Breaking News

Telangana

మహిళాభివృద్ధికి మహిళా మార్ట్ శంకుస్థాపన- నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి శుక్రవారం, జక్కంపూడి లో గల APTIDCO- జగనన్న మహిళా మార్ట్ నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ రు.1.41 కోట్ల వ్యాయంతో మహిళాభివృద్దికి జగనన్న చేపడుతున్న 3000 చదనపు అడుగుల జగనన్న మహిళ మార్ట్ మహిళలకు ఆర్థికంగా బలపరుస్తుందని, అధునాతన నిర్మాణం తో పాటు పార్కింగ్ లాంటి ఎన్నో వసతులతో జగనన్న మహిళా మార్ట్ మహిళలకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. …

Read More »

సానిటరీ ఇన్స్పెక్టర్ మరియు సానిటరీ సూపర్వైజర్ ఆఫీస్ ప్రారంభోత్సవం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి శుక్రవారం ఉదయం 47 వ డివిజన్ లోని సర్కిల్ వన్ ఆఫీస్ నందు సానిటరీ ఇన్స్పెక్టర్ మరియు సానిటరీ సూపర్వైజర్ ఆఫీస్ ప్రారంభోత్సవంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి పాల్గొన్నారు. తదుపరి 46వ డివిజన్ లోని దీన్ దయాల్ నగర్ లో డ్రైన్ ను నిర్మించుటకు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలనే …

Read More »

ఎన్నికల సామాగ్రిని పరిశీలించిన కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డా.జి. లక్ష్మీ శ

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా కలెక్టరేట్ కు మొదటి దఫా చేరుకున్న ఎన్నికల సామాగ్రిని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డా.జి. లక్ష్మీ శ పరిశీలించారు. శుక్రవారం  స్థానిక కలెక్టరేట్ లో మొదటి దఫా అందిన సార్వత్రిక ఎన్నికల సామాగ్రిని, ప్రిసైడింగ్ అధికారి, ఆర్.ఓ హ్యాండ్ బుక్ తదితరాలను సంబంధిత అధికారి ఎస్డిసి మురళి తో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల సెక్షన్ సిబ్బంది, తదితర అధికారులు పాల్గొన్నారు.

Read More »

నేషనల్‌ లా యూనివర్సిటీకి సీఎం వైయస్‌.జగన్‌ భూమిపూజ

కర్నూలు జిల్లా, నేటి పత్రిక ప్రజావార్త : కర్నూలు జిల్లా కల్లూరు మండలం లక్ష్మీపురంలో జనన్నాథగట్టుపై 150 ఎకరాల్లో రూ.1,011 కోట్లతో నిర్మించనున్న నేషనల్‌ లా యూనివర్సిటీకి ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే… ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న గౌరవ హైకోర్టు రెస్టింగ్‌ న్యాయమూర్తులకు, ఇతర కోర్టుల న్యాయమూర్తులకు, న్యాయవాదులకు, న్యాయ విభాగం సిబ్బందికి, ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా నా శుభాకాంక్షలు. ఈరోజు మన రాష్ట్రంలో, మన రాయలసీమలో, అందులోనూ కర్నూలులో నేషనల్‌ లా యూనివర్సిటీకి …

Read More »

హైకోర్టులో ఇద్దరు న్యాయమూర్తులచే ప్రమాణం చేయించిన సిజె ధీరజ్ సింగ్ ఠాకూర్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో అదనపు న్యాయమూర్తులు గా పని చేస్తూ న్యాయమూర్తులుగా నియమింపబడిన జస్టిస్ బొప్పన వరాహ లక్ష్మీనర్సింహ చక్రవర్తి,జస్టిస్ తల్లాప్రగడ మల్లిఖార్జున రావులచే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ న్యాయమూర్తులుగా ప్రమాణం చేయించారు.ఈ మేరకు గురువారం రాష్ట్ర హైకోర్టు లోని మొదటి కోర్టు హాల్లో జరిగిన కార్యక్రమంలో ఇరువురు న్యాయమూర్తులచే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణం చేయించారు. ఈకార్యక్రమంలో పలువురు హైకోర్టు న్యాయమూర్తులు,అడ్వకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్, …

Read More »

సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా నలుగురికి ఆర్థిక సహాయం

-ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆర్థిక సహాయాన్ని అందచేసిన జిల్లా కలెక్టర్ డా. కె.శ్రీనివాసులు నంద్యాల, నేటి పత్రిక ప్రజావార్త : నంద్యాల జిల్లా బనగానపల్లె పట్టణానికి వైయస్సార్ ఈబిసీ నేస్తం మూడో విడత నిధులు విడుదల చేయడానికి విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తన మంచి మనసును మరోసారి చాటుకున్నారు. గూడూరు మండలం చనుగొండ్ల గ్రామ నివాసితుడు హరిజన గోరంట్ల తాను వికలాంగుడనని, పేదరికంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నానని… బికాం డిగ్రీ పూర్తి చేశానని పై చదువులకు, కోచింగ్ కు ఆర్థిక …

Read More »

ఏప్రిల్ నెల నుండి రాష్ట్రములో వ్యవసాయ పంటలకు & అనుబంధ రంగాలకు అమలుకానున్న కొత్త స్కేల్ ఆఫ్ ఫైనాన్స్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర వ్యవసాయ ప్రత్యేక కమిషనర్ వారి కార్యాలయ సమావేశ మందిరంలో గురువారం రాష్ట్ర స్థాయి సాంకేతిక కమిటీ (SLTC) సమావేశం జరిగింది. ఈ సమావేశమునకు గోపాలకృష్ణ ద్వివేది ఐఏఎస్, వ్యవసాయ & సహకార ప్రత్యేక కార్యదర్శి మరియు చీఫ్ కమిషనర్ (రైతు భరోసా కేంద్రాలు) అధ్యక్షత వహించటం జరిగింది. ఈ ఏప్రిల్ 2024 నుండి వచ్చే ఆర్థిక సంవత్సరం నకు సంబంధించి వివిధ పంటలకు మరియు అనుబంధ రంగాలైన పశు సంవర్ధక , ఉద్యానవన , మత్స్య, …

Read More »

విద్యార్థుల్లో అత్యున్న ప్రతిభ గుర్తించాలి

-ఆంగ్ల భాషానైపుణ్యాలు పెంపొందించడానికి ‘వర్డ్ పవర్ ఛాంపియన్‌షిప్’ పోటీలు -ఏప్రిల్ 12న ముంబై లో జరిగే ‘గ్రాండ్ ఫినాలే’ పోటీలకు 8 మంది విద్యార్థులకు అవకాశం -సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు  విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : చిన్నారుల మెదడుకు పదును పెడితే గొప్ప విజ్ఞాన సంపదను పొందుతారని, విద్యార్థుల్లో ఉత్తమ ప్రతిభ కనబరచడానికి, వారిలో శక్తిని వెలికితీయడానికి ఇలాంటి వేదికలు అవసరమని సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు  అన్నారు. స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ …

Read More »

Hyderabad Gears Up to Become a Global Energy-Efficient Growth Hub in Building Sector

-State emerged as a frontrunner in the State Energy Efficiency Index -Chief Minister A Revanth Reddy directs MA & UD and GHMC to formulate a comprehensive action plan to transform Hyderabad into the best energy-efficient cosmopolitan city in building sector -MA&UD principal secretary M Dana Kishore says the government acknowledges the importance of environmentally friendly development for improving living Standards …

Read More »

రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అధికారులు సిద్దంగా ఉండాలి…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కీలకమైన బాధ్యతలు అప్పగించిన నోడల్ అధికారులు శుక్రవారము నాటికి వారికీ కేటాయించినా సిబ్బంది, ఇతర అనుబంధ వ్యవస్థ తో కూడి సిద్దంగా ఉండాలని కలక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డా కే. మాధవీలత స్పష్టం చేశారు. గురువారం జిల్లా కలక్టరేట్ లో ఏర్పాటు చేసిన ఎన్నికల విభాగాలను, అక్కడ ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాలను జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ తో కలిసి పరిశీలించి తగిన సూచనలను చెయ్యడం జరిగింది. ఈ …

Read More »