-వినూత్న ఆలోచనలు, 16 నెలల కాలంలో దాదాపు 30,000 పర్యాటక పెట్టుబడులతో ప్రగతికి చిరునామాగా నిలిచిన పర్యాటక శాఖ -ఇప్పటివరకు 27 ప్రాజెక్టులకు ఎస్ఐపీబీ అనుమతులు జారీ.. వీటిలో ప్రారంభానికి సిద్ధంగా 3 ప్రాజెక్టులు … పురోగతిలో 12 ప్రాజెక్టులు.. శంకుస్థాపనకు సిద్ధంగా 5 ప్రాజెక్టులు.. 7 ప్రాజెక్టులకు భూ కేటాయింపులు పూర్తి.. వీటన్నింటి ద్వారా పర్యాటకులకు అందుబాటులోకి 4597 రూమ్స్.. -2025-26లో దేశవ్యాప్తంగా 11,272 రూమ్స్ ఏర్పాటైతే మూడింట ఒక వంతు హోటళ్లు ఏపీలోనే ఏర్పాటు కావడం కూటమి ప్రభుత్వంపై నమ్మకానికి నిదర్శనం …
Read More »Daily Archives: December 10, 2025
పర్యాటక పురోగతి కూటమి ప్రభుత్వ లక్ష్యం
-మంత్రి కందుల దుర్గేష్ -ఎంవోయూ అయిన టూరిజం ఇన్వెస్టర్లతో సచివాలయంలో మంత్రి కందుల దుర్గేష్ భేటీ -కలిసి పని చేద్దామని పిలుపు.. ప్రభుత్వం తరఫున అవసరమైన సహకారం అందిస్తామని భరోసా -త్వరితగతిన ప్రాజెక్టులు గ్రౌండ్ చేయాలని సూచన..ఇన్వెస్టర్లు లేవనెత్తిన పలు సందేహాలను నివృత్తి చేసిన పర్యాటక శాఖ బృందం -సమావేశం నిర్వహణ తీరుపై ఇన్వెస్టర్లు ప్రశంసలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : త్వరితగతిన ప్రాజెక్టులు గ్రౌండ్ చేస్తే ప్రభుత్వం తరపున అవసరమైన సహకారం అందిస్తామని, కలిసి పనిచేసి పర్యాటకరంగ పురోగతికి పాటుపడదామని ఎంవోయూ …
Read More »బీసీ స్టడీ సర్కిల్ ద్వారా ఉచిత సివిల్స్ కోచింగ్ కు 100 మంది ఎంపిక
-స్క్రీనింగ్ పరీక్షకు హాజరైన 723 మందిలో మెరిట్ ప్రాతిపదికన రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం ఎంపిక -12 వ తేదీన గొల్లపూడి లోని బీసీ స్టడీ సర్కిల్ లో ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికేట్ల పరిశీలన -14 వ తేదీ నుండి హైద్రాబాదుకు చెందిన లా-ఎక్సెలెన్సు ఐఎఎస్ ఇన్స్టిట్యూట్ వారిచే కోచింగ్ ప్రారంభం -బీసీల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న కూటమి ప్రభుత్వం -బీసీ హాస్టళ్ల మరమత్తులు, పునర్నిర్మాణ పనులకు రూ. 141 కోట్లు మంజూరు -ప్రతి బీసీ హస్టల్ లో ఆర్వో ప్లాంట్లు, ఇన్వర్టర్లు, సీసీ …
Read More »వికసిత్ భారత్-2047, స్వర్ణాంధ్ర లక్ష్యంగా ముందుకు సాగుదాం
-జిల్లాలో ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా 2,30,000 మందికి, సుమారు 436 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది -అర్హులైన ప్రతి ఒక్కరూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోనేలా అవగాహన పెంచండి -ఇరవై సూత్రాల కార్యక్రమాల అమలు ఛైర్మన్ లంకా దినకర్ -చిత్తూరు పట్టణానికి త్రాగునీటి సమస్యల పరిష్కారానికి అడవిపల్లె రిజర్వాయర్ నుంచి పైపులైన్ల నిర్మాణం పనులు జరుగుతున్నాయి -పల్లె పండగ ద్వారా జిల్లాలో పలు అభివృద్ధి పనులు జరిగేయిని బకాయిల కొరకు ప్రభుత్వానికి నివేదికలు అందజేయడం జరిగింది -సీజన్ వ్యాధుల పట్ల …
Read More »అధిక వడ్డీలతో ప్రజాధనం దుర్వినియోగం
-అప్పులు రీ-షెడ్యూల్ అయితే వడ్డీ భారం తగ్గుతుంది… ఏడాదికి రూ. 7 వేల కోట్లు ఆదా అవుతుంది -కేంద్ర నిధులను ఖర్చు పెట్టండి… యూసీలు ఇవ్వండి -మంత్రులు, అధికారులు ఫైళ్లను పెండింగులో పెట్టొద్దు -పనితీరు మెరుగు పరుచుకోవాలంటూ మంత్రులు, అధికారులకు సీఎం దిశా నిర్దేశం -మంత్రులు, కార్యదర్శులు, విభాగాధిపతుల సమావేశంలో వివిధ శాఖలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన అధికారులు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గత ప్రభుత్వం అధిక వడ్డీలతో చేసిన రుణాల వల్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు …
Read More »మన మిత్రతో విస్తృత ప్రయోజనాలు
-1200కుపైగా సేవలు అందించనున్నాం -ఇప్పటికే 800కుపైగా సేవలు అందుబాటులోకి -అన్నిసేవలూ ఆన్లైన్, వాట్సాప్లోనే అందించాలన్నది లక్ష్యం -ధృవపత్రాల పరిశీలనకు ప్రత్యేకంగా డిజీ వెరిఫై -డేటా లేక్, లెన్స్ ద్వారా శాఖల పనితీరు మరింత సులభతరం -ఐటీ, ఆర్టీజీ శాఖ కార్యదర్శి భాస్కర్ కాటంనేని వెల్లడి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ను ప్రభుత్వ శాఖలు, ప్రజలు సమర్థవంతంగా వినియోగించుకోవడం ద్వారా విప్లవాత్మక ఫలితాలు పొందవచ్చని రాష్ట్ర ఐటీ, ఆర్టీజీ శాఖ కార్యదర్శి భాస్కర్ కాటంనేని …
Read More »వనిపెంటలో గురు–శిష్య హస్తశిల్ప్ శిక్షణ కార్యక్రమం ప్రారంభం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వనిపెంట గ్రామంలో, బ్రాస్ మరియు బెల్ మెటల్ కళలకు ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతంలో ‘గురు–శిష్య హస్తశిల్ప్ ప్రశిక్షణ కార్యక్రమం’ (GSHPP)ను ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన PAC సభ్యులు డా. పసుపులేటి హరిప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా హరిప్రసాద్ మాట్లాడుతూ—హస్తకళలు మన సంస్కృతి, వారసత్వానికి ప్రతిరూపమని, వాటి సంరక్షణ ప్రభుత్వం మరియు సమాజం ఇద్దరి బాధ్యత అని పేర్కొన్నారు. హస్తకళలను పునరుద్ధరించేందుకు పవన్ కళ్యాణ్ గారు ఎల్లప్పుడూ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని, కళాకారుల …
Read More »అమరావతిలో WB& ADB బృందం 6వ రోజు పర్యటన..PPP విధానంపై సెషన్ల నిర్వహణ
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాజధాని అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ(APCRDA) ప్రధాన కార్యాలయంలో ప్రపంచ బ్యాంక్(World Bank), ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ADB) జాయింట్ టెక్నికల్ మిషన్లో భాగంగా 6వ రోజు పలు అంశాలపై సెషన్లు జరిగాయి. WB& ADB బృందం నుంచి వరల్డ్ బ్యాంక్ టాస్క్ టీమ్ లీడర్ జెరాల్డ్ ఒలివర్, లీడ్ ఎకనామిస్ట్ డాక్టర్ మార్సిన్ పియాట్కోవ్స్కీ, సీనియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ స్పెషలిస్ట్ మార్క్ అలెగ్జాండర్ గిబ్లెట్, IFC (ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్), PPP/ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెషలిస్ట్ …
Read More »అమరావతిలో గ్రామకంఠాల సమస్యకు పరిష్కారం- క్షేత్రస్థాయి సిబ్బందికి కీలక ఆదేశాలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతిలో గ్రామకంఠాల సమస్యను పరిష్కరించేందుకు ఏపీ సిఆర్డిఏ క్షేత్రస్థాయిలో విస్తృతంగా పని చేస్తోంది. ఇప్పటికే దీనిపై కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర పురపాలక & పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డా.పొంగూరు నారాయణ, తాడికొండ నియోజకవర్గ శాసనసభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్ తో త్రిసభ్య కమిటీ ఏర్పడగా..సిఆర్డిఏ అడిషనల్ కమిషనర్ ఏ.భార్గవ తేజ ఐ.ఏ.ఎస్. గ్రామకంఠాల సమస్య అధ్యయనం, సత్వర పరిష్కారం కొరకు రాజధాని గ్రామమైన నేలపాడులో ఇటీవల పర్యటించారు. ఈ నేపథ్యంలో రాజధాని గ్రామాలలో గ్రామకంఠాల …
Read More »రాజధాని అమరావతి రైతులకు ఈ- లాటరీ విధానంలో 16 రిటర్నబుల్ ప్లాట్ల కేటాయింపు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజారాజధాని అమరావతి నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(ఏపీ సిఆర్డీఏ) పరిధిలో భూ సమీకరణ పథకంలో సీడ్ యాక్సిస్ రహదారి నిర్మాణం నిమిత్తం ఏపీ సిఆర్డీఏ వారికి భూములను అందజేసిన ఉండవల్లి గ్రామ రైతులకు రిటర్నబుల్ ప్లాట్లు కేటాయించేందుకు 2025 డిసెంబర్ 10వ తేదీ బుధవారం సాయంత్రం 4 గంటలకు రాయపూడిలోని ఏపీ సిఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో ఈ – లాటరీ జరిగింది. వీటిలో 11 నివాస ప్లాట్లు కాగా 5 వాణిజ్య …
Read More »
Prajavartha Online Telugu News