-పి.జి.ఆర్.ఎస్ అర్జీ స్థితిని 1100 కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు -“మీకోసం” వెబ్ సైట్ లో పి.జి.ఆర్.ఎస్ అర్జీలు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి.జి.ఆర్.ఎస్), రెవెన్యూ క్లినిక్ లను సోమవారం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. పి.జి.ఆర్.ఎస్, రెవెన్యూ క్లినిక్ లను ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరం ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ రెవెన్యూ సమస్యలకు త్వరితగతిన పరిష్కారం అందించేందుకు …
Read More »Daily Archives: February 1, 2026
ఫిబ్రవరి 2న ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వినతుల స్వీకరణ..
-జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఫిబ్రవరి 2వ తేదీ సోమవారం కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం … పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టం) కార్యక్రమం ద్వారా ప్రజల నుండి వినతులు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజా సమస్యల పరిష్కారానికి పీజీఆర్ఎస్ ద్వారా అర్జీల స్వీకరణ చేపట్టనున్నట్టు తెలిపారు. కలెక్టరేట్, డివిజన్, మునిసిపల్, మండల కేంద్రాల్లో సంబంధిత అధికారులు ప్రజలకు అందుబాటులో …
Read More »కుల స్పృహతో ఉద్యమిస్తేనే రాజ్యాధికారం
– బీసీలు రెండుకులనాయకుల కపట ప్రేమలకు పడిపోవద్దు – రిటైర్డ్ డీజీపీ, ఏఐబీఎస్పీ జాతీయ సమన్వయ కర్త డాక్టర్ జె.పూర్ణచంద్రరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రెండు కులాలు అధికారమే లక్ష్యంగా .. రాజకీయమే వృత్తిగా మార్చుకుని వారసత్వ రాజకీయాలతో .. అనాధిగా చేస్తున్న కుట్రలపై స్పష్టమైన అవగాహన పెంచుకుంటూ పదునైన వ్యూహాలతో అడుగులేస్తేనే బీసీలకు రాజ్యాధికారం సాకారమవుతుందని రిటైర్డ్ డీజీపీ, ఏఐబీఎస్పీ జాతీయ సమన్వయ కర్త డాక్టర్ జె.పూర్ణచంద్రరావు పేర్కొన్నారు. ఆదివారం విజయవాడ.. గవర్నర్పేటలోని బాలోత్సవ్ భవన్లో బీసీ చైతన్య వేదిక …
Read More »రెవెన్యూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికై నూతన జేఏసీ ఏర్పాటు!… : రవీంద్ర రాజు భూపతి రాజు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రెవెన్యూ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించుకునేందుకు ఆంధ్రప్రదేశ్ అమరావతి రెవెన్యూ ఉద్యోగుల జేఏసీ రూపకల్పన జరిగిందని, అందులో భాగంగానే నేడు జేఏసీ రాష్ట్రస్థాయి నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని కమిటీ చైర్మన్ రవీంద్ర రాజు భూపతి రాజు స్పష్టం చేశారు. ఆదివారం, ఆంధ్రప్రదేశ్ అమరావతి రెవెన్యూ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్రస్థాయి సమావేశం గాంధీనగర్ లోని చాంబర్ ఆఫ్ కామర్స్ లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కమిటీ చైర్మన్ రవీంద్ర రాజు భూపతి రాజు …
Read More »ప్రభుత్వమా? రియల్ ఎస్టేట్ బ్రోకరా? అమరావతి భూసేకరణపై వెల్లువెత్తుతున్న నిరసనలు… : వడ్డే శోభనాధిశ్వర రావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న భూసేకరణ విధానాలు, రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రణాళికలు ఇప్పుడు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. ప్రజా సమస్యలను పరిష్కరించి మెరుగైన పరిపాలన అందించాల్సిన ప్రభుత్వం నేడు ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ లా వ్యవహరిస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి వడ్డే శోభనాద్రిశ్వరరావు తెలిపారు. ఆదివారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఆయన మాట్లాడుతూ రాజధాని రైతుల ప్రయోజనాలను పక్కన పెట్టి, ప్రైవేట్ సంస్థల లాభం కోసమే ప్రభుత్వం పాకులాడుతోందన్న ఆరోపణలు …
Read More »కేంద్ర బడ్జెట్–27పై తిరుపతి ఎంపీ గురుమూర్తి కామెంట్స్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : 2026–27 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆర్థిక క్రమశిక్షణకు ఇచ్చిన ప్రాధాన్యతను ముందుగా అభినందిస్తున్నాను. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీకి ఆర్థిక లోటును 4.5 శాతం కంటే తక్కువకు తగ్గించి, 2026–27లో దాన్ని 4.3 శాతానికి పరిమితం చేయాలన్న కేంద్ర ప్రభుత్వ సంకల్పం ప్రశంసనీయం. మూలధన వ్యయానికి 2026–27లో రూ.12.21 లక్షల కోట్లను కేటాయించడం అభివృద్ధికి దోహదపడే చర్యగా భావిస్తున్నాను; ఖర్చులు పెంచినా ఆర్థిక లోటుపై నియంత్రణ కొనసాగించడం అభినందనీయం. అయితే గ్రామీణ ఆర్థిక …
Read More »రాజకీయాల్లో వ్యక్తిగత దూషణలు మంచిది కాదు
-రాజకీయాలను వైసీపీ భ్రష్టుపట్టించింది -తప్పులను కప్పిపుచ్చుకునేందుకు దూషణలు, దాడులు -ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : రాజకీయాల్లో వ్యక్తిగత దూషణలు మంచిది కాదని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ స్పష్టం చేశారు. వైసీపీ రాజకీయాలను భ్రష్టుపట్టించిందని విమర్శించారు. ప్రపంచ ప్రఖ్యాత తిరుమల లడ్డును కూడా కల్తీ చేసిన కల్తీ పార్టీ వైసీపీ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు వైసీపీ నేతలు, కార్యకర్తలు దాడులకు దిగుతున్నారని అన్నారు. ఆదివారం నాడు …
Read More »కేంద్ర బడ్జెట్ 2026-27కు FIEO దక్షిణ ప్రాంతం స్వాగతం
-ఉపాధి, MSMEs, తయారీ రంగం మరియు టెక్స్టైల్స్, అగ్రి & ప్రాసెస్డ్ ఫుడ్, లెదర్ వంటి కీలక ఎగుమతి రంగాలకు ఊతం చెన్నై, నేటి పత్రిక ప్రజావార్త : ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎగుమతి సంస్థలు (FIEO) దక్షిణ ప్రాంత రీజినల్ చైర్మన్ గోపాలకృష్ణన్ ఈ రోజు కేంద్ర బడ్జెట్ 2026-27ను ఉపాధి సృష్టి, MSMEs బలోపేతం, అలాగే టెక్స్టైల్స్, అగ్రి & ప్రాసెస్డ్ ఫుడ్, లెదర్ వంటి కార్మికాధారిత ఎగుమతి రంగాల వృద్ధికి ప్రాధాన్యతనిచ్చే దూరదృష్టి గల కార్యాచరణ పథకంగా ప్రశంసించారు. అమెరికా …
Read More »ఆర్థిక వ్యవస్థను మరింత దిగజారేలా ఈ బడ్జెట్ ఉంది… : సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర బడ్జెట్ ప్రస్తుతం దేశ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనడానికి, దాని నుంచి బయటపడటానికి ఏ మాత్రం అవకాశం లేని బడ్జెట్ ఇది. ఆర్థిక వ్యవస్థను మరింత దిగజారేలా ఈ బడ్జెట్ ఉంది. ఈ బడ్జెట్ వల్ల రూపాయి పతనం మరింత పెరిగే ప్రమాదం ఉంది. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి, సంక్షోభాలు ఉన్నప్పుడు దేశాన్ని వాటి నుంచి బయటపడేయడానికి ఏ మాత్రం దిశానిర్దేశం ఈ బడ్జెట్ ఇవ్వలేదు. అందుకే ఇది దిశానిర్దేశం లేని బడ్జెట్. పెద్ద పెద్ద ప్రకటనలు చేశారేగాని, …
Read More »కేంద్ర బడ్జెట్లో ఏపీకి మొండి చేయి
-మోడీతో పొగడ్తల కోసం మరో రూ.500 కోట్లు ఖర్చు చేయండి చంద్రబాబు గారూ.. -అమరావతి, పోలవరానికి మొండిచేయి -వ్యవసాయ రంగానికి నిరాదరణ -విభజన హామీల అమలుపై మౌనం -అదానీ, అంబానీలకు మేలుచేసేలా బడ్జెట్ -సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్రబడ్జెట్లో ఈ ఏడాదీ రాష్ట్రానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం మొండి చేయి చూపిందని, కేంద్రం ఏపీకి ఏమీ వెదల్చనప్పటికీ సీఎం చంద్రబాబుకు చీమకుట్టినట్లైనా లేదని, అయినప్పటికీ మరో రూ.500 కోట్లు ఖర్చు పెట్టి చంద్రబాబు మోదీతో …
Read More »
Prajavartha Online Telugu News