Breaking News

Tag Archives: Eluru

ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్

-ఘనంగా సర్దార్ @150 యూనిటీ మార్చ్” ర్యాలీ  ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్ అన్నారు. మై భారత్ (నెహ్రూ యువ కేంద్ర)  ఏలురూ జిల్లా ఆధ్వర్యంలో మంగళవారం”సర్దార్ @150 యూనిటీ మార్చ్” ర్యాలీలో జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్ పాల్గొన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా రాష్ట్రీయ ఏక్తా దివాస్ (జాతీయ సమైక్య దినోత్సవం)లో భాగంగా ర్యాలీని ఏలూరు ఇండోర్ స్టేడియం నుండి పాత బస్టాండ్ వరకు …

Read More »

జాతీయ సమైక్యతకు స్ఫూర్తి సర్ధార్ వల్లభాయ్ పటేల్

-ప్రజలంతా జాతీయ ఐక్యతా భావంతో మెలగాలి -31 అక్టోబర్ నుంచి నవంబర్ 25 వరకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు -కేంద్ర క్రీడలు, యువజన సంక్షేమం, మై భారత్ ఏలూరు జిల్లా సంచాలకలు భారత్, యువజన అధికారి సుంకర రాము ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ సమైక్యత దినోత్సవాన్ని పురస్కరించుకొని సర్ధార్ @ 150 లో భాగంగా దేశవ్యాప్తంగా అతిపెద్ద ప్రచార యాత్ర డిజిటల్ దశను ప్రారంభించటం గర్వంగా ఉందని కేంద్ర క్రీడలు, యువజన సంక్షేమం, భారత్, జిల్లా యువజన అధికారి సుంకర …

Read More »

ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లో విస్తృతంగా తీసుకెళ్లాలని పాత్రికేయులకు పిలుపునిచ్చిన ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య

-పీఐపీ విజయవాడ ఆధ్వర్యంలో ఏలూరులో పాత్రికేయులకు వార్తాలాప్ ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల జీవన పురోగతిని మెరుగుపరిచేందుకు ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఏలూరు శాసససభ్యులు బడేటి రాధాకృష్ణయ్య పాత్రికేయులకు పిలుపునిచ్చారు. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖకు చెందిన పత్రికా సమాచార కార్యాలయం (పీఐబీ) – విజయవాడ ఆధ్వర్యంలో ఏలూరులో నిర్వహించిన వార్తాలాప్ కార్యశాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వార్తాలాప్ కార్యక్రమంలో పాల్గొన్న పాత్రికేయుల్ని ఉద్దేశించి ప్రసంగి స్తూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాల పై …

Read More »

అత్యవసర, ఆపద సమయంలో ప్రవేటు వైద్యం చేసుకున్న నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఒకవరం.

-పట్టణాలు ధీటుగా గ్రామాలు అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్కేక దృష్టి. -రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి … ఏలూరు/చాట్రాయి, నేటి పత్రిక ప్రజావార్త : చాట్రాయి మండలం నరసింహారావు పాలెం క్రొత్త అర్జునవాడ, రామాలయం వద్ద రూ 20 లక్షలతో రెండు సిసిరోడ్డులు ప్రారంభోత్సవాలు, నరసింహారావు పాలెం రైతుసేవాకేంద్రంలో 19 మంది నిరుపేదలకు రూ 7 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు, రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి లబ్ధిదారులకు అందజేసి, పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. …

Read More »

మొంథా తుఫాన్ వల్ల నష్టపోయిన ప్రతి రైతును, ప్రతి ఒక్కరిని ప్రభుత్వ పరంగా ఆదుకుంటాము

-రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి ఏలూరు/ చాట్రాయి, నేటి పత్రిక ప్రజావార్త : చాట్రాయి మండలం నరసింహారావు పాలెం గ్రామంలో రైతు సేవాకేంద్ర భవనం ప్రాంగణంలో శనివారం చాట్రాయి మండలంలోని ముప్పు భారిన పడిన 161 మంది మత్స్యకార కుటుంబాలకు 50 కేజీలు బియ్యం, పంచదార 1కేజీ, వంటనూనె 1 లీటరు, ఉల్లిపాయలు 1 కేజీ, కందిపప్పు 1కేజీ, బంగాళ దుంపలు 1 కేజీ చొప్పున ఒక్కొక్క కుటుంబానికి రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అందజేశారు. ఈ …

Read More »

పోలవరం నిర్వాసితులకు రూ 1000 కోట్లు పంపిణీ

-వేలేరుపాడులో పండుగ వాతావరణం -2026 డిసెంబర్ కల్లా ఫేజ్ -1 నిర్వాసితులందరికీ పూర్తిస్థాయి పరిహారం ఇచ్చి తీరతాం -పరిహారం పంపిణీలో దళారులను నమ్మొద్దు, మోసపోవద్దు -నిర్వాసితులకు పరిహారం పంపిణీ సభలో మంత్రి నిమ్మల ఏలూరు జిల్లా-వేలేరు పాడు, నేటి పత్రిక ప్రజావార్త : పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన నిర్వాసితులను ఆదుకోవడానికి కూటమి ప్రభుత్వం సమ ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. ఏలూరు జిల్లా వేలేరుపాడులో శనివారం పండుగ వాతావరణం లో జరిగిన నిర్వాసితుల …

Read More »

రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒకేసారి పింఛన్లు పెంపుదల చారిత్రాత్మక నిర్ణయం.

-నిరాధారణకు గురైన నిరుపేదలకు ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లు గొప్పవరం. -జిల్లాలో 2,60,036 మందికి రూ 113.72 కోట్లు పంపిణీ. -ఒక్క చాట్రాయి మండలంలోనే వివిధ రకాల పింఛన్లు 8,305 మందికి రూ 3 కోట్ల 52 లక్షల 60 వేల రూపాయలు పంపిణీ. -రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి  ఏలూరు/ చాట్రాయి, నేటి పత్రిక ప్రజావార్త : చాట్రాయి మండలం నరసింహారావు పాలెం క్రొత్త అర్జునవాడ, మెయిన్ రోడ్డు, సాగర్ బజార్లో శనివారం అవ్వ తాతలు, దివ్యాంగులు, వితంతువులు, తదితర ఎన్టీఆర్ భరోసా …

Read More »

మొంథా తుఫాన్ కారణంగా ఎటువంటి ప్రాణ, ఆస్థి నష్టాలు కలగకుండా పటిష్టమైన ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి

-ఎలాంటి విపత్తునైనా ఎదుర్కోవడానికి అధికారులు సంసిద్దంగా ఉండాలి రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త : మొంథా తుఫాన్ కారణంగా ఏలూరు జిల్లాలో ఎలాంటి ఆస్థి, ప్రాణ నష్టాలు కలగకుండా జిల్లా యంత్రాంగం పటిష్టమైన ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి కొలుసు పార్థసారధి జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ లను …

Read More »

జీఎస్టీ సంస్కరణలతో మన దేశ ఉత్పత్తులకు ప్రపంచ స్థాయి మార్కెటింగ్ సౌకర్యాలు మరింత మెరుగుపడతాయి

-జీఎస్టీ సంస్కరణలు సామాన్యులకు ఒక వరం -సూపర్ జీఎస్టీ తో దేశంలో పెరిగిన వస్తువుల అమ్మకాలు -సూపర్ జీఎస్టీ.. సూపర్ సేవింగ్స్ అవగాహనలో భాగంగా బైక్ ర్యాలీ లో పాల్గొన్న రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారధి ఏలూరు/నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : జీఎస్టీ సంస్కరణలు కారణంగా మన దేశ ఉత్పత్తులకు ప్రపంచ స్థాయి మార్కెటింగ్ సౌకర్యాలు మరింత మెరుగుపడతాయని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. ‘సూపర్ జీఎస్టీ.. సూపర్ సేవింగ్స్ …

Read More »

నెరవేరిన మరో హామీ “ఆటో డ్రైవర్ల సేవలో ” రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకం.

-రాష్ట్రంలో 2,90,669 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ 436 కోట్లు జమ. -ఏలూరు జిల్లాలో 10,655 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ 15.98 కోట్లు జమ. -ఆటో డ్రైవర్లు దసరా సంతోషం నేడే. -శ్రమజీవులకు గౌరవం, స్వవలంబనకు మరింత ప్రోత్సాహం. -ఆటో రిక్షా, మ్యాక్సీ క్యాబ్, మోటార్ క్యాబ్ డ్రైవర్లుకు ఏడాదికి రూ 15 వేలు ఆర్థిక సాయం సద్వినియోగం చేసుకోవాలి. -రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి … ఏలూరు/ నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : నూజివీడులో శనివారం సాయంత్రం ఆటో డ్రైవర్ల …

Read More »