Breaking News

Daily Archives: July 9, 2024

జగన్ అసమర్థ అహంకార పాలనతో విద్యుత్ రంగం విధ్వంసం

-తప్పుడు నిర్ణయాలతో విద్యుత్ రంగంలో రూ.1,29,503 కోట్ల నష్టం -ఐదేళ్లలో ప్రజలపై ఛార్జీల రూపంలో రూ.32,166 కోట్లు భారం మోపారు -వైసీపీ పాలనలో అదనంగా ఉత్పత్తి లేదు..ఉన్న ప్రాజెక్టులు పూర్తి కాలేదు -తవ్వేకొద్దీ గత ప్రభుత్వ వైఫల్యాలు బయటపడుతున్నాయి -రాష్ట్ర విభజన అనంతరం ఉన్న 22.5 మిలియన్ యూనిట్ల లోటును అధిగమించి…ఛార్జీలు పెంచకుండా నాణ్యమైన విద్యుత్ అందించాం -ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పవర్ సెక్టార్ లో సంస్కరణలు తెచ్చాను..తర్వాత అవి దేశానికే ఆదర్శమయ్యాయి. -పవర్ సెక్టార్ లో తెచ్చిన సంస్కరణల వల్ల మా పవర్ …

Read More »

వ్యవసాయానికి ఊతమివ్వండి….కౌలు రైతులకు రుణాలు సులభతరం చేయండి

-సంపద సృష్టించే రంగాలకు బ్యాంకులు ప్రోత్సాహం ఇవ్వాలి -100 శాతం డిజిటల్ లావాదేవీలు సాధించాలి. నోట్ల వాడకం పూర్తిగా తగ్గిస్తే అవినీతి పోతుంది. -5 రంగాల్లో తీసుకోవాల్సిన చర్యలపై మంత్రులు, బ్యాంకర్లు, నిపుణులతో సబ్ కమిటీ -స్టేట్ లెవల్ బ్యాంకర్స్ కమిటీ మీటింగ్ లో సిఎం నారా చంద్రబాబు నాయుడు -సిఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో 227వ SLBC సమావేశం. -2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.5,40,000 కోట్లతో రుణ ప్రణాళిక విడుదల. -రూ.3,75,000 కోట్లు ప్రాధాన్య రంగాలకు, రూ.1,65,000 కోట్లు ఇతర రంగాలకు …

Read More »

హస్టల్ లో చదివే ప్రతి విద్యార్థి మన బిడ్డే

-వారిని కంటికి రెప్పాలా చూసుకోవాలి -చంద్రబాబు ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా అందరం కలిసి పనిచేద్దాం -బిసి సంక్షేమ శాఖ మరియు సాధికారత అధికారులతో సమీక్ష సమావేశంలో జిల్లాల బిసి సంక్షేమ శాఖ అధికారులకు -బీసీ సంక్షేమ శాఖ, చేనేత & జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత సూచన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మన మీద నమ్మకంతో విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వ సంక్షేమ హస్టల్స్ లో వదులుతున్నారని వారిని తమ సొంత బిడ్డలుగా చూసుకోవాలని బిసి సంక్షేమ శాఖ హస్టల్ …

Read More »

సచివాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి మంగళవారం నాడు వెలగపూడిలోని సచివాలయంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ వసతి గృహాల్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు మంత్రిని కలిశారు. చాలా ఏళ్ల నుంచి వసతి గృహాల్లో ఔట్సోర్సింగ్ విధానంలో పని చేస్తున్నామని తమను ఆప్కోస్ లో చేర్చాలని మంత్రికి విన్నవించారు.ఈ విషయంపై మంత్రి వెంటనే …

Read More »

ప్రతిష్టాత్మక “గుల్బెంకియన్ ఫౌండేషన్ ” అవార్డుకు నామినేట్ అయిన “ఏపీసీఎన్ఎఫ్”

-ప్రకృతి వ్యవసాయానికి మరోసారి అంతర్జాతీయ గుర్తింపు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం 2016 వ సంవత్సరం నుంచి అమలు చేస్తున్నఏపీసీఎన్ఎఫ్ (ఆంధ్ర ప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయం) కార్యక్రమం 2024 వ సంవత్సరానికి అత్యంత ప్రతిష్టాత్మక “గుల్బెంకియన్ ప్రైజ్ ఫర్ హ్యుమానిటి” అవార్డుకు నామినేట్ అయింది. పోర్చుగీస్ కు చెందిన దాతృత్వ సంస్థ “కలుస్ట్ గుల్బెంకియన్ ఫౌండేషన్” చే 2020 వ సంవత్సరంలో స్థాపించబడ్డ ఈ అవార్డును వాతావరణంలో వస్తోన్న గణనీయమైన మార్పులు, ప్రకృతి విధ్వంసం వంటి అతిపెద్ద …

Read More »

తాత్కాలిక పున‌రుద్ధ‌ర‌ణ పనుల‌తో మున్నేరు ప్రాజెక్టు ఆయ‌క‌ట్టుకు ఖ‌రీఫ్‌కు సాగునీరు

– జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.సృజ‌న – యుద్ద‌ప్రాతిప‌దిక‌న తీసుకోనున్న చ‌ర్య‌ల‌ను వివ‌రించిన ఇరిగేష‌న్ ఇంజ‌నీరింగ్ అధికారులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తాత్కాలిక పున‌రుద్ధ‌ర‌ణ ప‌నుల‌తో మున్నేరు ప్రాజెక్టు ఆయ‌క‌ట్టు రైతుల‌కు ఖ‌రీఫ్‌-2024కు సాగునీరుకు ఇబ్బంది లేకుండా యుద్ధ‌ప్రాతిప‌దిక‌న చ‌ర్య‌లు తీసుకోవాల‌ని క‌లెక్ట‌ర్ డా. జి.సృజ‌న ఇరిగేష‌న్ అధికారుల‌కు సూచించారు. మంగ‌ళ‌వారం జిల్లా క‌లెక్ట‌ర్ జి.సృజ‌న‌, జాయింట్ క‌లెక్ట‌ర్ పి.సంప‌త్ కుమార్‌, జ‌గ్గంపేట శాస‌న‌స‌భ్యులు శ్రీరాం రాజ‌గోపాల్ (తాత‌య్య‌).. వ‌త్స‌వాయి మండ‌లం, పోలంప‌ల్లి గ్రామ స‌మీపంలోని మున్నేరు ప్రాజెక్టును సంద‌ర్శించారు. అదే …

Read More »

ఇసుక లోడింగ్ ప్రక్రియలో అన్ని చర్యలు తీసుకోవాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇసుక లోడింగ్ ప్రక్రియలో ఆలస్యం లేకుండా త్వరితగతిన వినియోగదారులకు అందేలా అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా.జి సృజన అధికారులను ఆదేశించారు. కంచికచర్ల మండలం కీసర ఇసుక నిల్వ పాయింట్ వద్ద జరుగుతున్న విక్రయాలు, లోడింగ్ ప్రక్రియను మంగళవారం జిల్లా కలెక్టర్ సృజన పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కొత్త ఇసుక విధానంలో ప్రస్తుతం నిల్వ ఉన్న ఇసుకను జిల్లా స్థాయి ఇసుక కమిటీ నిర్దారించిన నామమాత్ర రుసుమును …

Read More »

కూటమి ప్రభుత్వ ఏర్పాటులో ఉద్యోగుల పాత్ర కీలకం

-రాష్ట్ర అభివృద్ధిలో ఉద్యోగుల భాగస్వామ్యం అవసరం. -పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు ప్రజలు ఇచ్చిన తీర్పులో ఉద్యోగుల పాత్ర కీలకమని ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాల అమలులో ఉద్యోగుల సహకారం ఎంతో అవసరమని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) అన్నారు. విజయవాడ పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన కేశినేని శివనాథ్ చిన్నిని మంగళవారం నగరంలోని గురునానక్ కాలనీ నందు గల ఆయన కార్యలయంలో జిల్లా ఎన్జీవో …

Read More »

సుప్రీం కోర్టు ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహణ నేపథ్యంలో పలు పెండింగ్ కేసులపై ముందస్తుగా సమీక్ష

-రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : సుప్రీం కోర్టు త్వరలో ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించనున్న నేపథ్యంలో పలు శాఖలకు సంబంధించి పెండింగ్ లో ఉన్న పలు కేసులకు సంబంధించి ఆం.ప్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ సంబంధిత శాఖల ఉన్నతాధికారులు, తిరుపతి, నెల్లూరు, కడప జిల్లాల కలెక్టర్లతో వర్చువల్ విధానంలో మంగళవారం విజయవాడ నుండి ముందస్తుగా సమీక్షించి దిశా నిర్దేశం చేయగా తిరుపతి జిల్లా కలెక్టరేట్ నుండి కలెక్టర్ …

Read More »

రూయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డయేరియా బాధితులను పరామర్శించిన జిల్లా కలెక్టర్

-(పాస్ మనో వికాస్) మానసిక దివ్యాంగుల ప్రత్యేక ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ -డయేరియా బాధితులకు మెరుగైన వైద్యo అందిస్తున్నాం: జిల్లా కలెక్టర్ డా. ఎస్ వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న (పాస్ మనో వికాస్) మానసిక దివ్యాంగుల ప్రత్యేక ఆశ్రమ పాఠశాలలో వసతి పొందుతున్న డయేరియా బాధితులను పరామర్శించి, వారికి మెరుగైన వైద్యం అందించేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ వైద్య అధికారులను ఆదేశించారు. మంగళవారం మద్యాహ్నం …

Read More »