Breaking News

ఉపాధ్యాయులకు ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పుగోదావరి జిల్లాలు నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా 70 మంది ఉపాధ్యాయులను ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులతో సత్కరించారు. అవార్డులు పొందిన వారిలో 17 మంది ప్రధానోపాధ్యాయులు, 28 మంది  స్కూల్ అసిస్టెంట్ లు , 6 మంది ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఒక ఫిజికల్ ట్రైనింగ్ ఉపాధ్యాయుడు, 18 మంది సెకండ్ గ్రేట్ ఉపాధ్యాయులు (ఎస్ జి టి)

అవార్డు పొందిన 17 మంది ప్రధానోపాధ్యాయులు :
ఆర్.విజయ దుర్గ , సీ హెచ్. శ్రీనివాస రెడ్డి ,  పి.రవీంద్రనాధ్,  ఎస్ వివి సత్యనారాయణ , వెంప అచ్చుత మోహన్ రావు , టి.సత్యనారాయణ ,  కె.వి.సత్యనారాయణ,  ఆర్ పద్మశ్రీ , జి.శ్రీనివాస మూర్తి , టీ. చక్రధర్ , ఎన్. మేరీ పెరల్స్ ,  బి. రాజేశ్వరి , జి.వి.వి.ఎస్. సీతారామయ్య , డి. అరుణ ,  ఎస్. ఉషా రాణి , చీమల నాగేంద్రరావు,  దూలం పద్మ సుజాత లు

అవార్డు పొందిన 28 మంది స్కూల్ అసిస్టెంట్ లు :
ఎం.నాగార్జున , పిట్టని సత్యనారాయణ, కోనల శ్యామ ఐజాక్ మధు శేఖర్, మద్దాల అప్పారావు , సుదాని విజయ శ్రీ , ఆరుగొల్లి జోగిరాజు , షేక్ వలి , జొల్ల.సత్య సాయి విజయ ప్రసాద్ , రావిపాటి హేమంత్ కుమార్ , బూర సమాధానం , ఏం ఎస్ ఎన్ వి ఎస్ బి మాణిక్యాంబ, వలూరి సత్యనారాయణ మూర్తి , పెండ్యాల హేమంత్ కుమార్ , సవరపు డానియల్ సుందరం జేమ్స్ , అంబాల్లా పద్మ లత ,ఎ.ఎల్. నరసింహారావు , అంజురి సూరి బాబు , బోను శ్యామల దేవి , ఎండీ ఇబ్రహీం కలిదిల్లా , రెడ్డిం ప్రతాప రెడ్డి , వాకడ వెంకట రమణ , ఉందుర్తి సుబ్బారావు , వి సురేష్ బాబు , వై.బాబు రావు , చెవ్వాకుల విజయ రత్నం , దంగేటి రాజమ్మాయి , పీకేర్ల సుభాషిణి , చెరుకూరి వెంకట కృష్ణ ప్రసాద్ ,

అవార్డు పొందిన 6 మంది ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు :
వి . విజయ కుమారి , రేగాని రామ కృష్ణ , బి . శ్రీనివాస రావు , తోట మరియాదాసు , వెంకట దుర్గా ప్రసాద్ రావు , నక్కిన సాయిబాబు

అవార్డు పొందిన ఒక ఫిజికల్ ట్రైనింగ్ ఉపాధ్యాయులు కంచెట్టి వీర వెంకటరావు..

అవార్డు పొందిన 18 మంది సెకండ్ గ్రేట్ ఉపాధ్యాయులు (ఎస్ జి టి)

శాంతి అనురాధ , తాళ్ల నారాయణరావు , కె .ఝాన్సీ రాణి , సబ్బతి శ్రీనివాస్ , వర్థనపు కృపావతి, రెడ్డి నాగేశ్వరరావు , వర్ధనపు సంజీవ మార్టిన్ లూథర్ , ఎన్. కృష్ణ కుమారి , వి. సూర్య భాస్కర రెడ్డి , డివివిఎస్ వర ప్రసాద్ , కొండేపూడి శాంతా రావు , బి.చైతన్య కుమార్ , టి.ఎస్. సరోజా దేవి, డి ఎస్ ఎస్ మూర్తి , కెవిఎన్ఎల్ నరసింహాంబ , పడాల శైలజ దుర్గా భవాని , బెల్లపు విజయలక్ష్మి , ఎల్.ఎన్.వి.బి.ఆర్.ఎల్. మూర్తి.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *