష్కార కేంద్రం (complaint monitoring cell) పనితీరు పరిశీలించిన కలెక్టర్, ఎస్పి

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి ఎన్నికలకు సంబంధించి కలెక్టరేట్ ఆవరణలో డీఈవో కార్యాలయ సమావేశ హాలులో ఏర్పాటు చేసిన ఫిర్యాదుల పరిష్కార కేంద్రం మంగళవారం సందర్శించారు. ఎన్నికలకు సంబంధించి అందిన ఫిర్యాదులు వాటిని పరిష్కరించిన తీరు పరిశీలించారు. ఈ విభాగంలో 1) 24X7 కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్ 08672-252533, 2)1950 call centre, 3) National Grievance Service Portal, 4) Complaint Management System 5) …

Read More »

ఎన్నికలు స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా నిర్వహించుటకు, శాంతిభద్రతలు కాపాడుటకు అన్ని చర్యలు తీసుకోవాలి

-ఎన్నికల ప్రవర్తన నియమావళి కచ్చితంగా అమలు చేయాలి -పోలీస్, ఎక్సైజ్ అధికారులకు సూచించిన కలెక్టర్ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికలు స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా నిర్వహించుటకు శాంతిభద్రతలు కాపాడుటకు అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు పోలీస్, ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు. జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ మంగళవారం జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి, ఇతర పోలీసు అధికారులు, ఎక్సైజ్ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో భాగంగా పోలీసు, ఎక్సైజ్ శాఖల …

Read More »

ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్త‌నా నియమావ‌ళి అమ‌లుపై ప్ర‌త్యేక దృష్టి

– జిల్లా కలెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఈసీఐ మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కారం ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళి (ఎంసీసీ) అమ‌లుపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నట్లు క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు తెలిపారు. మంగ‌ళ‌వారం రాష్ట్ర స‌చివాల‌యం నుంచి రాష్ట్ర ప్ర‌ధాన ఎన్నిక‌ల అధికారి ముఖేష్ క‌మార్ మీనా.. అన్ని జిల్లాల క‌లెక్ట‌ర్లు, జిల్లాల ఎన్నిక‌ల అధికారుల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ఈ వీసీకి క‌లెక్ట‌ర్ క్యాంపు కార్యాల‌యం నుంచి జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు.. జాయింట్ క‌లెక్ట‌ర్ డా. పి.సంప‌త్ కుమార్‌, విజ‌య‌వాడ న‌గ‌రపాల‌క …

Read More »

క్షేత్ర స్థాయిలో ఆకస్మిక తనిఖీలు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రస్తుతం జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి (ఎంసీసీ) అమల్లో ఉన్న నేపథ్యంలో సాధారణ ఎన్నికలు -2024 పై జిల్లా కలెక్టర్ ఎస్. ఢిల్లీరావు.. పోలీస్ కమీషనర్ కాంతి రాణా టాటా, జాయింట్ కలెక్టర్ డా.పి. సంపత్ కుమార్ తో కలిసి జిల్లా కలెక్టరేట్ లో మంగళవారం మీడియా సమావేశం నిర్వహించిన అనంతరం క్షేత్ర స్థాయిలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. గూడవల్లి, కనకదుర్గా వారధి చెక్ పోస్టులను పరిశీలించారు. అక్కడి సిబ్బందితో మాట్లాడారు. సీజర్ మేనేజ్ మెంట్ పై …

Read More »

జిల్లా ఫారెస్ట్ సెటిల్మెంట్ అధికారిగా టి.ఇ.ఎం. రాజు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏలూరు జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా విధులు నిర్వర్తిస్తూ బదిలీలలో భాగంగా జిల్లా ఫారెస్ట్ సెటిల్మెంట్ అధికారిగా టి.ఇ.ఎం. రాజు మంగళవారం పదవీ బాధ్యతలు చేపట్టి నగరంలోని జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలంయలో కలెక్టర్ ఎస్. ఢిల్లీరావును మర్యాద పూర్వకంగా కలిశారు.

Read More »

రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రవర్తన నియమావళిని తూచా తప్పక పాటించాలి

-నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణకు సహకరించాలి -జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎస్. ఢిల్లీరావు -ఎన్నికల నిర్వహణ సన్నద్ధతపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సాధారణ ఎన్నికలను నిష్పక్షపాతంగా, ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల ప్రవర్తన నియమావళిని తూచా తప్పక పాటించి సహకారం అందించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎస్.ఢిల్లీ రావు రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు. స్థానిక కలెక్టరేట్లో మంగళవారం ఎన్నికల నిర్వహణ సన్నద్ధతపై అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్, …

Read More »