Breaking News

Daily Archives: July 21, 2024

రాష్ట్ర ప్రభుత్వం ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదని రాష్ట్రా సాంఘిక సంక్షేఈ రోజు మ శాఖ, విభిన్న ప్రతిభావంతులు మరియు వయో వృద్దుల సంక్షేమ శాఖ, సచివాలయం మరియు గ్రామ వాలంటీర్ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ఆదివారం సాయంత్రం మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ఒంగోలు డిపో నందు రెండు నూతన స్టార్ లైన్బస్సులను మరియు మూడు సూపర్ లగ్జరీ బస్సులను ప్రారంభించారు. …

Read More »

సోమవారం విజయవాడ నగరపాలక సంస్థలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక

-కార్పొరేషన్ తో పాటు జోనల్ కార్యాలయంలో కూడా ఫిర్యాదుల సేకరణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగర పాలక సంస్థ ఇంచార్జి కమిషనర్ డాక్టర్ ఏ మహేష్ ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను నిర్వహిస్తున్నారని, కేవలం ప్రధాన కార్యాలయంలోనే కాకుండా ప్రతి సర్కిల్లో జోనల్ కార్యాలయాల్లో కూడా ప్రజలు తమ ఫిర్యాదులను దరఖాస్తు చేసుకునేందుకు జోనల్ కార్యాలయంలో కూడా ప్రజా …

Read More »

కొండ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలను వెంటనే పునరావసం కేంద్రాలకు షిఫ్ట్ చేయండి

-రోడ్డుపైన మురుగునీరు రాకుండా చర్యలు తీసుకోండి -ఇంచార్జి కమిషనర్ డాక్టర్ ఏ మహేష్ అధికారులకు ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గత వారం రోజులుగా నిరంతరంగా వర్షం కురవడం వల్ల కొండ ప్రాంతంలోని గోడలు నాని పగిలిపోవడం వలన కొండ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలకు ఆపద ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి, ప్లానింగ్ మరియు ఎమినిటీస్ సెక్రటరీలను కొండ ప్రాంతంలో ఉన్న ప్రజల వద్దకు వెళ్లి, వాళ్లకు కలిగే ఆపద గురించి చెప్పడమే కాకుండా అవసరమైతే పునరావస కేంద్రాలకు వారిని తరలించాలని, …

Read More »

పేద ప్రజల సంక్షేమమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ద్వేయం

-రైతు బజార్లలో రాయితీపై పేదలకు నిత్యవసర సరుకులు -రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల సంక్షేమమే తమ ప్రభుత్వ ద్వేయమని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నా పేద ప్రజలకు రైతుబజార్లలో రాయితీపై నిత్యవసర సరుకులు అందిస్తున్నామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి ఆదివారం విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా రైతు బజార్లలో …

Read More »

ఈ నెల 22వ తేదీ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం)ప్రారంభం…

-జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 22వ తేదీ సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం 10:30 గంటల నుండి ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం) (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం నిర్వహించి ప్రజల నుండి అర్జీలు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని డివిజన్, మండల కేంద్రాల్లో, మునిసిపల్ కార్యాలయాల్లో కూడా ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం) …

Read More »

సూపర్ మార్కెట్లలో నాణ్యమైన కందిపప్పు, బియ్యం విక్రయాలకు ప్రత్యేక కౌంటర్లు – తహశీల్దార్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ధరల స్థిరీకరణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సూపర్ మార్కెట్లలో కూడా నాణ్యమైన కంది పప్పు, బియ్యం విక్రయాలకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినట్టు మచిలీపట్నం తహశీల్దార్ కె విజయ్ కుమార్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. దేశవాలి కంది పప్పు కేజీ రూ.160/-లకు, సోనా మసూరి బియ్యం కేజీ రూ.48/-, సోనా మసూరి స్ట్రీమ్డ్ బియ్యం కేజి రూ.49/-లకు విక్రయిస్తున్నట్టు తెలిపారు. డీమార్ట్, విశాల్ మార్ట్, రిలయన్స్ మార్ట్, వాణిశ్రీ జనరల్ స్టోర్స్, NR …

Read More »

23 నుండి ఇంజనీరింగ్ ప్రవేశాల తుది విడత ప్రక్రియ

-నోటిఫికేషన్ విడుదల చేసిన కన్వీనర్ డాక్టర్ నవ్య విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇంజనీరింగ్ ప్రవేశాల కోసం నిర్దేశించిన ఎపి ఈఎపిసెట్ 2024 తుదిదశ అడ్మిషన్ల ప్రక్రియ జులై 23 ప్రారంభం అవుతుం దని సాంకేతిక విద్యా శాఖ సంచాలకులు, ప్రవేశాల కన్వీనర్ డాక్టర్ బి నవ్య తెలిపారు. ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు ప్రక్రియను విద్యార్ధులు జులై 23 నుండి జులై 25 లోపు పూర్తి చేయవలసి ఉంటుందన్నారు. జులై 23 నుండి 26 వ తేదీ …

Read More »

గురుపూర్ణిమ సందర్భంగా ఆచార్య యార్లగడ్డను సత్కరించిన మిత్ర బృందం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గురు పూర్ణమి సందర్భంగా పద్మభూషణ్, ఆచార్య యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ ను మిత్ర బృందం విశాఖపట్నం లో ఆదివారం ఘనంగా సత్కరించారు. విశ్వ వ్యాప్తంగా వేలాది మంది శిష్యులను కలిగిన యార్లగడ్డ విద్యారంగానికి చేసిన సేవలు ఎంచదగినవని ఈ సందర్భంగా కొనియాడారు. తొలి రోజులలో పాఠం చెప్పిన ఉత్చాహమే ఇప్పటికీ తమ యార్లగడ్డలో కనిపిస్తుందని, వీలది మంది విద్యార్థులు ప్రస్తుతం ఉన్నత స్థాయులో ఉన్నామంటే అది ఆచార్య యార్లగడ్డ గొప్పతనమే నన్నారు. యార్లగడ్డకు సినారే పురస్కారం మహాకవి, …

Read More »

వరదలపై జిల్లా యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలి…

న్యూఢిల్లీ/ నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : నిడదవోలు , గోపాలపురం నియోజకవర్గం, జిల్లా పరిథిలో ప్రస్తుత అధిక వర్షాలు మరియు వరదలపై జిల్లా యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర పర్యాటక , సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ఆదివారం న్యూఢిల్లీ నుంచి కలెక్టర్ వారితో మంత్రి వర్యులు మాట్లాడడం జరిగింది. ఈ క్రమంలో మంత్రి కందుల దుర్గేష్ భారీ వర్షాలు, గోదావరి, ఎర్ర కాలువ లకి వరద నీరు చెరడం తో లోతట్టు ప్రాంతాలు, వ్యవసాయ భూముల …

Read More »

గోదావరీ నదికి వరదల హెచ్చరికల నేపధ్యంలో సోమవారం నిర్వహించాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్) మీ కోసం కార్యక్రమం రద్దు

-జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గోదావరి పరివాహక ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాలు, ఎర్ర కాలువ కారణంగా వరద నీరు హెచ్చరికల నేపధ్యంలో సోమవారం జూలై 22 న జిల్లా వ్యాప్తంగా నిర్వహించవలసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్) మీ కోసం కార్యక్రమం రద్దు చెయ్యడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రేపు జిల్లా , డివిజన్ , మునిసిపల్ , మండల , గ్రామ స్థాయి …

Read More »