Breaking News

Daily Archives: September 10, 2024

‘ఐటీసర్వ్’ సదస్సుకు ముఖ్యఅతిథిగా సీఎం చంద్రబాబుకు ఆహ్వానం

-అక్టోబరు 29, 30ల్లో లాస్వెగాస్లో సదస్సు -ప్రత్యేక అతిథిగా ఐటీ మంత్రి లోకేశ్కు ఆహ్వానం -వరద బాధితుల సహాయ నిధికి రూ.10 లక్షల విరాళం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అమెరికాకు చెందిన ఐటీ కంపెనీల కన్సార్షియం ‘ఐటీసర్వ్ అలయెన్స్’ తమ వార్షిక సదస్సుకు ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును ఆహ్వానించింది. సదస్సుకు ప్రత్యేక అతిథిగా రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ల శాఖ మంత్రి నారా లోకేశ్కు ఆహ్వాన పత్రం అందించింది. ‘సినర్జీ’ పేరుతో నిర్వహించే ఈ సదస్సు అక్టోబరు 29, …

Read More »

పిల్లల ఆరోగ్యంపై స్వచ్ఛ భారత్ మిషన్ ప్రభావంపై కనుగొన్న సారాంశం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఇటీవలి అధ్యయనం ప్రకారం, 2014లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన స్వచ్ఛ్ భారత్ మిషన్ (SBM), పరిశుభ్రత మరియు పారిశుద్ధ్యానికి సంబంధించిన భారతదేశ విధానంలో టెక్టోనిక్ మార్పును గుర్తించింది. ఈ మిషన్ మోదీ పరిపాలన యొక్క అతిపెద్ద విజయాలలో ఒకటిగా గుర్తుండిపోతుంది. దీని సుదూర ప్రభావాలలో ఆరోగ్య సూచికలలో తరాల మెరుగుదలలు, ముఖ్యంగా శిశు మరియు శిశు మరణాలను తగ్గించడంలో మరియు మహిళలు & బాలికల భద్రత ఉన్నాయి. 35 భారతీయ రాష్ట్రాలు మరియు 640 జిల్లాలను …

Read More »

వీవర్ శాల వద్ద చేనేత కార్మికుల కుటుంబాలకు బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ

-క్రాఫ్ట్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో 200 కుటుంబాలకు నిత్యావసర సరుకులు -ఒక్కోక్క కుటుంబానికి 15 కేజీల బియ్యం, వారానికి సరిపడ సరుకులు పంపిణీ మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త : విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ స్ఫూర్తితో మంగళగిరి పట్టణంలోని వీవర్ శాల వద్ద క్రాఫ్ట్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విజయవాడకు చెందిన స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో చేనేత కార్మికుల కుటుంబాలకు మంగళవారం నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఆ సంస్థ ప్రతినిధులు, టీడీపీ నాయకులతో కలిసి …

Read More »

ముఖ్యమంత్రి ఆదేశాలతో ఆపరేషన్ బుడమేరు..

– ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రణాళికాయుత చర్యలు – భవిష్యత్తులో ఇలాంటి విపత్తులు రాకుండా పటిష్ట ప్రణాళికలు అమలు – రాష్ట్ర మునిసిపల్, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి పొంగూరు నారాయణ – రాష్ట్ర బీసీ సంక్షేమం; చేనేత, జౌళిశాఖ మంత్రి ఎస్.సవిత –రాష్ట్ర గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శకాలకు అనుగుణంగా ఆపరేషన్ బుడమేరును ప్రారంభించనున్నట్లు రాష్ట్ర మునిసిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. …

Read More »

ప్రజలు, అధికారుల సహకారంతో సమర్థవంతంగా విపత్తును ఎదుర్కొన్నాం

-ప్రతీ ఒక్కరికీ న్యాయం చేసి, అంతా నిలదొక్కుకునే విధంగా చర్యలు తీసుకుంటాం -ఐదేళ్లలో వ్యవస్థలను ఛిన్నాభిన్నం చేసిన గత పాలకులు -గత పాలకుల నిర్లక్ష్యం వల్ల నేడు ఇబ్బందులు పడ్డ 6.5 లక్షల మంది ప్రజలు -అధికార యంత్రాంగానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు -రాజకీయ ముసుగులో ఉన్న నేరస్థుల సంగతి తేలుస్తాం -బుడమేరుకు గండ్లు పడిన ప్రాంతాన్ని పరిశీలించిన ముఖ్యమంత్రి -10 రోజులు విజయవాడ కలెక్టరేట్ కార్యాలయాన్ని సచివాలయంగా మార్చుకొని పని చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు -ప్రతి ఒక్క వరద ముంపు బాధితుడిని ఆదుకుంటామని …

Read More »

వరద సాయం కోసం ఒకరోజు వేతనం విరాళంగా ఇచ్చిన ఏపీ ఐఏఎస్ అధికారులు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి: విజయవాడ వరద బాధితుల సహాయార్థం ఏపీ ఐఏఎస్ అధికారులు తమ ఒకరోజు వేతనాన్ని విరాళంగా అందించారు. విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ చేతుల మీదుగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలిసి విరాళానికి సంబంధించిన పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఐఏఎస్ అధికారులు ఆర్.పి. సిసోడియా, బుడితి రాజశేఖర్, సాయి ప్రసాద్, కృష్ణబాబు, విజయానంద్, వీరపాండ్యన్, సృజన తదితరులు పాల్గొన్నారు.

Read More »

విజయవాడ కలెక్టరేట్ కేంద్రంగా 10 రోజులు నిర్విరామంగా సహాయ, పునరావాస చర్యలు

-వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం సుడిగాలి పర్యటనలు.. ఏరియల్ సర్వే, బోట్లు, జేసీబీల్లో, కాలినడకన పర్యటన.. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా.. -9 రోజుల్లోనే విజయవాడ నగరం సాధారణ స్థితికి చేరేలా కృషి -సాంకేతిక పరిజ్ఞానంతో సహాయక చర్యలు.. డ్రోన్లు, హెలికాఫ్టర్ల ద్వారా ఆహారం, త్రాగునీరు సరఫరా -విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం ఫుడ్ స్టాక్ పాయింట్ గా బాధితులకు నిత్యావసరాల సరఫరా -హుద్ హుద్ సమయంలో అనుసరించిన ఉత్తమ విధానాలతో బాధితులకు సత్వర సాయం -సహాయక చర్యల పర్యవేక్షణ కోసం 32 డివిజ‌న్లకు …

Read More »

వరద బాధితుల కోసం వెల్లువెత్తుతున్న విరాళాలు

-సీఎం చంద్రబాబును కలిసి చెక్కులు అందించిన దాతలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వదర బాధితులకు సాయం అందించేందుకు దాతలు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ లో కలిసి పలువురు ప్రముఖులు విరాళాలు అందజేసి దాతృత్వం చాటుకుంటున్నారు. వ్యాపార ప్రముఖులు, పార్టీ నేతలతో పాటు సామాన్యులు సైతం విరాళాలు అందించేందుకు ముందుకొస్తున్నారు. వీరికి సీఎం చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం విరాళాలు అందించిన వారిలో…. 1. ఏపీ విద్యుత్ ఇంజనీర్ల అసోసియేషన్ …

Read More »

వ‌ర‌ద బాధితుల‌ను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావ‌డం అభినంద‌నీయం.. రాష్ట్ర మంత్రి టి.జి భ‌ర‌త్

-సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ. 25 లక్ష‌లు అందించిన అప‌ర్ణ ఎంట‌ర్‌ప్రైజెస్ లిమిటెడ్ కంపెనీ -మంత్రి టి.జి భ‌ర‌త్‌కు రూ. 25 ల‌క్ష‌ల చెక్కు అంద‌జేత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వ‌ర‌ద బాధితుల‌ను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావ‌డం అభినంద‌నీయ‌మ‌ని రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భ‌ర‌త్ అన్నారు. అప‌ర్ణ ఎంట‌ర్‌ప్రైజెస్ లిమిటెడ్ కంపెనీ వ‌ర‌ద బాధితుల‌ను ఆదుకునేందుకు ముఖ్య‌మంత్రి స‌హాయ నిధికి రూ. 25 ల‌క్ష‌లు అందించింది. మంగ‌ళ‌గిరిలోని ఏపీఐఐసీ కార్యాల‌యంలో కంపెనీ ప్ర‌తినిధులు …

Read More »

వ‌ర‌ద బాధిత ప్రాంతాల్లో స్పెష‌లిస్టు డాక్ట‌ర్ల సేవ‌లందించేందుకు ముందుకొచ్చిన ప్రైవేట్ మెడిక‌ల్ కాలేజీలు

-5 ప్రైవేట్ మెడిక‌ల్ కాలేజీల యాజ‌మాన్యాల‌తో ఎన్టీఆర్ క‌లెక్ట‌రేట్లో స‌మావేశ‌మైన మంత్రులు నారాయ‌ణ‌, స‌త్య‌కుమార్ యాద‌వ్‌ -ఒక్కొక్క మెడిక‌ల్ కాలేజీ నుండి 42 మంది డాక్ట‌ర్లు, స్పెష‌లిస్టులు, పీజీ స్టూడెంట్లను పంపించేందుకు అంగీకారం -వారం రోజుల పాటు ప్ర‌త్యేక వైద్య శిబిరాల్లో సేవ‌లందించ‌నున్న ప్రైవేట్ మెడిక‌ల్ కాలేజీలు -ఇప్ప‌టికే ఒక్కొక్క మెడిక‌ల్ కాలేజీ నుండి 30 మంది చొప్పున వ‌ర‌ద బాధిత ప్రాంతాల్లో సేవ‌లు విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : వ‌ర‌ద బాధిత ప్రాంతాల్లో స్పెష‌లిస్టు డాక్ట‌ర్ల సేవ‌ల్ని అందించేందుకు ప్రైవేట్ మెడిక‌ల్ కాలేజీలు …

Read More »