మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాపరిషత్ యాజమాన్య పరిధిలో వివిధ కార్యాలయాలలో జూనియర్ సహాయకులుగా విధులు నిర్వర్తిస్తున్న 11 మందికి సీనియర్ సహాయకులుగా పదోన్నతులు కల్పించుట జరిగినది. ఉద్యోగుల పక్షపాతిగా అన్ని కేడర్లలో ఎప్పటికప్పుడు పదోన్నతులు కల్పిస్తూ ఉద్యోగులపాలిట ఆశ్రిత కల్పవల్లిగా ఉన్న జిల్లాపరిషత్ చైర్ పర్సన్ ఉప్పాల హారికా రాము కి మరియు ముఖ్యకార్యనిర్వహణాధికారి డాక్టర్ ఆనంద్ కుమార్ కి, పరిపాలనాథికారి గుంజా మాధవరావు ఉద్యోగులకు ఉత్తర్వులను అందజేయడం జరిగింది
Tags machilipatnam
Check Also
మద్దిరాలపాడు పర్యటనలో…
ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …