Breaking News

Daily Archives: September 16, 2024

రాష్ట్రంలో అందుబాటులో ఉన్న ఇసుక 13,95,004 మెట్రిక్ టన్నులు

-రాష్ట్ర గనులు, అబ్కారీ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మంగళవారం నాటికి రాష్ట్రంలోని 24 ఇసుక నిల్వ కేంద్రాలలో 13,95,004 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉందని వాణిజ్య పన్నుల శాఖ ఛీప్ కమీషనర్, గనులు, అబ్కారీ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. సోమవారం 890 మెట్రిక్ టన్నుల ఇసుక కోసం రాష్ట్ర వ్యాప్తంగా 150 మంది దరఖాస్తు చేసుకోగా, వారిరందరికీ ఇసుకను సరఫరా చేసామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న వాతావరణ పరిస్దితులు, …

Read More »

వరదల వేళ సబ్ రిజిస్ట్రార్స్ అసోసియేషన్ సేవలు స్పూర్తి దాయకం

-రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా -సింగ్ నగర్ లో 2500 కుటుంబాలకు ఒక్కొక్కటీ రూ.1100 విలువైన వస్త్రాల పంపిణీ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వరద బాధితులను ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్ సబ్ రిజిస్టార్స్ అసోసియేషన్ ముందడుగు వేయటం స్పూర్తి దాయకమని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (రెవిన్యూ, విపత్తుల నిర్వహణ, భూ పరిపాలన, స్టాంప్స్ అండ్ రిజిస్టేషన్స్) ఆర్ పి సిసోడియా అన్నారు. సోమవారం విజయవాడ సింగ్ నగర్ లో అసోసియేషన్ సమకూర్చిన వస్త్రాలను, సిసోడియా …

Read More »

గుజరాత్ లోని గాంధీనగర్ లో రెన్యువబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ -2024లో పాల్గొన్న సిఎం చంద్రబాబు నాయుడు

-మూడు రోజుల పాటు జరిగే సదస్సును ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ -రెన్యువబుల్ ఎనర్జీ సెక్టార్ పై రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలపై సమ్మిట్ లో సిఎం చంద్రబాబు ప్రజెంటేషన్ -ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ (ICE) పాలసీ-2024ను తీసుకువస్తున్నామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు -2030 నాటికి APలో 72.60 GW పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి లక్ష్యం..గ్రీన్ ఎనర్జీ గేమ్ ఛేంజర్ అవుతుంది. -గ్రీన్ ఎనర్జీ విప్లవం రాబోతోంది….గ్రీన్ ఎనర్జీ విప్లవానికి భారతదేశం నాయకత్వం వహించాలి -క్లీన్ ఎనర్జీ కోసం గ్లోబల్ యూనివర్శిటీని ఏపీలో ఏర్పాటు చేస్తాం:- …

Read More »

గాంధీ నగర్ లో దండికుటీర్ ను సందర్శించిన సీఎం చంద్రబాబు నాయుడు

-సీఎం చంద్రబాబుకు దండి కుటీర్ విశిష్టితను వివరించి, సందర్శించాలని సూచించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ -మహాత్మా గాంధీకి నివాళులర్పించిన ముఖ్యమంత్రి గుజరాత్, నేటి పత్రిక ప్రజావార్త : జాతిపిత మహాత్మా గాంధీ జీవిత చరిత్రతో ఏర్పాటు చేసిన దండి కుటీర్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సందర్శించారు. రెన్యువబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ -2024లో పాల్గొనేందుకు గుజరాత్ లోని గాంధీనగర్ కు వెళ్లిన సీఎం చంద్రబాబును దండి కుటీర్ ను సందర్శించాలని ప్రధాని మోదీ సూచించారు. మహాత్మా గాంధీ జీవిత విశేషాలను అత్యాధునిక టెక్నాలజీతో, …

Read More »

పవన్ కల్యాణ్ బాధ్యతలు చేపట్టిన 100 రోజులలోపే ప్రపంచ రికార్డు

-ఒకే రోజు 13,326 పంచాయతీల్లో గ్రామ సభల నిర్వహణ ప్రపంచ రికార్డుగా నమోదు -ఉప ముఖ్యమంత్రి  పవన్ కల్యాణ్ కి వరల్డ్ రికార్డ్స్ యూనియన్ ప్రతినిధిచే రికార్డు పత్రం ప్రదానం హైదరాబాద్ , నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కల్యాణ్ బాధ్యతలు స్వీకరించిన 100 రోజులలోపే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ సభల నిర్వహణ ప్రపంచ రికార్డు సాధించింది. ఆగస్టు 23వ తేదీన ‘స్వర్ణ గ్రామ పంచాయతీ’ పేరిట రాష్ట్రవ్యాప్తంగా …

Read More »

అమరావతి పూర్తిగా సేఫ్ జోన్ లో ఉంది

-కృష్ణానది వల్ల రాజధానికి ఎలాంటి ఇబ్బంది లేదు -వైసీపీ చేసిన ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దు -రాజధానిలో కాలువలు,రిజర్వాయర్ల నిర్మాణంతో నీటి నిల్వ -గతంలో నిర్మించిన ఐకానిక్ భవనాలు,క్వార్టర్లు కు ఎలాంటి ఇబ్బంది లేదని ఐఐటి నిపుణులు నివేదిక -CRDA ప్రధాన కార్యాలయంలో మీడియా సమావేశంలో పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గత ప్రభుత్వం రాజకీయ దురుద్దేశంతో అమరావతి మునిగిపోతుందని విష ప్రచారం చేసిందని పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ …

Read More »

జర్నలిస్టులు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులు .

-జర్నలిస్టుల సంక్షేమo కోసం కృషి చేస్తాం -జర్నలిస్టులు ప్రజల పక్షాన పోరాడాలి -రాష్ట్ర ఆరోగ్య వైద్య శాఖ మంత్రివర్యులు సత్య కుమార్ యాదవ్ -బీసీ సంక్షేమ చేనేత జౌళి శాఖా మంత్రి సవితమ్మ  పుట్టపర్తి, నేటి పత్రిక ప్రజావార్త : జర్నలిస్టుల సంక్షేమo కోసం కృషి చేస్తామని రాష్ట్ర ఆరోగ్య వైద్య శాఖ మంత్రివర్యులు సత్య కుమార్ యాదవ్ మరియుబీసీ సంక్షేమ చేనేత జౌళి శాఖా మంత్రి సవితమ్మ సంయుక్తంగా పేర్కొన్నారు. సోమవారం సత్యసాయి జిల్లా పుట్టపర్తి లోని సాయి ఆరామం ఫంక్షన్ హాల్ …

Read More »

రిజిస్ట్రేషన్ కార్యాలయాలలో రాచరిక దర్పం మాయం….

-స్నేహ,మర్యాదపూర్వక సేవలే లక్ష్యం… -స్పెషల్ సిఎస్ (రెవెన్యూ) ఆర్పి సిసోడియా విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రిజిస్ట్రేషన్, స్టాంప్స్ శాఖల ద్వారా ప్రజలకు మరింత స్నేహ, మర్యాదపూర్వక వాతావరణం కల్పించడమే తమ ధ్యేయం అని (రెవెన్యూ) స్పెషల్ సిఎస్ ఆర్. పి. సిసోడియా అన్నారు. స్థానిక చుట్టుగుంట సెంటర్ సమీపంలోని బిఎస్ఎన్ఎల్ కార్యాలయం ఎదురుగా గల గుణదల రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖ సబ్ రిజిస్టార్ ఆఫీస్ నందు సోమవారం సబ్ రిజిస్టార్ ప్రత్యేక పోడియం తొలగించే కార్యక్రమానికి రెవెన్యూ స్పెషల్ సిఎస్ ఆర్ …

Read More »

రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయండి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు భవానిపురం లోని ఎన్డీయే కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ తెలిపారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాల మేరకు ప్రధాని మోడీ జన్మదినోత్సవం సందర్భంగా ఈ రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నామని కులమతాలకతీతంగా ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలన్నారు. ఎన్డీయే కూటమినేతలంతా ఐక్యంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి …

Read More »

సుజనా చౌదరి ఔదార్యం

-కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ శాసనసభ్యులు సుజనా చౌదరి ఆదేశాలతో 46వ డివిజన్ పరిధిలో అనారోగ్యంతో మరణించిన గన్నవరపు చిన్నమ్మడు కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు. ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది ఎన్డీయే కూటమి నాయకులతో కలిసి వారి కుటుంబాన్ని సోమవారం పరామర్శించారు. నిరుపేద అయినటువంటి గన్నవరపు చిన్నమ్ముడు కుటుంబానికి ఆర్థిక సాయం అందజేయాలని మాజీ కార్పొరేటర్ గుర్రం కొండ సుజనా దృష్టికి తీసుకెళ్లగా తక్షణమే మట్టి ఖర్చుల నిమిత్తం ఆర్థిక సాయం అందజేయాలని ఆదేశాలు జారీ …

Read More »