Breaking News

Tag Archives: Eluru

90 రోజుల్లో ఇండ్లపట్టా అర్జీలను పెండింగ్ లేకుండా గడువులోగా పరిష్కరించాలి… : కలెక్టర్ కార్తికేయ మిశ్రా

ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త : స్పందన, 90 రోజుల్లో ఇండ్లపట్టా అర్జీలను పెండింగ్ లేకుండా గడువులోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా అధికారులను ఆదేశించారు. ఉపాధి హామీ, ఈ క్రాప్ బుకింగ్ , హౌసింగ్ , స్పందనఅర్జీలు, 90 రోజుల ఇళ్ల పట్టా దరఖాస్తులు. కోవిడ్ థర్డ్ వేవ్ ముందస్తు ప్రణాళిక తదితర అంశాలపై గురువారం కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఆర్డీవోలు, సబ్ కలెక్టర్, ఎంపీడీవోలు, తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్పందన కార్యక్రమం లో వచ్చిన …

Read More »