Breaking News

Tag Archives: Eluru

అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం…

ఏలూరు,  నేటి పత్రిక ప్రజావార్త : దివ్యాంగులను చిన్న చూపు చూడకుండా వారిని వీఐపీలుగా చూసి గౌరవ మర్యాద ఇచ్చినట్లయితే వారిలో ఆత్మస్థైర్యం పెరిగి ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లా గలుగుతారని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. శుక్రవారం అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా గిరిజన భవన్ ఏలూరు లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ సమాజంలో అన్ని విధాలుగా మంచిగా , ఆరోగ్యంగా ఉండి, విద్యావంతులైన మహిళలు కూడా ఎన్నో ఇబ్బందులు గురవుతున్నారని ఆమె అన్నారు. …

Read More »

సంతోషంగా పని చేశా, సంతృప్తి గా పదవి విరమణ చేస్తున్నా… : వెంకటేశ్వరరావు

ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త : విధుల పట్ల నిబ్బద్దతకు, భాద్యత కు మారుపేరు ఏ వి ఏస్ జి. వెంకటేశ్వర రావు అని సహాయ సంచాలకులు డి. నాగార్జున పేర్కొన్నారు. మంగళవారం స్థానిక గిరిజన భవనంలో నిర్వహించిన వెంకటేశ్వరరావు పదవి విరమణ అభినందన సభకు ముఖ్య అతిధిగా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ, సమాచార శాఖ లో 30 సంవత్సరాలు సర్వీస్ ను ఎంతో నిబద్ధతతో నిర్వహించడం ఆయన పని తనానికి నిదర్శనం అన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగం ఎంతో …

Read More »

పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల కొరకు నిర్మించిన కాలనీలు పరిశీలన…

బుట్టాయిగూడెం/జీలుగుమెల్లి, నేటి పత్రిక ప్రజావార్త : పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల కొరకు నిర్మించిన కాలనీలు పరిశీలించడం జరిగిందని కాలనీలలో ఇళ్లు, మౌలిక సదుపాయాలు సక్రమంగా ఉన్నాయని కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి అనిల్ కుమార్ ఝ అన్నారు. బుధవారం బుట్టాయిగూడెం మండలం రెడ్డి గణపవరం గ్రామం, జీలుగుమిల్లి మండలం పి నారాయణపురం గ్రామంలోని పోలవరం నిర్వాసితుల కోసం నిర్మించిన గృహ సముదాయాలను ఆయన పరిశీలించారు .అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులకు గృహాలు సక్రమంగా నిర్మించారని ,మౌలిక వసతులు రోడ్లు, …

Read More »

అధికార యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉండాలి… : కలెక్టర్ కార్తికేయ మిశ్రా

ఏలూరు,  నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఒక ప్రకటన లో ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా లో వర్షాల నేపథ్యంలో అవసరమైన అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టరేట్ లో 1800-233-1077,సబ్ కలెక్టర్ నరసాపురం లో 8688113733, ఆర్ డి ఓ జంగారెడ్డిగూడెం లో 9640170352 , ఆర్డీఓ కొవ్వూరు కార్యాలయంలో లో …

Read More »

వృద్ధులు సంక్షేమానికి , అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చట్టం తీసుకొచ్చి చిత్తశుద్ధి తో అమలు చేయడం జరుగుతుంది…

ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త : వృద్ధులు సంక్షేమానికి , అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చట్టం తీసుకొచ్చి చిత్తశుద్ధి తో అమలు చేయడం జరుగుతుందని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత తెలిపారు . శుక్రవారం అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవం స్థానిక కలెక్టర్ కార్యాలయంలో ని గిరిజన భవన్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ వృద్ధుల సంరక్షణ కు రాష్ట్ర ప్రభుత్వం అధిక …

Read More »

ప్రజా సేవలో పిళ్ళంగోళ్ళ రంగారావు  చేసిన సేవలు చిరస్మరణీయం…

ఏలూరు , నేటి పత్రిక ప్రజావార్త : సాహిత్య అకాడమీ చైర్మన్ పిళ్ళంగోళ్ల శ్రీలక్ష్మీ తండ్రి  రంగారావు మృతి పార్టీకి తీరనీలోటని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. శుక్రవారం ఏలూరులో ని ఆయన స్వగృహంలో పిళ్ళంగోళ్ళ రంగారావు చిత్రపటానికి పూలమాలలు వేసిఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ ఏలూరు మునిసిపల్ మాజీ వైస్ చైర్మన్ ప్రజా సేవలో పిళ్ళంగోళ్ళ రంగారావు  చేసిన సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయన్నారు. ఆయన మృతి తీరని లోటన్నారు. ఈ …

Read More »

మానవత్వాన్ని చాటిన కలెక్టర్ కార్తికేయ మిశ్రా …

ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఆయన ఓ జిల్లా కలక్టర్ సమస్య అని వచ్చి న ఓ వృద్దురాలిని అమ్మలా అక్కున చేర్చుకున్నారు. జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా IAS కలెక్టర్ కార్యాలయం నుండి బయటకు వెళుతున్న సమయంలో కలెక్టరేట్కు తన సమస్య పరిష్కారం కోసం వచ్చిన మొగల్తూరు మండలం కొత్తట గ్రామానికి చెందిన పిప్పళ్ళ చంద్రమ్మ ను చుసి ఆమెను అక్కున చేర్చుకుని అమె సమస్య సాదరంగా విన్నారు. ఆమె భుజం మీద చెయ్యి వేసుకుని లోనకు తీసుకువెళ్లి జాయింట్ కలెక్టర్ …

Read More »

ఇచ్చిన హామీలు అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం… హర్షం వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులు… 

ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త : అగ్రిగోల్డ్ లో డిపాజిట్ చేసిన సొమ్మును ఇచ్చిన మాటకు కట్టుబడి నేరుగా భాదితుల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమచెయ్యడం పట్ల జిల్లాలో పలువురు లబ్ధిదారులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి కృతజ్ఞతలు వ్యక్తం చేశారు. 2019 నవంబర్ నెలలో రూ.10 వేలు లోపు డిపాజిట్ చేసిన వారికి జమచెయ్యడం జరిగింది. ఇప్పుడు అగ్రిగోల్డ్ బాధితులు, ప్రత్యేకించి రూ .20,000 కంటే తక్కువ డిపాజిట్లు చెల్లించిన చిన్న పెట్టుబడిదారులు, రాష్ట్ర ప్రభుత్వం రెండవ దశలో డిపాజిట్ల …

Read More »

కొవ్వూరు నియోజకవర్గంలో 17961 జగనన్న కిట్లు పంపిణీ…

-నాడు నేడు కింద రూ.13.54 కోట్ల తో 57 పాఠశాలలు అభివృద్ధి ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న కానుక గా కొవ్వూరు నియోజకవర్గ పరిధిలోని కొవ్వూరు, చాగల్లు, తాళ్లపూడి మండలాల పరిధిలో 8762 మంది బాలురకు, 9199 మంది బాలికలకు కిట్స్ పంపిణీ చేస్తున్నట్లు కొవ్వూరు మండల విద్యాధికారిణి కె.రత్నం తెలిపారు. సోమవారం కొవ్వూరు ప్రభుత్వ పాఠశాల ఆవరణలో జగనన్న విద్యా కానుక కిట్లు పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కె.రత్నం మాట్లాడుతున్న కొవ్వూరు నియోజకవర్గ స్థాయిలోని 3 …

Read More »

వై ఎస్ ఆర్ నేతన్న నేస్తం పధకం కు జిల్లాలో 792 మంది…

-రూ.1 కోటి 90 లక్షలు ఆర్ధిక ప్రయోజనం… -ఆగస్ట్ 10 న ముఖ్యమంత్రిచే లబ్ధిదారుల ఖాతాకు చేయూత సొమ్ము… ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త : వై ఎస్ ఆర్ నేతన్న నేస్తం’ పథకంతో చేనేత కార్మికుల ప్రతి ఏటా రూ.24 వేలు ఆర్ధిక చేయూత నిచ్చి ప్రోత్సహించడం జరుగుతోంది. ఇచ్చిన మాటకు కట్టుబడి వరుసగా రెండో ఏడాది కూడా 2021-22 ఆర్ధిక సంవత్సరం లో పశ్చిమగోదావరి జిల్లా లోని 792 మంది చేనేత కార్మికుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.24 వేల చొప్పున రూ.1,90,08,000 …

Read More »