-లడ్డూపై అధికార, ప్రతిపక్షాల రాద్దాంతం తగదు -చంద్రబాబుకు అంబటి క్షమాపణ చెప్పాలి -మోదీ ప్రజా వ్యతిరేక విధానాలపై దేశ వ్యాప్త పోరాటాలు -సిపిఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ -14న మెడికల్ మాఫియాపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు -సార్వత్రిక సమ్మెకు సిపిఐ మద్దతు -సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశవ్యాప్తంగా ఈ నెల 12న జాతీయ కార్మిక, రైతు సంఘాలు తలపెట్టిన సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర …
Read More »Daily Archives: February 1, 2026
రాష్ట్రంలో జిఎస్టి వసూళ్ల రికార్డు….
-జనవరి 2026లో 6.72% వృద్ధి నమోదు….చీఫ్ కమిషనర్ ఆఫ్ స్టేట్ టాక్స్, బాబు ఏ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ ఏడాది జనవరి నెలలో పన్ను వసూళ్లలో రాష్ట్రం అద్భుతమైన వృద్ధిని కనబరిచిందని చీఫ్ కమిషనర్ ఆఫ్ స్టేట్ టాక్స్, బాబు ఏ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పన్ను రేట్ల తగ్గింపు ఉన్నప్పటికీ, నికర జిఎస్టి (Net GST) వసూళ్లలో 6.72% వృద్ధిని నమోదు చేస్తూ రాష్ట్రం తన ఆర్థిక స్థిరత్వాన్ని చాటుకుందన్నారు. ఈ ఏడాది జనవరిలో నికర …
Read More »ప్రకృతి వ్యవసాయానికి కేంద్ర బడ్జెట్లో పెద్దపీట
– ఏపీ అభివృద్ధికి బలమైన పునాది – కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అభినందనలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర బడ్జెట్లో ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యం ఇస్తూ ఆంధ్రప్రదేశ్లో దాని విస్తరణకు రూ.155.32 కోట్ల కేటాయింపులు చేయడం కేంద్ర ప్రభుత్వ దూరదృష్టికి నిదర్శనమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. రైతు సంక్షేమాన్ని కేంద్రంగా చేసుకుని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ దేశ వ్యవసాయ రంగానికి స్పష్టమైన …
Read More »మహిళ మరియు మధ్య తరగతి ఉన్నతి ఉద్దేశించిన 3 కర్తవ్యాల ఆధారిత బడ్జెట్.
-లంకా దినకర్, ఇరవై సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ – అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఇది వికసిత భారత్ మోడీ ౩.0 – 53.47 లక్షల కోట్లు స్వదేశీయతను అణువణువున నింపిన బడ్జెట్ ఇది – ముఖ్యమైన అన్ని రంగాలలో దేశ స్వయం సమృద్ధ సమ్మిళిత అభివృద్ధి నిర్దేశించే మోడీ మార్క్ యువ శక్తి , సబ్ కా సాత్- సబ్ కా వికాస్ మహిళ మరియు మధ్య తరగతి ఉన్నతి ఉద్దేశించిన 3 కర్తవ్యాల ఆధారిత బడ్జెట్. ఈ బడ్జెట్ …
Read More »కోర్టుల్లో వల్నరబుల్ విట్నెస్ డిపోజిషన్ సెంటర్లు ఏర్పాటు చేయాలి
గుంటూరు, మహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : లైంగిక నేరాల బాధితులు, పిల్లలు, బెదిరింపుల మధ్య ఉన్న సాక్షులు మళ్లీ మానసిక వేదనకు గురికాకుండా, వారి వాంగ్మూలాలను సురక్షితమైన, భద్రమైన, పిల్లల అనుకూల వాతావరణంలో నమోదు చేసేందుకు అన్ని కోర్టుల్లో వల్నరబుల్ విట్నెస్ డిపోజిషన్ సెంటర్లు (VWDCలు) ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా నియమించిన వల్నరబుల్ విట్నెస్ కమిటీ చైర్పర్సన్ జస్టిస్ గీతా మిట్టల్ స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు నియమించిన వల్నరబుల్ విట్నెస్ కమిటీ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వల్నరబుల్ విట్నెస్ …
Read More »పాతగన్నవరంలో వైభవంగా శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ, గోపయ్య స్వామివార్ల కల్యాణ మహోత్సవం
-ప్రత్యేక పూజలు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు, జ్ఞానేశ్వరి దంపతులు గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణా జిల్లా గన్నవరం మండలంలోని పాతగన్నవరంలో కొలువైన ప్రసిద్ధ శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ సమేత గోపయ్య స్వామివార్ల వార్షిక కల్యాణ మహోత్సవం ఆదివారం రాత్రి కన్నుల పండువగా, అత్యంత వైభవంగా జరిగింది. ఈ ఆధ్యాత్మిక వేడుకకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు, జ్ఞానేశ్వరి దంపతులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యే …
Read More »పులి సంచరణ నేపథ్యంలో సీతానగరం, కోరుకొండ , రాజమండ్రి రూరల్ ప్రభుత్వ ప్రవేటు పాఠశాలలకు సోమవారం ఒక రోజు సెలవు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పులి సంచరించే అవకాశం ఉన్న మార్గాల పరిధిలో ఉన్న సీతానగరం, కోరుకొండ, రాజమండ్రి రూరల్ మండలాల పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సోమవారం ఒక రోజు కంపెన్సేటరీ సెలవు ప్రకటించేందుకు జిల్లా యంత్రాంగం నిర్ణయం తీసుకున్నట్లు జిల్లా పాఠశాల విద్యాశాఖాధికారి కె. వాసు దేవరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కావున ఈ ప్రాంతంలో ఉన్న పాఠశాలలు ఖచ్చితంగా సెలవు ఇవ్వాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అటవీ శాఖ, రెవెన్యూ , పోలీసు అధికారులతో సమన్వయం …
Read More »కేంద్ర బడ్జెట్పై మంత్రి కందుల దుర్గేష్ హర్షం
అమరావతి/ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి:కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ చారిత్రాత్మకమని, ఇది దేశాన్ని మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా మార్చే దిశగా ఉందని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఈ బడ్జెట్ ఎంతగానో దోహదపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. బడ్జెట్ లో పర్యాటక రంగానికి పెద్దపీట: మంత్రి దుర్గేష్ పర్యాటక శాఖ మంత్రిగా, ఈ రంగంపై కేంద్రం చూపిన చొరవను మంత్రి దుర్గేష్ ప్రత్యేకంగా అభినందించారు. కేంద్ర బడ్జెట్లో పర్యాటక రంగానికి …
Read More »టూరిజం ప్రాంతీయ సంచాలకులు గా మూర్తి బాధ్యతలు స్వీకరణ
-ఉమ్మడి గోదావరి జిల్లాల్లో పర్యాటకాభివృద్ధికి విస్తృత అవకాశాలు -2027 గోదావరి పుష్కరాలే లక్ష్యంగా మౌలిక సదుపాయాల అభివృద్ధి -యువతకు ఉపాధి, ఉద్యోగ కల్పనపై ప్రత్యేక దృష్టి -మంత్రి కందుల దుర్గేష్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ రీజినల్ డైరెక్టర్గా మరియు ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన ఎన్.వి.వి.ఎస్. మూర్తి ఆదివారం మంత్రి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి కందుల …
Read More »మహిళా పారిశ్రామిక శక్తికి పర్యావరణహిత దిశలో సీడీఐపీసీ ఆధ్వర్యంలో నైపుణ్య శిక్షణలతో కొత్త జీవనోపాధి మార్గాలు
-తూర్పు గోదావరి జిల్లా నూతన ఆవిష్కరణలు కలెక్టర్ కీర్తి చేకూరి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామీణ మహిళలకు స్థిరమైన ఆదాయ మార్గాలు కల్పించడమే లక్ష్యంగా తూర్పు గోదావరి జిల్లా యంత్రాంగం పర్యావరణహిత పారిశ్రామిక కార్యకలాపాలకు విస్తృత ప్రోత్సాహం అందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం ఒక ప్రకటన లో తెలియ చేశారు. తూర్పు గోదావరి జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో కేంద్ర జిల్లా పారిశ్రామిక ప్రోత్సాహక కేంద్రం (CDIPC) ఏర్పాటు చేసి, మహిళా పారిశ్రామిక వేత్తల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు …
Read More »
Prajavartha Online Telugu News