-జిల్లా కలెక్టర్ డా. జి సృజన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతీ సోమవారం నిర్వహించే “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” (పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం, పిజిఆర్ఎస్) కార్యక్రమాన్ని ఈనెల 26వ తేదీ శ్రీ కృష్ణ జన్మాష్టమి పండుగ, ప్రభుత్వ సెలవు దినం కావడంతో రద్దు చేయడం జరిగిందని ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని జిల్లా కలెక్టర్ డా. జి. సృజన ఒక ప్రకటనలో తెలిపారు.