Breaking News

Daily Archives: September 5, 2024

నిత్యావసర వస్తువుల పంపిణీ

-మంత్రులు నారాయణ, సవిత వెల్లడి -54 డివిజన్ లో పారిశుద్ధ్య పనులు పర్యవేక్షించిన మంత్రులు -వించిపేట ఉర్దూ పాఠశాలను శుభ్రం చేసిన నారాయణ, సవిత విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : శుక్రవారం నుంచి నిత్యావసర వస్తువులు పంపిణీ చేయనున్నట్లు మంత్రులు నారాయణ, సవిత వెల్లడించారు. గురువారం నగరంలోని 54 డివిజన్ గాంధీ బొమ్మ సెంటర్, వించి పేట, ఈఫెన్ వారి స్ట్రీట్ లో పర్యటించారు. ముందుగా వించి పేటఉన్న ఉర్దూ ప్రాథమిక పాఠశాలను మంత్రులు సంద్శరించారు. పాఠశాల శుభ్రం పనులను పర్యవేక్షించారు. అదే …

Read More »

వరద ప్రాభావిత ప్రాంతాల్లో భాదితులకు శుక్రవారం నుంచి నిత్యావసర సరుకులు పంపిణీకి ఏర్పాట్లు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వరద బాధితులకు ఏవిధంగా ప్రభుత్వం సహాయం అందించాలన్న దానిపై ముఖ్యంగా నిత్యావసర సరుకుల పంపిణీపై మంత్రుల బృందం చర్చించింది. రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ,ఆర్ధిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, వ్యవసాయ శాఖ మంత్రి కె.అచ్చం నాయుడు,గృహ నిర్మాణం,సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి,పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ లతో కూడిన మంత్రుల బృందం అధికారులతో కలిసి గురువారం విజయవాడ కలెక్టరేట్లో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. భాదితులకు …

Read More »

వరద బాధితుల సహాయార్థం ఎపి గెజిటెడ్ అధికారుల సంఘం జెఎసి ఒక రోజు మూలవేతనం సియం సహాయ నిధికి విరాళం.

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో వరద బాధితుల సహాయార్థం రాష్ట్ర గెజిటెడ్ అధికారుల సంఘం జెఎసి ఒకరోజు మూల వేతనం సియం సహాయ నిధికి విరాళం గా అందించి.ఈమేరకు గురువారం విజయవాడ కలెక్టరేట్ లో ఒక రోజు మూల వేతనం విరాళంగా ఇస్తూ లేఖను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అందజేశారు. అనంతరం ఆసంఘం జెఎసి అధ్యక్షులు కె.వి.కృష్ణయ్య మీడియాతో మాట్లాడుతూ వరద బాధితులకు ప్రభుత్వం అందించే తోడ్పాటుకు చేయూతగా ఒకరోజు మూల వేతనాన్ని అందించడం జరుగుతుందని తెలిపారు. ఈకార్యక్రమంలో సంఘం …

Read More »

వరద ప్రభావిత ప్రాంత ప్రజలకు ఉచితంగా నిత్యావసరాల పంపిణీ

-రేషన్ కార్డు లేనివారికి ఆధార్ కార్డు ద్వారా పంపిణీ -రాష్ట్ర పౌర సరఫరాల శాఖామాత్యులు నాదెండ్ల మనోహర్  విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వరద ముంపు ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం నుంచి ఉచితంగా నిత్యావసర సరుకులు పంపిణీకి అన్ని ఏర్పాట్లూ చేశామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. 25 కిలోలు బియ్యంతోపాటుగా లీటరు పామాయిల్, కేజీ పంచదార, కేజీ పప్పు, 2 కేజీలు ఉల్లి పాయలు, 2 కేజీలు బంగాళా దుంపలు అందించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. ఈ-పోస్ …

Read More »

వైరల్ జ్వరంతో ఇబ్బందిపడుతున్న పవన్ కళ్యాణ్ 

–జ్వరంతోనే వరద ప్రభావిత ప్రాంతాలలో పారిశుద్ధ్య నిర్వహణపై సమీక్ష విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వైరల్ జ్వరం, తీవ్రమైన దగ్గుతో బాధపడుతున్నారు. అస్వస్థతతో ఉన్నప్పటికీ గురువారం ఉదయం తన నివాసంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనరేట్ అధికారులతో సమావేశమయ్యారు. వరద పరిస్థితిపై సమీక్షించారు. వరద నీరు తగ్గుముఖం పట్టిన ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు వేగవంతం చేయాలని, సూపర్ క్లోరినేషన్ చేపట్టాలని ఆదేశించారు. అంటు వ్యాధులు ప్రబలే ప్రమాదం, దోమల బెడద తీవ్రత ఉన్నందున పారిశుద్ధ్య నిర్వహణ …

Read More »

వరద బారినపడ్డ ప్రతి కుటుంబానికీ నిత్యావసర సరకులు ఇచ్చే బాధ్యత తీసుకుంటాము

-విజయవాడలో ముంపులో ఉన్న ఇళ్లకు వెళ్ళి నిత్యావసర సరకులు అందించిన రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి  నాదెండ్ల మనోహర్  విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వరద ప్రభావంతో అతలాకుతలమైన ప్రతి కుటుంబానికీ నిత్యావసరాలను అందించే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తీసుకొంటుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. శుక్రవారం నుంచి వరద ప్రభావిత ప్రాంతాల్లో నిత్యావసర సరుకుల కిట్లను ఉచితంగా పంపిణీ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ట్రయల్ రన్ ను గురువారం విజయవాడలో నిర్వహించారు. మనోహర్ తోపాటు పౌర …

Read More »

జిల్లాలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అమలు పరిశీలనకు విచ్చేసిన భారత డిప్యూటీ సెక్రెటరీ అషీస్ గుప్త

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి జిల్లా నందు అమలు జరుగుతున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల పట్ల భారత గ్రామీణ అభివృద్ధి శాఖ డిప్యూటీ సెక్రటరీ ఆశిష్ గుప్తా సంతృప్తి వ్యక్తం చేసి పేదలకు నరెగా ఒక గొప్ప వరం అని పేర్కొన్నారు. తిరుపతి జిల్లాలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పనుల అమలు తీరును పరిశీలించుటకు మూడు రోజుల పర్యటన నిమిత్తం విచ్చేసిన వీరు ముందుగా జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ ను స్థానిక …

Read More »

విపత్తు ప్రభావిత(నాచురల్‌ కలామిటీ) జిల్లాగా ప్రకటించి రుణాల రీ షెడ్యూలింగ్‌కు ఎస్‌ఎల్‌బిసి కి సిఫార్సు…

-బ్యాంకర్లు, బుణాల రీ షెడ్యూలింగ్‌, కొత్త బుణాల మంజూరుకు సహకరించి ఆధుకోవాలి.. -వాహనాల బీమా పై ఇన్స్‌రెన్స్‌ కంపెనీలు సహకరించాలి.. -జిల్లా కలెక్టర్‌, డిసిసి చైర్మన్‌ డా. జి. సృజన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రకృతి వైపరిత్యం కింద విపత్తు ప్రభావిత జిల్లాగా ప్రకటించి రుణాల రీ షెడ్యూలింగ్‌ కు ఎస్‌ఎల్‌బిసి కి సిఫార్సు చేయడంతో పాటు బ్యాంకర్లు, బుణాల రీ షెడ్యూలింగ్‌, కొత్త బుణాల మంజూరుకు సహకరించి ఆధుకోవాలని జిల్లా కలెక్టర్‌, డిసిసి చైర్మన్‌ డా. జి. సృజన సమావేశంలో …

Read More »

అధైర్య‌ప‌డొద్దు.. అన్ని విధాలా ఆదుకుంటాం

– పూర్తిస్థాయిలో న‌ష్టాన్ని మ‌దించి.. ప్ర‌భుత్వ స‌హాయానికి చ‌ర్య‌లు. – గౌర‌వ రాష్ట్ర ముఖ్య‌మంత్రి మార్గ‌నిర్దేశ‌నంతో అహ‌ర్నిశ‌లు శ్ర‌మిస్తున్నాం. – 24 గంట‌లూ ప‌నిచేసే కంట్రోల్ రూమ్ నుంచి నిరంత‌ర ప‌ర్య‌వేక్ష‌ణ‌. – అన్ని బృందాల‌నూ స‌మ‌న్వ‌య‌ప‌రుచుకుంటూ ప‌నిచేస్తున్నాం. – ఎక్క‌డా ఎలాంటి లోటుపాట్లు లేకుండా స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌డుతున్నాం. – ప‌రిస్థితిని సాధార‌ణ స్థితికి తీసుకొచ్చే ప‌నుల్లో నిమ‌గ్న‌మైన అధికార యంత్రాంగం – 10 వేల మంది సిబ్బందితో శ‌ర‌వేగంగా పారిశుద్ధ్య కార్య‌క్ర‌మాలు – ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.సృజ‌న విజయవాడ, …

Read More »

స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ ముందుండి సిబ్బందిని నడిపిస్తున్న గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ లో వరద ప్రభావిత ప్రాంతాలను పూర్వస్థితికి తెచ్చేందుకు కృషి చేస్తున్నామని గుంటూరు నగర కమీషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణల ఆదేశాల మేరకు విజయవాడలోని 62 వ డివిజన్ పైపుల రోడ్ లో చేపట్టిన ప్రత్యేక పారిశుధ్య పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ వరద ముంపుకు గురైన విజయవాడను పూర్వస్థితికి తెచ్చేందుకు ప్రత్యేక కార్మిక బృందాలతో కృషి చేస్తున్నామన్నారు. …

Read More »