Breaking News

విజయవాడ నగరపాలక సంస్థ మేయర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన కమిషనర్

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ హెచ్ ఎం ధ్యానచంద్ర ఐఏఎస్ గురువారం బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి ని మర్యాదపూర్వకంగా కలిశారు. మేయర్ రాయన భాగ్యలక్ష్మి కమిషనర్ హెచ్ఎం ధ్యాన చంద్ర ఐఏఎస్ ని స్వాగతిస్తూ, పూల మొక్కను ఇచ్చారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *