Breaking News

Daily Archives: September 20, 2024

రాష్ట్ర అతిథులకు జ్ఞాపికలుగా మన హస్త కళాకారుల కళాకృతులు

-లేపాక్షి సంస్థకు చెందిన కళాకృతులు, కలంకారీ వస్త్రాలు పరిశీలించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు -ఉప ముఖ్యమంత్రికి కేటాయించిన బడ్జెట్లో 40 శాతమే వినియోగించి… 60 శాతం తన సొంత సొమ్ము వినియోగించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయం అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వంతో సమావేశాలకు, వేడుకలకు రాష్ట్ర అతిథుల హోదాలో వచ్చే ప్రముఖులు, ప్రతినిధులను గౌరవించి, సత్కరిస్తారు. అదే విధంగా మన రాష్ట్రం తరఫున ఇతర రాష్ట్రాలకుగానీ, దేశ రాజధానికిగానీ వెళ్ళినప్పుడు మర్యాదపూర్వకంగా జ్ఞాపికలు ప్రదానం చేస్తారు. రాష్ట్ర ఉప …

Read More »

నాణ్యత, సాంకేతికత కలగలిపి పటిష్టంగా గ్రామీణ రహదారులు

-ఏఐఐబీ బ్యాంకు సహాయంతో పల్లెల్లో పక్కా రోడ్లు -250 జనాభా దాటిన గ్రామాలన్నీ అనుసంధానం చేసే ప్రణాళిక -వరదలకు, వర్షాలకు పాడవకుండా రోడ్ల నిర్మాణం -గ్రామీణ రోడ్ల స్థితిగతులు మార్చేందుకు కొత్త ప్రాజెక్టు -శుక్రవారం మధ్యాహ్నం క్యాంపు కార్యాలయంలో ఏఐఐబీ బ్యాంకు ప్రతినిధులు, అధికారులతో సమీక్ష నిర్వహించిన ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్  అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ఓ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే మొదట ఆ ప్రాంతంలో రవాణా మార్గాలు మెరుగవ్వాలనేది ఆర్థిక శాస్త్ర ప్రాథమిక సూత్రం. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలు …

Read More »

పేదల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : పేదల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు. శుక్రవారం మద్దిరాలపాడు వచ్చిన ఆయన గ్రామంలోని పేదల ఇళ్లకు వెళ్లి వారి జీవన స్థితిగతులను పరిశీలించి, ఆర్థిక పరిస్థితిపై ఆరా తీశారు. ఈ క్రమంలో ఖాజావళి, పటాన్ బీబీ సారా దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి వెళ్లారు. గత టి.డి.పి. ప్రభుత్వ హయాంలో 2016-17 సంవత్సరంలో ఎన్.టి.ఆర్. హౌసింగ్ పధకంలో తమకు పక్కా ఇల్లు మంజూరైనదని వారు తెలిపారు. అప్పట్లో రూ.84,850 ల బిల్లును …

Read More »

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి వెళ్లారు. కుటుంబం గురించి ఆరా తీయగా తమకు ఐదు ఎకరాల పొలం ఉందని, మరో ఐదు ఎకరాలు కౌలుకు తీసుకుని శనగ, జామాయిల్ సాగుచేస్తున్నానని జగ్గయ్య చెప్పారు. అయితే శనగలో నష్టం వచ్చిందని ముఖ్యమంత్రికి తెలిపారు. ప్రస్తుతం తనకు వృద్ధాప్య పింఛను వస్తున్నట్లు ముఖ్యమంత్రికి ఆయన చెప్పారు. తనలాంటి రైతుల పై భారం పడకుండా ఎరువుల రేట్లు తగ్గించాలని ముఖ్యమంత్రిని ఆయన కోరారు.

Read More »

నీతి ఆయోగ్ సీఈఓను క‌లిసిన రాష్ట్ర మంత్రి టి.జి భ‌ర‌త్

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భ‌ర‌త్.. నీతి ఆయోగ్ సీఈఓ బి.వి.ఆర్ సుబ్ర‌హ్మ‌ణ్యంను క‌లిశారు. ఉత్పాద‌క రంగంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ సాధించిన పురోగ‌తితో పాటు విజ‌న్ 2047తో పాటు రానున్న ఐదేళ్ల‌లో రాష్ట్రం అభివృద్ధి కోసం ప్ర‌భుత్వం తీసుకుంటున్న విధానాల‌పై చ‌ర్చించారు. దీంతో పాటు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి అనేక అంశాల‌పై వివ‌రంగా బి.వి.ఆర్ సుబ్ర‌హ్మ‌ణ్యంతో మాట్లాడిన‌ట్లు మంత్రి టి.జి భ‌ర‌త్ చెప్పారు. పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థను పెంపొందించడం, …

Read More »

ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాల వెల్లువ

-అసోసియేషన్ ఆఫ్ సెక్రటేరియట్ ఇంజినీర్స్ రూ.67,29,398 -రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ దంపతులు రూ.25 లక్షలు అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : వరదలతో అతలాకుతలమైన ప్రాంతాల పునరుద్ధరణ నిమిత్తం రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి సహాయ నిధికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్  ద్వారా చెక్కులు అందించారు. శుక్రవారం రాత్రి క్యాంపు కార్యాలయంలో అసోసియేషన్ ఆఫ్ సెక్రటేరియట్ ఇంజినీర్స్ తరఫున రూ.67,29,398 చెక్కును శ్రీ పవన్ కల్యాణ్ గారికి అందించారు. అసోసియేషన్ అధ్యక్షులు బి.యువ షణ్ముఖ, అసోసియేట్ …

Read More »

ఇన్ స‌ర్వీస్ రిజ‌ర్వేష‌న్ విష‌యంపై ఆందోళ‌న చేస్తున్న పీహెచ్సీ డాక్ట‌ర్లు వెంట‌నే విధుల్లో చేరాల‌ని ప్ర‌భుత్వ సూచ‌న‌

-ప్ర‌జారోగ్యం నిత్యావ‌స‌ర సేవ‌ల( ఎస్సెన్షియ‌ల్ స‌ర్వీసెస్‌) ప‌రిధిలోకి వ‌స్తుంది -పీహెచ్సీ డాక్ట‌ర్ల డిమాండ్ల‌పై ప్ర‌భుత్వం సానుకూలంగా స్పందించింది -ప్ర‌జారోగ్య ప‌రిర‌క్ష‌ణ ప్ర‌భుత్వం, డాక్ట‌ర్ల స‌మిష్టి బాధ్య‌త‌ -పీహెచ్సీ డాక్ట‌ర్ల సంఘానికి క‌మీష‌న‌ర్ లేఖ‌ అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : శుక్ర‌వారం నుండి పీజీ వైద్య విద్య‌లో ఇన్ స‌ర్వీస్ రిజ‌ర్వేష‌న్ కు సంబంధించి పీహెచ్సీ డాక్ట‌ర్లు త‌మ ఆందోళ‌న కార్య‌క్ర‌మాల్ని తిరిగి ప్రారంభిస్తామంటూ పిహెచ్సీల డాక్ట‌ర్ల సంఘం అధ్య‌క్షుడు డాక్ట‌ర్ యూన‌స్ మీర్ రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శ్రీ ఎం.టి.కృష్ణ‌బాబుకు …

Read More »

టీటీడీ లడ్డూ తయారీలో నెయ్యి అంశంపై మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష

-సమగ్ర వివరాలతో ఘటనపై సాయంత్రంలోగా నివేదిక ఇవ్వాలని TTD EOకి ఆదేశం -శ్రీవారి ఆలయ ప్రతిష్ట, భక్తుల మనోభావాలకు భంగం కలిగించిన వారిపై అత్యంత కఠిన చర్యలు:- సిఎం చంద్రబాబు నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి లడ్డూ తయారీలో గత ప్రభుత్వ హయాంలో అపవిత్ర పదార్థాలు వాడిన అంశంపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఉంది. అత్యంత పవిత్రమైన తిరుమలలో జరిగిన ఈ అపచారంపై ప్రపంచ వ్యాప్తంగా వెల్లువెత్తుతున్న ఆందోళనలను, భక్తుల ఆవేదనను ప్రభుత్వం పరిగణలోకి …

Read More »

పర్యాటకుల స్వర్గధామం ఆంధ్రప్రదేశ్

-భవిష్యత్ అంతా పర్యాటకానిదే -పర్యాటకం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలి -పర్యాటకం పై సోషల్ మీడియా లో విరివిగా ప్రమోషన్ లు చేయాలి -టూరిజం సర్క్యూట్ లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి -సెప్టెంబర్ 27న వరల్డ్ టూరిజం డే ని పెద్ద ఎత్తున నిర్వహించాలి -ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ (ఏపీ టీడీసీ) అధికారులతో సమీక్ష సమావేశంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భవిష్యత్ అంతా పర్యాటకానిదే అని, …

Read More »

ప్ర‌జల ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా సేవ‌లందిస్తున్న మంచి ప్ర‌భుత్వం

– సంక్షేమ‌, అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను స‌ద్వినియోగం చేసుకోవాలి – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.సృజ‌న‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల మేర‌కు సుప‌రిపాల‌న అందిస్తూ సంక్షేమ‌, అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను అమ‌లుచేస్తున్న మంచి ప్ర‌భుత్వం మీ ముందుంద‌ని.. ప‌థ‌కాల‌ను స‌ద్వినియోగం చేసుకొని ఆర్థికంగా బ‌లోపేతం కావాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.సృజ‌న కోరారు.  ప్ర‌భుత్వం ఏర్ప‌డి 100 రోజులు పూర్త‌యిన సంద‌ర్భంగా నిర్వ‌హిస్తున్న ఇది మంచి ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మంలో భాగంగా శుక్ర‌వారం జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.సృజ‌న విజ‌య‌వాడ రామ‌లింగేశ్వ‌ర‌న‌గ‌ర్‌లో ఇంటింటిని …

Read More »