Breaking News

రాజమహేంద్రవరంలో 78వ సౌత్‌ జోన్‌ ఇంటర్‌ స్టేట్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ ప్రారంభోత్సవం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పుగోదావరి జిల్లా బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నారాయణపురంలోని సిటి బ్యాడ్మింటన్‌ కోర్ట్‌ (ఆర్‌ఎంసీ ఇండోర్‌ షటిల్‌ కోర్టు) లో 78వ సౌత్‌ జోన్‌ ఇంటర్‌ స్టేట్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ ప్రారంభోత్సవం. క్రీడలను ప్రారంభించిన కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు, రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి రాంప్రసాద్‌ రెడ్డి, పర్యాటక సాంస్కృతిక సినిమా ఆటోగ్రాఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ దగ్గుబాటి పురుందేశ్వరి, సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్, పోటీల్లో పాల్గొనున్న కేరళ, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అండమాన్ నికోబార్ దీవులు నుండి వచ్చిన క్రీడాకారులు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *