Breaking News

క్రీడాకారులకు స్ఫూర్తి ఒలింపిక్ రన్

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఒలింపిక్ క్రీడలు ప్రారంభం కానున్న సందర్భంగా భారత క్రీడాకారులకు శుభ కాంక్షలు తెలియ చెప్పే నిమిత్తం గురువారం కళాశాలలో ఒలింపిక్ రన్ ను ఏర్పాటు చేశారు. ఈ ఛార్జ్ ప్రిన్సిపల్ Dr సిస్టర్ రేఖ మాట్లాడుతూ క్రీడలు శారీరక మరియు మానసిక వికాసానికి తోడ్పడతాయి తెలిపారు. భారత దేశ క్రీడాకారులు దేశం గర్వించేలా పథకాలు సాధించాలని శుభాకాంక్షలు తెలియ చేసారు. ఈ కార్య క్రమం లో Dr సిస్టర్ ఇన్యసియా, స్వప్న వున్నాం ఇంటర్ వైస్ ప్రిన్సిపల్, Dr స్వరూప్ కుమార్, కోచ్ రాజా,physical డైరెక్ట్రెస్ సునీత, క్రీడాకారిణి మౌనిక, మరియు క్రీడా కరిణీలు పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా A హైమవతి, A రఘవేంద్ర సౌత్ సెంట్రల్ రైల్వే atjilitic ఫెడరేషన్ దడివిజనల్ ప్రెసిడెంట్, అండ్ AP athiletic ఫెడరేషన్ సెక్రటరీ ) పాల్గొని ఒలింపిక్ రన్ ను ప్రారంభించారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *