Breaking News

Tag Archives: Eluru

ఈనెల 4వతేదీన జిల్లా ఇంచార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ ఏలూరులో పర్యటన

ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మరియు జిల్లా ఇంచార్జ్ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ ఈనెల 4వ తేదీ ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈనెల 4వ తేదీ ఉదయం 10 గంటలకు ఏలూరు కోటదిబ్బ లోని ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ప్రాంగణంలో “ఆటో డ్రైవర్ సేవలో” కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి పాల్గొంటారు.

Read More »

రాష్ట్ర ప్రభుత్వానికి జిఎస్టి ద్వారా 8 వేల కోట్ల రూపాయలు ప్రతి ఏటా నష్టం, ప్రజలకు 8 వేల కోట్ల రూపాయలు ప్రయోజనం ప్రజా ప్రభుత్వం కోరుకున్నది ఇదే

-ప్రతి కుటుంబానికి నెలకు రూ 3 వేలు నుండి రూ 10 వేలు రూపాయలు వరకు ఆదా. -సూపర్ జిఎస్టి, సూపర్ సేవింగ్స్ ద్వారా రైతులకు మరింత లాభసాటి వ్యవసాయం -కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెట్టింపు ప్రయోజనాలను అందిస్తూ రైతులకు, ప్రజలకు కొండంత అండగా నిలిచాయి -జిఎస్టి తగ్గింపుతో వ్యవసాయ రంగంలో చేకూరిన ప్రయోజనాన్ని అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన సుమారు 70 ట్రాక్టర్లు ర్యాలీలో స్వయంగా ట్రాక్టరు నడిపిన రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి, జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి అదే ట్రాక్టరుపై కూర్చుని …

Read More »

వృద్ధులు తమ జీవితాంతం సమాజానికి, కుటుంబాలకు సేవ చేసినవారే.

-వారి అనుభవాలను, జ్ఞానాన్ని నేటితరం గుర్తించి, గౌరవించాలి. -ప్రపంచ వృద్ధుల దినోత్సవం సందర్భంగా వృద్ధులను సన్మానించిన మంత్రి, జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి, వృద్ధులు కాళ్ళకు నమస్కరించి వారినుండి ఆశీస్సులు అందుకున్న మంత్రి కొలుసు పార్థసారథి … ఏలూరు/ఆగిరిపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : ఆగిరిపల్లి మండలం అడవినెక్కలం – గ్రామ సచివాలయం వద్ద బుధవారం ప్రపంచ వృద్ధుల దినోత్సవం సందర్భంగా వృద్ధులకు పూలమాలలు, శాలువాలు కప్పి, పండ్లను అందించి మంత్రి కొలుసు పార్థసారథి, జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి …

Read More »

ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లు ఒకేసారి పెంచడం చరిత్రాత్మకం నిర్ణయం

-దేశంలోనే మన ఆంధ్రప్రదేశ్ అత్యధిక పెన్షన్లు పంపిణీలో ప్రథమ స్థానంలో ఉన్నాము. -జిల్లాలో 2 లక్షల 60 వేల 765 మందికి 114.14 కోట్ల రూపాయలు పెన్షన్లదార్లకు పెన్షన్లు సొమ్ము పంపిణీ. -రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి, జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి … ఏలూరు/ఆగిరిపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : ఆగిరిపల్లి మండలం అడవినెక్కలం – డాక్టరు బి.ఆర్.అంబేద్కర్, బుడ్డగూడెం కాలనీలలో బుధవారం ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లు ప్రతి గడపకు వెళ్ళి, వారి యోగక్షేమాలు, ఆరోగ్య పరిస్థితులు, గ్రామానికి ఇంకా అవసరమైన అభివృద్ధి …

Read More »

శివకుమార్ క్రమశిక్షణ, అంకితభావం నేటి యువతకు ఆదర్శం…

ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త : భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని మేరా యువ భారత్/నెహ్రూ యువ కేంద్ర సంస్థ, ఏలూరు కార్యాలయంలో గత 15 సంవత్సరాలుగా అకౌంట్స్ అండ్ ప్రోగ్రామ్ సూపర్వైజర్‌గా సేవలందించిన ఎం.వి. శివకుమార్ శ‌నివారం పదవీ విరమణ చేసిన సందర్భంలో, కార్యాలయ సిబ్బంది, జాతీయ సేవా కార్యకర్తలు మరియు యువజన సంఘాల ప్రతినిధులు ఘన సన్మానం నిర్వహించారు . ఈ కార్యక్రమంలో జిల్లా యువజన అధికారి సుంకర రాము మాట్లాడుతూ… తనకు ఏలూరు …

Read More »

దేశంలో నెలకొన్న పరిస్థితులు యువత అనుసరించాల్సిన విధానాలు…

ఏలూరు,  నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించడానికి కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ మేరా యువభారత్ ( మై భారత్) ఆధ్వర్యంలో గురువారం ఏలూరులోని సర్ సి.ఆర్.ఆర్. అటానమాస్ కళాశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలపై జిల్లా సెట్వెల్ అధికారి ప్రభాకర్ అవగాహన కల్పిస్తూ ఈరోజు దేశంలో నెలకొన్న పరిస్థితులు యువత అనుసరించాల్సిన విధానాలను వివరించారు. సిఆర్ …

Read More »

ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో సీజనల్ వ్యాధులు తగ్గాయి

-పరిశుభ్రత ప్రతీ ఒక్కరి జీవితంలో భాగం కావాలి -పరిసరాల పరిశుభ్రత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నాయి -అగిరిపల్లి మండలం శోభనాపురం శివారు బొద్దన్నపల్లి లో వీధులను శుభ్రం చేసి, డ్రైన్లలో పూడిక తీసిన రాష్ట్ర గృహ నిర్మాణ , సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి ఏలూరు/అగిరిపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో సీజనల్ వ్యాధులు తగ్గాయని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ …

Read More »

పండుగ వాతావరణంలో స్త్రీశక్తి ఉచిత బస్సు పధకం ప్రారంభం…

-ఏలూరు ఆర్.టి.సి. బస్టాండ్ లో ఉచిత బస్సు పధకాన్ని ప్రారంభించిన మంత్రి కొలుసు పార్ధసారధి.. -ఎమ్మెల్యేలు బడేటి రాధాకృష్ణయ్య(చంటి), చింతమనేని ప్రభాకర్, కామినేని శ్రీనివాస్, పత్సమట్ల ధర్మరాజు, సొంగా రోషన్ కుమార్ లతో కలిసి పధకాన్ని ప్రారంభించిన మంత్రి పార్ధసారధి.. -కార్యక్రమంలో పాల్గొన్నజిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి,జెడ్పి చైర్ పర్సన్ ఘంగా పద్మశ్రీ, ఆర్.టి.సి. జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు.. ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఏలూరు ఆర్.టి.సి. కొత్త బస్టాండ్ లో పండుగ వాతావరణంలో స్త్రీశక్తి ఉచిత బస్సు పధకం ప్రారంభమైయింది. …

Read More »

రాష్ట్రంలో అర్హతగల ప్రతి పేదవానికి పక్కాఇల్లు ఉండాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యం.

-రాష్ట్ర మంత్రులు కొలుసు పార్థసారథి, వంగలపూడి అనిత ఏలూరు/కైకలూరు, నేటి పత్రిక ప్రజావార్త : కైకలూరు సియన్ ఆర్ గార్డెన్స్ లో సోమవారం నియోజక వర్గంలో ఇళ్ళ నిర్మాణాలు,ఇళ్ల పట్టాలు,ఇతర సమస్యలపై రాష్ట్ర గృహనిర్మాణ,సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి,రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత,శాసనసభ్యులు డా.కామినేని శ్రీనివాస్ సంయుక్తంగా అధికారులతో సమీక్ష సమావేశం పాల్గొన్నారు.నియోజక వర్గంలో మండలాలు వారీగా ఇళ్ల నిర్మాణాలు,ఇళ్ల స్థలపట్టాలు,ఇతర సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ రాష్ట్రంలో వచ్చే నాలుగేళ్లలో …

Read More »

“ఒక చెట్టు తల్లి పేరుతో” కార్యక్రమం – పచ్చదనంతో తల్లికి గౌరవం

ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త : యువ వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖకు చెందిన “మేరా యువ భారత్” (My Bharat) సంస్థ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా చేపట్టిన “ఒక చెట్టు తల్లి పేరుతో” కార్యక్రమాన్నిబుధ‌వారం వికాస్ జూనియర్ కాలేజ్, ముదినేపల్లి మండలం, మడవల్లి బ్లాక్, ఏలూరు లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం తల్లుల పట్ల ప్రేమను, గౌరవాన్ని వ్యక్తపరచడం మరియు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించడం. ఈ కార్యక్రమం ద్వారా యువత ఒక చెట్టును తల్లి పేరుతో …

Read More »