Breaking News

దాతృత్వం చాటుకుంటున్న దాతలు…వెల్లువలా విరాళాలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సీఎం సహాయ నిధికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. వరద బాధితులకు సహాయం అందించేందుకు ముందుకు రావాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపుతో దాతల నుండి స్పందన పెద్ద ఎత్తున లభిస్తోంది. విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ లో సీఎం చంద్రబాబును రాజకీయ పార్టీల నేతలు, పలు వ్యాపార సంస్థల అధినేతలు, ఉద్యోగులు, ప్రముఖులు, కార్మిక సంఘాల నాయకులు కలిసి విరాళాలను చెక్కు, నగదు రూపంలో అందించారు. విరాళాలు అందించిన వారిలో….

1. కాటూరి సుబ్బారావు రూ.10 కోట్లు
2. జాస్తి సుధా అండ్ వెంకట్ ఫ్యామిలీ రూ.5 కోట్లు
3. శ్రీ చైతన్య, శ్రీ కళ్యాణ చక్రవర్తి మెమోరియల్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ రూ.2 కోట్లు
4. విట్ ఛాన్సలర్ డా.విశ్వనాథమ్ రూ.1 కోటి 57 లక్షల 50 వేలు
5. మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు రూ.1 కోటి
6. రవికుమార్ రెడ్డి, బపేశ్వరరావు(సుజలాన్ & యాక్సిస్ ఎనర్జీ) రూ.1 కోటి
7. సీఎం రాజేష్, సీఎం రిత్విక్ రూ.1 కోటి.
8. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అలిమినేని సురేంద్ర బాబు రూ.50 లక్షల
9. విజయవాడ క్లబ్ తరపున సెక్రటరీ పి.చంద్రశేఖర్ రావు, శైలేష్, రాజా రూ.50 లక్షలు
10. టీడీపీ నేత కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి రూ.5 లక్షలు
11. కోటం సంధ్య రూ.5 లక్షలు
12. సిశ్వాన్ ఇన్ ఫ్రా రూ.5 లక్షలు
13. వై.చలపతి రావు రూ.1 లక్ష
14. పరుచూరి శ్రీనివాసరావు రూ.1 లక్ష
15. సీహెచ్ దీపిక రూ.1 లక్ష
16. స్వాతంత్య్ర సమరయోధులు-సర్వోదయ ట్రస్ట్ తరపున డా.మోహన్ కృష్ణ రూ.1.50 లక్షలు
17. బొప్ప అనురాధ రూ.1 లక్ష
18. తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘం ఒక రోజు మూల వేతనం.
19. బి.అనురాధ రూ.1 లక్ష
20. ఏ.శోభారాణి రూ.50 వేలు (నగదు)
21. పరుచూరి అజయ్ కుమార్ రూ.10 వేలు
22. సంధ్యారాణి రూ.10 వేలు….విరాళంగా అందించారు.

1. కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కె.వి.రావు…. రూ.5 కోట్లు
2. ఏఎమ్ గ్రీన్-గ్రీన్ కో సంస్థ… రూ.5 కోట్లు
3. ఏపీ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ అసోసియేషన్…రూ.1కోటి 50 లక్షలు
4. ఆర్.వీ.ఆర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ —రూ.1 కోటి
5. మోహిత్ మినరల్స్ సంస్థ… రూ.51 లక్షలు
6. కళ్యాణ్ ఆక్వారీస్ & మెరైన్ ఎక్స్ పోర్ట్ ఇండియా లిమిటెడ్ అధినేత ఓపర్తి రాజేంద్రబాబు… రూ.10 లక్షలు
7. శ్రీకాకుళం జిల్లా మహిళా సమాఖ్య…రూ.10 లక్షలు
8. కోటపాటి జనార్థన్ రావు… రూ.10 లక్షలు
9. PIVOX ల్యాబ్స్…రూ.7 లక్షల 3,999 లు
10. మధూర్ భార్గవ్ నాయుడు… రూ.5 లక్షలు
11. ఆల్ఫా ఎడ్యుకేషన్ సొసైటీ… రూ.5 లక్షలు
12. భార్గవ్ రామ్ నాయుడు… రూ.5 లక్షలు
13. కమల కుమారి… రూ.5 లక్షలు
14. చెన్నుపాటి గాంధీ & ఆర్.లక్ష్మీ కుమారి… రూ.5 లక్షలు
15. శంకరరావు… రూ.3 లక్షలు
16. సూరెడ్డి నరేంద్రబాబు, వై జానకి… రూ.2 లక్షలు
17. ముక్కమల పార్థసారధి… రూ.2 లక్షలు
18. శ్రీనివాసం… రూ.1 లక్షా 22 వేలు.
19. యాదాటి రమేష్ బాబు & దుర్గారాణి… రూ.1 లక్ష
20. విజువల్లీ ఛాలెంజెడ్ ఎంప్లాయిస్ అసోసియేషన్..
రూ.1 లక్ష
21. టీజీవీస్ ఎంప్లాయీస్ కల్చర్ అసోసియేషన్.. రూ.1 లక్ష
22. ఎమ్.సాయిశ్రీ… రూ.25 వేలు
23. ఎస్.విజయలక్ష్మీ…రూ.10 వేలు
24. ఎస్.వెంకటేశ్వరరావు.. రూ.10 వేలు….

ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకొచ్చి స్ఫూర్తి దాయకంగా నిలుస్తున్నందుకు దాతలకు సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *