Breaking News

Daily Archives: September 3, 2024

“అకిరా మియావాకీ”

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పర్యావరణ సమతుల్యత మరియు పర్యావరణ సుస్థిరతను ప్రోత్సహిస్తూ గ్రామీణ ప్రాంతాలలో దట్టమైన మొక్కలతో చిన్న-అడవులను సృష్టించడానికి ఉపాధి హామీ పథకం కింద “అకిరా మియావాకీ” ఒక చక్కటి అవకాశం అని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు . మంగళవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరం నుంచి ఈ క్రాప్, ఎలెక్షన్ హౌజ్ హోల్డ్ సర్వే, రెవెన్యు, ఆర్ వో ఆర్ మ్యుటేషన్, ఉపాధి హామీ తదితర అంశాలపై జాయింట్ కలెక్టర్ ఎస్. …

Read More »

సెప్టెంబర్ 5 న NAC బొమ్మూరు ప్రాంగణంలో మినీ జాబ్ మేళా

-సెప్టెంబరు నెలలో 610 ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలండర్ విడుదల -గోడ ప్రతులను ఆవిష్కరించిన కలెక్టర్ ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు జిల్లా ఉపాధి సంస్థ వారి సంయుక్త ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతీ యువకులు సెప్టెంబరు 5 వ తేదీన చేపట్టనున్న జాబ్ మేళా ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి విజ్ఞప్తి చేశారు. మంగళవారం జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో సెప్టెంబరు నెలకు చెందిన జాబ్ క్యాలెండర్ ను కలెక్టరు …

Read More »

బిక్కవోలు మండలం నుంచి 1500 ఫుడ్ ప్యాకెట్లు

బిక్కవోలు, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ వరద బాధితుల సహాయార్థం తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి వారి ఆదేశాల మేరకు బిక్కవోలు మండలం నుంచి 1500 ఫుడ్ ప్యాకెట్లు విజయవాడ కు పంపించడం జరిగిందనీ తహసిల్దార్ డబ్ల్యూ ఎల్ రమణి తెలియ చేశారు. మంగళవారం విజయవాడకు ఆహారాన్ని పంపుతున్న వాహనానికి జెండా ఊపి పంపించడం జరిగింది. ఈ సందర్భంగా తహసీల్దార్ రమణి వివరాలు తెలియ చేస్తూ, బిక్కవోలు మండలం బిక్కవోలు గ్రామంలోని కేపీఆర్ క్రాప్ సైన్సెస్ ఇండస్ట్రీస్ వారి సౌజన్యంతో 1500 …

Read More »

తూర్పు గోదావరి జిల్లా నుంచి రెండో రోజు 1,09,500 ఫుడ్ ప్యాకెట్లు సిద్దం

-ఉదయం అల్పాహారం 14 వాహనాల ద్వారా 40 వేల ప్యాకెట్లు -జిల్లా నుంచి 58 వాహనాలు ఏర్పాటు చేశాం -ఉదయం 20 వాహనాల ద్వారా 53000 ప్యాకెట్లు పంపడం జరిగింది -సాయంత్రం మరో 24 వాహనాలు ద్వారా 56500 ప్యాకెట్లు పంపనున్నాం -కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ వరద ప్రాంతంలోని బాధితులకు పునరావాస కార్యక్రమాల్లో భాగంగా తూర్పుగోదావరి జిల్లా నుండి 53 వేల మందికి ఉదయం భోజనాల నిమిత్తము 20 వాహనాల ద్వారా ఆహారాన్ని సేకరించి పంపించడం …

Read More »

గండిపడిన రహదారులను నెట్టెం రఘురాం సందర్శన

నందిగామ, నేటి పత్రిక ప్రజావార్త : నందిగామ మండలం కంచల గ్రామంలో అకాల వర్షాలు వరదల వలన పూర్తిగా పాడైపోయిన గండిపడిన రహదారులను కూటమినేతలతో కలిసి ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నెట్టెం రఘురాం సందర్శించారు. అంబారుపేట ఐతవరం నేషనల్ హైవే చుట్టుపక్కల ప్రాంతాలను మరియు పాడైపోయిన పంట పొలాలను సందర్శించారు. రెండు రోజుల నుంచి అకాలంగా కురిసిన వర్షాలకు 1, మరియు 8 వార్డుల్లో ముప్పు ప్రాంతానికి గురైన ప్రదేశాలను సందర్శించిన తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు నెట్టెం రఘురాం. …

Read More »

నష్ట పోయిన ప్రజలకు అండగా నిలవడానికి దాతలు ముందుకు రావాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : భారీ వర్షాలు, వరదల వలన తీవ్రంగా నష్ట పోయిన ప్రజలకు అండగా నిలవడానికి దాతలు ముందుకు రావాలని, దాతల నుండి నగదు లేదా వస్తువుల సేకరణకు గుంటూరు నగరపాలక సంస్థ ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసిందని కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కొన్ని ప్రాంతాల్లో వరదలు వచ్చి ఇళ్లు కూడా ఖాళీ చేసి …

Read More »

గుంటూరు నగర శివారు ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగర శివారు ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని, ప్రధానంగా విలీన గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి సమగ్ర ప్రతిపాదనలు సిద్దం చేస్తామని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ తెలిపారు. మంగళవారం స్థానిక బుడంపాడులోని పలు ప్రాంతాలను, రిజర్వాయర్ ని పరిశీలించి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరపాలక సంస్థ పరిధిలోని ప్రజలు స్థానికంగా ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. ప్రధానంగా నగరపాలక సంస్థలో …

Read More »

వర్షం నీరు ఇళ్లల్లో నిల్వ ఉండకుండా సమగ్ర చర్యలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో వర్షం నీరు ఇళ్లల్లో నిల్వ ఉండకుండా సమగ్ర చర్యలు తీసుకుంటున్నామని, నగర ప్రజలు కూడా డ్రైన్లను శుభ్రం చేయడానికి వీలు లేని విధంగా వాటి మీదకు నిర్మాణాలు చేపట్టవద్దని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ తెలిపారు. మంగళవారం స్థానిక జున్ను షాహిద్ నగర్, బిఆర్ స్టేడియం, శ్రామిక నగర్ ప్రాంతాల్లో డిఈఈ శ్రీధర్ తో కలిసి పర్యటించి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరపాలక …

Read More »

త్రాగునీటి రిజర్వాయర్లను నిర్దేశిత గడువు మేరకు శుభ్రం చేయాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగర ప్రజలకు సరఫరా చేసే త్రాగునీటి రిజర్వాయర్లను నిర్దేశిత గడువు మేరకు శుభ్రం చేయాలని, ప్రస్తుత వర్షాల వలన నీటిని అధిక ప్రాధాన్యత క్రమంలో ఫిల్టర్ చేయాలని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఇంజినీరింగ్ అధికారులకు స్పష్టం చేశారు. మంగళవారం స్థానిక నాజ్ సెంటర్ లోని రిజర్వాయర్లను ఈఈ కోటేశ్వరరావు కలిసి పైకి వెళ్లి పరిశీలించి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ నాజ్ సెంటర్ రిజర్వాయర్ …

Read More »

గుంటూరు నగరపాలక సంస్థ తరుపున విజయవాడకు 1 లక్ష ఆహార, అల్పాహార పదార్ధాల ప్యాకెట్స్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరంలోని ముంపు ప్రభావిత ప్రాంతాల ప్రజలకు గుంటూరు నగరపాలక సంస్థ తరుపున అందించే ఆహార పదార్ధాలను అత్యంత జాగ్రత్తగా, పరిశుభ్రమైన వాతావరణంలో తయారు చేసి అందించేలా పర్యవేక్షణ అధికారులు శ్రద్ధ చూపాలని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ స్పష్టం చేశారు. మంగళవారం స్థానిక నాజ్ సెంటర్ లోని రిజర్వాయర్ నుండి విజయవాడకు పంపుతున్న 1 లక్ష ఆహార, అల్పాహార పదార్ధాల ప్యాకెట్స్, వాహనాలను కమిషనర్ పరిశీలించి అధికారులకు తగు ఆదేశాలు జారీ …

Read More »