Breaking News

Monthly Archives: July 2024

ప్లాస్టిక్ రహిత సమాజానికి ఎల్లప్పుడు సహకరిస్తాం

-కాలుష్య రహిత సమాజానికి తోడ్పడుదాం ఇంచార్జి కమిషనర్ డాక్టర్ ఏ మహేష్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగర పాలక సంస్థ ఇంచార్జ్ కమిషనర్ డాక్టర్ ఏ మహేష్ ను సఫాయి కర్మచారి అసోసియేషన్ అండ్ ట్రీస్ గ్రూప్ వారు మంగళవారం సాయంత్రం ప్రధాన కార్యాలయంలో గల ఇంచార్జ్ కమిషనర్ గారి చాబర్లో కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్లాస్టిక్ రహిత సమాజం కోసం వారు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారని, అందుకు అనుమతి ఇవ్వమని కోరారు. అసోసియేషన్ తరపున వారు …

Read More »

నిరంతరం డీసెల్టింగ్ పనులు చేస్తూ సైడ్ డ్రైనలలో మురుగు ప్రవాహానికి ఎటువంటి ఆటంకం లేకుండా చూసుకోండి

-ఎప్పటికప్పుడు వ్యర్థ సేకరణ చేస్తూ పారిశుద్ధ నిర్వాహన పక్కాగా జరిపించండి -నగర ఇంచార్జి కమిషనర్ డాక్టర్ మహేష్ అధికారులకు ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ ఇంచార్జ్ కమిషనర్ డాక్టర్ ఏ మహేష్ తన పర్యటనలో భాగంగా మంగళవారం ఉదయం దేవినగర్, వన్ టౌన్,పాతబస్తీ, పంజా సెంటర్, ఆయుష్ హాస్పిటల్ రోడ్ క్షేత్రస్థాయిలో పర్యటించి పారిశుధ్య నిర్వహణ, మౌలిక సదుపాయాలు పరిశీలించారు. ముందుగా దేవినగర్లో విజయవాడ వైజాగ్ లైన్ దగ్గర గల అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణ పనులు …

Read More »

సీఎం చంద్రబాబుతో జె ఎస్ డబ్ల్యూ చైర్మన్ సజ్జన్ జిందాల్ భేటి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ను జె ఎస్ డబ్ల్యూ చైర్మన్ సజ్జన్ జిందాల్ నేడు అమరావతి లో మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి ఆయన చంద్రబాబుతో చర్చించారు. ఏపీలో పెట్టుబడులకు మంచి అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయనకు వివరించారు. తగిన ప్రతిపాదనలతో రావాలని జిందాల్‌ను కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా ఇద్దరు కలిసిన ఫొటోను చంద్రబాబు తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. జిందాల్‌ను కలవడం …

Read More »

కేంద్ర, రాష్ట్ర వివిధ పథకాలపై సమీక్ష…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటిసారిగా సూక్ష్మ చిన్నా మరియు మధ్యతరహా శాఖపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మొదటిసారి ఆంధ్రప్రదేశ్ యం యస్ యం ఈ కార్పొరేషన్ నందు సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెస్ ఎం ఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ సిఈఓ ఆదర్శ రాజేంద్రన్ మరియు వివిధ విభాగాల అధిపతులు హాజరయ్యారు. చిన్న పరిశ్రమల శాఖలో అమలవుతున్నటువంటి కేంద్ర రాష్ట్ర వివిధ పథకాలపై సమీక్ష నిర్వహించి వాటి పురోగతిపై వివరాలను అధికారులు అడిగి తెలుసుకున్నారు …

Read More »

బెజవాడ రైల్వే స్టేషన్ లో కామరాజర్ విగ్రహం ఏర్పాటు చేయాలి… : నేటి గాంధీ ఆర్ ఆర్ గాంధీ నాగరాజన్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత కే.కామరాజర్ 122వ జయంతి వేడుకలు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని ఊర్మిళ నగర్ లోని గాంధీదేశం సోషల్ వెల్ఫేర్ కార్యాలయంలో నేటి గాంధీ ఆర్ ఆర్ గాంధీ నాగరాజన్ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. తొలుత కామరాజర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపకుడు ఆర్ ఆర్ గాంధీ నాగరాజన్ మాట్లాడుతూ ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి ఓ లేఖ రాసినట్లు తెలిపారు. స్వాతంత్ర్య పోరాట …

Read More »

గత ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో సహజవనరులను సర్వం దోచేశారు

-ప్రభుత్వ టెర్రరిజంతో భూములు, గనులు, ఎర్రచందనం మింగేశారు -ఇప్పటి వరకు ఉన్న లెక్కల ప్రకారమే రూ.35 వేల కోట్ల విలువైన 1.75 లక్షల ఎకరాలు కబ్జా -సహజ వనరులు, ప్రజలు, ప్రభుత్వ ఆస్తులను దోచుకున్న ఏ ఒక్కరినీ వదలం -భూ రీసర్వే పేరుతో పాసుపుస్తకాలు, సరిహద్దు రాళ్లపై బొమ్మలకు రూ.653 కోట్లు తగలేశారు -గత ప్రభుత్వం చేపట్టిన భూముల రీ సర్వేను నిలిపేస్తున్నాం -ఫారెస్ట్ సిబ్బంది, నిఘాను తగ్గించి ఎర్రచందనం కొల్లగొట్టారు -యజమానులను బెదిరించి క్వారీలను లాక్కున్నారు -ప్రజలు, బాధితులు ధైర్యంగా వచ్చి గత …

Read More »

27న జాతీయ చీఫ్ సెక్రటరీల సమావేశం కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 27న 4వ జాతీయ చీఫ్ సెక్రటరీల సమావేశం,ఆ తదుపరి 9వ నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించడం జరుగుతుందని కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ(Rajiv Gauba)వెల్లడించారు.ఈమేరకు సోమవారం ఢిల్లీ నుండి ఆయన వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వీడియో సమావేశం నిర్వహించారు.ఈసందర్భంగా కేబినెట్ సెక్రటరి మాట్లాడుతూ ఈనెల 27న 4వ జాతీయ చీఫ్ సెక్రటరీల సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుందని ఈమావేశం ఎక్కడ ఎన్ని రోజులు నిర్వహించేది త్వరలో తెలియజేస్తామని చెప్పారు.అలాగే నీతి ఆయోగ్ …

Read More »

“మహిళలపై అత్యాచారాల నిరోధానికి చర్యలు”

– క్రిమినల్స్ ఎంతటి వారైనా వదిలే ప్రసక్తి లేదు – శిక్షలు వెంటనే అమలు జరిపేలా చట్టాలు, ప్రత్యేక కోర్టులు – నంద్యాల, విజయనగరం జిల్లాల అత్యాచార బాధితులకు ఆర్ధిక సహాయం మంజూరు -హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత వెల్లడి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అమలు, గంజాయి, చీప్ లిక్కర్ అరికట్టే ఆంశాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు సచివాలయంలో సమీక్షించారు అని, సమీక్షలో ముఖ్యమంత్రి చర్చించిన అంశాలను విలేకరులకు హోం శాఖ …

Read More »

విద్యార్థులు కు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ఆదేశం

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : నాయుడు పేట గురుకుల విద్యార్థులు కలుషిత ఆహారం వల్ల అస్వస్థత గురైన విద్యార్థులు ను నాయుడు పేట, గూడూరు ఆసుపత్రి లకు తరలించారు.ఈ విషయం పై ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ వైద్య అధికారులు తో మాట్లాడి వైద్యం అందుతున్న సమాచారం తెలుసుకుని అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.మెరుగైన వైద్యం అందించడానికి సకాలంలో చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్యాధికారులను ఆదేశించారు. ఎప్పటి కప్పుడు వారి కి అందుతున్న వైద్య సేవలు తెలియచేయాలని మంత్రి సంబంధించిన …

Read More »

జిపిఎస్ అమలు పై దొంగ చాటుగా ఇచ్చిన జీవో ని నిలుపుదల చేసిన ముఖ్యమంత్రి ఆదేశాలపై APJAC, NGGO సంఘ్o హర్షం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సిపిఎస్ ఉద్యోగులు ఎన్నో పోరాటాలు చేసినప్పటికీ, వారి మీద 1500 పైగా కేసులు పెట్టి, జిపిఎస్ అమలకై అక్టోబర్ 2023లో యాక్టును తీసుకొచ్చి బలవంతనా ఉద్యోగుల మీద రుద్దిన గత ప్రభుత్వo తదుపరి ఎన్ని సమావేశాలు నిర్వహించినప్పటికీ ఉద్యోగుల అభ్యంతరాల పై ఏమాత్రం స్పందించలేదు. పైపెచ్చు అప్పటి రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రధాన అధికారి ఇప్పటి నూతన ప్రభుత్వం ప్రమాణస్వీకారం చేయకముందే, 12 జూన్ 2024న గెజిట్ నెంబర్ 296 ద్వారా జిపిఎస్ అమలు తేదీని 20 …

Read More »