Breaking News

Tag Archives: Eluru

రైతులు వ్యవసాయంతో పాటు,పాడి పశువులను అభివృద్ధి చేసుకుంటే అధిక లాభాలు.

-ప్రతి రైతు వ్యవసాయంతో పాటు కనీసం రెండు గేదెలను పెంచుకోవాలి,కుటుంబానికి ఆర్థికంగా తోడుంటుంది. -చోదిమెళ్ళ పశువైద్య శిబిరం మరియు లేగదూడలు అందాల పోటీలను జిల్లా ఇంచార్చి,రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి,ఏలూరు శాసనసభ్యులు బడేటి వెంకట రాధాకృష్ణయ్య ( చంటి) సంయుక్తంగా ప్రారంభించారు. ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఏలూరు మండలం చోదిమెళ్ళ గ్రామ సచివాలయం వద్ద మంగళవారం పశువైద్య శిబిరం మరియు లేగదూడలు అందాల పోటీలను జిల్లా ఇంచార్జ్ ,రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల …

Read More »

ఆయిల్ పామ్ సాగుతో రైతులకు అధిక లాభాలు.

-ఆదాయం వచ్చే వాణిజ్య పంటలు సాగుపై రైతులు దృష్టి సారించాలి. -ఆయిల్ పామ్ ,కోకో తో పాటు అంతర్ పంటలు వేసుకుని రైతులు అధిక లాభాలు పొందాలి. -సీతంపేట మెగా ఆయిల్ పామ్ ప్లాంటేషన్ 2025-26 కార్యక్రమంలో భాగంగా జిల్లా ఇంచార్జ్ ,రాష్ట్ర పౌరసరఫరాలు శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్,జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, రైతులు కలిసి సంయుక్తంగా మొక్కలను నాటారు. ఏలూరు/దెందులూరు, నేటి పత్రిక ప్రజావార్త : దెందులూరు మండలం సీతంపేట శివారు పంటపొలాలు మధ్యన మంగళవారం మెగా …

Read More »

ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు ప్రతీ నియోజకవర్గంలో 50 నుండి 100 ఎకరాల భూమిని గుర్తించండి

-ఏటా 15 శాతం వృద్ధిరేటు లక్ష్యంతో జిల్లా, నియోజకవర్గాల విజన్ యాక్షన్ ప్లాన్ లను రూపొందించండి -జిల్లా స్థూల ఉత్పత్తిని రెట్టింపు చేసేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలి- విజన్ యాక్షన్ ప్లాన్ సమీక్షా సమావేశంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మరియు జిల్లా ఇంచార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ప్రతీ నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటుచేసేందుకు 50 నుండి 100 ఎకరాల భూమిని వెంటనే గుర్తించాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మరియు ఏలూరు జిల్లా …

Read More »

ఆరు ఏకరాలు భూమిని ఇండ్ల స్థలాలు కొరకు రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి పరిశీలన

ఏలూరు/ముసునూరు, నేటి పత్రిక ప్రజావార్త : సుపరిపాలనలో తొలి అడుగు – ఇంటింటికి టిడిపి కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ముసునూరు మండలం వేలుపుచర్ల లోని ఆరు ఏకరాలు కొండ పోరంబోకు భూమిని ఇండ్ల స్థలాలు కొరకు అధికారులు, కూటమి నాయకులతో కలిసి రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పరిశీలించారు. ఆరు ఏకరాలు భూమిని సర్వే చేసి,చదును చేసి ఇండ్ల స్థలాలకు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. ఎంతమందికి ఇండ్ల స్థలాలు పట్టాలు ఇవ్వవచ్చునని తహశీల్దారును మంత్రి అడగగా …

Read More »

ఏలూరులో జిందాల్ లిమిటెడ్ రిటైలర్ మీట్ ‘మిలాప్’

-జిందాల్ (ఇండియా) లిమిటెడ్ ఏలూరులో రిటైలర్ మీట్ ‘మిలాప్’ను నిర్వహించింది ; ఈ ప్రాంతంలో తన ఉనికిని మరింత బలోపేతం చేసుకునేందుకు ప్రణాళికలు ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతిష్టాత్మక BC జిందాల్ గ్రూప్‌లో భాగం మరియు భారతదేశంలోని ప్రముఖ డౌన్‌స్ట్రీమ్ స్టీల్ ఉత్పత్తుల తయారీదారులలో ఒకటైన జిందాల్ (ఇండియా) లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరులో మిలాప్ అనే రిటైలర్ల సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి కంపెనీ సీనియర్ కంపెనీ అధికారులు హాజరయ్యారు, ఈ ప్రాంతంలోని ప్రముఖ రిటైలర్లతో సంభాషించడానికి మరియు వారితో …

Read More »

ఆయిల్ ఫామ్ సాగును ప్రోత్సహిస్తాం…

-ఈఏడాది జిల్లాలో 15వేల హెక్టార్లో ఆయిల్ ఫామ్ సాగు టార్గెట్.. -ఆయిల్ ఫామ్ సాగుచేసే రైతులకు పూర్తిస్దాయిలో ప్రభుత్వం సహకరిస్తుంది.. -జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన జిల్లాస్ధాయిలో మోనాటరింగ్ కమిటీ ఏర్పాటు.. -పెదవేగిలోని ఆయిల్ ఫామ్ పరిశోధనా కేంద్రాన్ని సందర్శించిన రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహార్ .. ఏలూరు/పెదవేగి, నేటి పత్రిక ప్రజావార్త : ఏలూరు జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగు పెద్దఎత్తున ప్రోత్సహించే దిశగా ఈఏడాది 15 వేల హెక్టార్లలో ఆయిల్ ఫామ్ పంట విస్తరించాలనే లక్ష్యంగా ప్రణాళిక సిద్ధం చేశామని రాష్ట్ర పౌరసరఫరాల …

Read More »

జనార్ధనావరంలో నాగలితో పొలందున్ని ఏరువాక పౌర్ణిమ కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్ర మంత్రి కొలుసు పార్ధసారధి..

-కర్షకుల పండుగ ఏరువాక పౌర్ణమి.. -జిల్లాలో రూ. 3.05 కోట్లతో 875 మంది రైతులకు వ్యవసాయ అధునిక పరికరాలు… -జిల్లాలో రూ.3.2 కోట్ల విలువైన డ్రోన్లు అందజేశాం.. ఏలూరు/నూజివీడు/చాట్రాయి, నేటి పత్రిక ప్రజావార్త : వ్యవసాయ రంగానికి ప్రాధాన్యతనిచ్చే క్రమంలో జిల్లాలో రూ. 3.05 కోట్లతో 875 మంది రైతులకు వ్యవసాయ అధునిక పరికరాలు అందించాలని రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి తెలిపారు. బుధవారం చాట్రాయి మండలం జనార్ధనవరం గ్రామంలో నాగలితో పొలం దున్ని ఏరువాక పౌర్ణమి …

Read More »

రహదారులు అభివృద్ధికి చిహ్నాలు… : మంత్రి కొలుసు పార్ధసారధి

ఏలూరు/నూజివీడు/చాట్రాయి, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించే రహదారులు ఆ ప్రాంత అభివృద్ధికి చిహ్నాలని రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి అన్నారు. బుధవారం జనార్దనవరం గ్రామంలో నాబార్డు నిధులు రూ. 2 కోట్లతో చేపట్టనున్న జనార్ధనవరం-తుమ్మగూడెం రహదారి పునర్నిర్మాణ పనులను రాష్ట్ర మంత్రి కొలుసు పార్ధసారధి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఎక్కడైనా కొత్తగా రోడ్డు నిర్మాణ పనులు జరిగాయా అని ప్రశ్నించారు. ఎప్పుడైనా రోడ్లు అభివృద్ధి పనులు …

Read More »

యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి

-ఏలూరు ప్రొహిబిషన్, ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ కె.వి. నాగ ప్రభు కుమార్ ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాటు సారాయి నిర్మూలన కార్యక్రమం నవోదయం 2.0లో భాగంగా తాడేపల్లిగూడెంలోని దీక్ష డి-అడిక్షన్, డ్రగ్ రీహాబిలిటేషన్ సెంటర్లో మద్యం, మత్తు పదార్థాల వ్యసనంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ , జిల్లా మేజిస్ట్రేట్ చడలవాడ నాగరాణి ఆదేశాల మేరకు, డిప్యూటీ కమిషనర్ బి. శ్రీలత మార్గదర్శనంలో దేవి ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగింది. నాగ ప్రభు కుమార్ …

Read More »

కోకో రైతులను ఆదుకుంటాం..

-కిలో కు రూ.500 ధరకు కోకో గింజలు కొనుగోలు.. -పది నెలల్లోనే రూ. 140 కోట్ల స్థిరీకరణ నిధి పెట్టి ఇప్పటికే రూ. 80 కోట్లు ఖర్చు చేశాం.. -పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రులు కె. అచ్చెన్నాయుడు, కొలుసు పార్ధసారధి.. ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త : రైతులకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా దానిని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయశాఖా మంత్రి కె. అచ్చెన్నాయుడు అన్నారు. శుక్రవారం స్దానిక కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాల …

Read More »