విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆగస్ట్ 26, 2024 సోమవారం విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో మరియు జోనల్ కార్యాలయాల్లో ప్రతి సోమవారం జరిగే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా సెలవు దినము అయినందున లేదని తెలిపారు. ప్రజలు దీనిని గమనించవలసిందిగా విన్నవించారు.
Tags vijayawada
Check Also
మద్దిరాలపాడు పర్యటనలో…
ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …