విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ పోలీసు కమిషనరేట్ లో నూతన పోలీస్ కమిషనర్ (సిపి) గా బాధ్యతలు తీసుకున్న రాజశేఖర్ బాబు ని ఈరోజు డాక్టర్ తరుణ్ కాకాని, ప్రముఖ బీజేపీ ఏపీ నాయకులు, సీఈఓ, ఏబీసీ-అమరావతి బోటింగ్ క్లబ్, ఏపీ స్టేట్ రోయింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మర్యాద పూర్వకంగా కలిశారు.
Tags vijayawada
Check Also
మద్దిరాలపాడు పర్యటనలో…
ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …