-డీజిల్ కొరత ఉందన్న అవాస్తవాలు వ్యాప్తితో ప్రజలు భయాందోళనకు గురికాకుండా చర్యలు తీసుకోవాలి -ధాన్యం సేకరణ లారీలకు, ఆక్వా చెరువులకు అవసరాలకు సరిపడా డీజిల్ అందించాలి -డీజిల్ కొరతపై అత్యవసరంగా జిల్లా కలెక్టర్, జేసీ, ఎమ్మెల్యేలు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార శాఖా మంత్రి కొలుసు పార్థసారథి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఏలూరు జిల్లాలో డీజిల్ కొరత లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల …
Read More »Tag Archives: Eluru
అక్రమ మద్యం, బెల్ట్ షాపులపై కఠిన చర్యలు
-పారదర్శకత కోసం సురక్షా యాప్ స్కానింగ్ తప్పనిసరి -అధికారులను హెచ్చరించిన ప్రొహిబిషన్, ఎక్సైజ్ కమిషనర్ చామకూరి శ్రీధర్ ఏలూరు/రాజమండ్రి, నేటి పత్రిక ప్రజావార్త : అక్రమ మద్యం నియంత్రణ, పారదర్శకత పెంపుపై ప్రొహిబిషన్ & ఎక్సైజ్ కమిషనర్ చామకూరి శ్రీధర్ దృష్టి సారించారు. ఏలూరు, రాజమండ్రి ప్రాంతాల పరిధిలోని జిల్లాలపై ఎస్హెచ్ఓల వారీగా గురు వారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో ఏలూరు, భీమవరం, కాకినాడ, కొనసీమ, తూర్పు గోదావరి జిల్లాల పనితీరును పరిశీలిస్తూ అక్రమ మద్యం నియంత్రణ, డిజిటల్ మానిటరింగ్, ఆదాయ …
Read More »బాపూజీ గ్రామ స్వరాజ్యం మన ప్రజా ప్రభుత్వంలోనే సాధ్యం
-ప్రతి 3వ శనివారం జరిగే ‘స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంద్ర’ ద్వారా మంచి ఫలితాలు -స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఏలూరు/ ద్వారకాతిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : మన రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ తీర్చిదిద్దుటకు స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంద్ర కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు సారధ్యంలో ఒక ఉద్యమంగా ముందుకుతీసుకు వెళ్ళుతున్నారని ఏపీ స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయ అతిథి గృహంలో మంగళవారం కొమ్మారెడ్డి పట్టాభిరామ్, ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు సంయుక్తంగా మీడియా …
Read More »రాష్ట్రంలో ప్రతిరోజూ పండుగే..
-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత -అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వం -ఎంఎస్ఎంఈ పార్కుల్లో బీసీలకు ప్రాధాన్యం -బీసీలకు ఆర్థిక, రాజకీయ గుర్తింపు టీడీపీతోనే… -బీసీ రక్షణ చట్టం తుది ముసాయిదా సిద్ధం -త్వరలోనే చట్టానికి తుది రూపు -జగన్ హయాంలో బీసీల హక్కులు భూ స్థాపితం : మంత్రి సవిత ధ్వజం -నూజివీడులో వడ్డే ఓబన్న విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రులు సవిత, కొలుసు పార్థసారథి నూజివీడు/ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త : సీఎం చంద్రబాబు నేతృత్వంలో కూటమి …
Read More »అన్నదాతలకు కూటమి ప్రభుత్వం ఉగాది కానుక
-అన్నదాత సుఖీభవ పథకం-రైతన్నలకు వరం -రైతన్నలు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం -రైతు సంతోషంగా ఉంటే.. రాష్ట్రం ఆనందంగా ఉంటుంది -సాగులో యాంత్రీకరణను ప్రోత్సహిస్తున్నాము -జిల్లాలో మూడవ విడతగా రూ 89.85 కోట్లు 1,60,968 రైతులకు లబ్ధి -అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్” మూడవ విడత కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి తో పాటు జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి పాల్గొన్నారు ఏలూరు/ ముసునూరు, నేటి పత్రిక ప్రజావార్త : ముసునూరు మండలం చెక్కపల్లి గ్రామంలో శుక్రవారం “అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్” మూడవ విడత కార్యక్రమంలో …
Read More »5వేల మినీ అంగన్వాడీ సెంటర్లను పూర్తి స్థాయి అంగన్వాడీ సెంటర్లుగా అప్గ్రేడ్ చేసిన కూటమి ప్రభుత్వం
-ప్రీ ప్రైమరీ స్కూల్స్ గా అంగన్వాడీ కేంద్రాలు కూటమి ప్రభుత్వంలో కొట్టాది రూపాయలతో అంగన్వాడీ కేంద్రాలకు మౌలిక సౌకర్యలు అంగన్వాడీ టీచర్లకు 15 రోజులు వేసవి సెలవులు ఇచ్చిన కూటమి ప్రభుత్వం -రాష్ట్ర మంత్రి కొలుసు పార్ధసారధి ఏలూరు/నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : మహిళా శిశు సంక్షేమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నదని రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రివర్యులు కొలుసు పార్ధసారధి చెప్పారు. అంగన్వాడి కేంద్రాలలో మహిళలు పిల్లలకు …
Read More »రాష్ట్రం లోటు బడ్జెట్ ఉన్నను అభివృద్ధి, సంక్షేమానికి నిధులు కొరత లేదు.
-పట్టణాలు ధీటుగా గ్రామాలు అభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి. -రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి … ఏలూరు/ఆగిరిపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : ఆగిరిపల్లి మండలంలో కొత్త ఈదరలో శుక్రవారం రూ 9.31 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులు ప్రారంభోత్సవాలు, శంకు స్థాపనలను రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి చేశారు. ఇందులో భాగంగా ఆగిరిపల్లి మండలం మల్లిబోయినపల్లి – కొత్త ఈదర వరకు రూ 3.70 కోట్లు వ్యయంతో నూతనంగా నిర్మించిన బీటి రోడ్ ను, …
Read More »జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి రూ 30 లక్షలతో అత్యాధునిక అంబులెన్స్ అందజేత…
ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి శనివారం ఏలూరు యంపి సౌజన్యంతో (యంపి నిధులు) సుమారు రూ 30 లక్షలతో అత్యాధునిక అంబులెన్స్ను రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మరియు జిల్లా ఇంచార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ జిల్లా ప్రధాన ఆసుపత్రి అధికారులకు లాంఛనంగా అందజేశారు. ఇంచార్జ్ మంత్రితో పాటు జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి, ఎమ్మెల్యేలు బడేటి రాధాకృష్ణయ్య (చంటి), చింతమనేని ప్రభాకర్, పత్సమట్ల ధర్మరాజు, ఏపి వడ్డి కార్పొరేషన్ చైర్ పర్సన్ ఘంటసాల వెంకటలక్ష్మి, ఏపియస్ఆర్టీసీ విజయవాడ-2 …
Read More »తక్కువ ఖర్చుతో నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్తే లక్ష్యం
-ప్రజలపై భారం లేకుండా డిమాండ్ కు అనుగుణంగా ఉత్పత్తి పెంపు -జగన్ అనైతిక నిర్ణయాలతో మిగులు నుంచి రూ.30 వేల కోట్ల భారం -కేంద్ర విద్యుత్ పథకాలనూ నిర్లక్ష్యం చేసిన వైసీపీ ప్రభుత్వం -స్మార్ట్ మీటర్ల వల్ల నష్టమనేది అపోహ మాత్రమే -ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త : తక్కువ ఖర్చుతో నాణ్యమైన విద్యుత్ ను నిరంతరాయం అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. ఏలూరు జిల్లా ధర్మాజీగూడెంలో …
Read More »జిల్లాలో ఎటువంటి ఎరువుల కొరతా లేదు
-ప్రతిపక్షాలు కావాలని వదంతులు సృష్టించి రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి -చాట్రాయి నరసింహరావుపాలెం లో ఎరువుల నిల్వలను ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఏలూరు/ చాట్రాయి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఎక్కడా ఎరువుల కొరతా లేదని రైతులు ఎటువంటి ఆందోళన చెందవద్దని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి కొలుసు పార్థసారధి చెప్పారు. చాట్రాయి మండలం నరసింహరావుపాలెం లోని ప్రాధమిక వ్యవసాయ పరపతి సంఘాల గోడౌన్ ను, ఎరువుల …
Read More »
Prajavartha Online Telugu News