Breaking News

Tag Archives: ongole

రాజకీయాల్లో వ్యక్తిగత దూషణలు మంచిది కాదు

-రాజకీయాలను వైసీపీ భ్రష్టుపట్టించింది -తప్పులను కప్పిపుచ్చుకునేందుకు దూషణలు, దాడులు -ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : రాజకీయాల్లో వ్యక్తిగత దూషణలు మంచిది కాదని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ స్పష్టం చేశారు. వైసీపీ రాజకీయాలను భ్రష్టుపట్టించిందని విమర్శించారు. ప్రపంచ ప్రఖ్యాత తిరుమల లడ్డును కూడా కల్తీ చేసిన కల్తీ పార్టీ వైసీపీ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు వైసీపీ నేతలు, కార్యకర్తలు దాడులకు దిగుతున్నారని అన్నారు. ఆదివారం నాడు …

Read More »

పట్టాభిరామ్ ఒంగోలు బయోమైనింగ్ కేంద్రం ఆకస్మిక తనిఖీ

-పనుల వేగం పెంచాలని అధికారులకు ఆదేశం ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని కొప్పోలు బయోమైనింగ్ కేంద్రాన్ని స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ గురువారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. లెగసీ వేస్ట్ పనులు జరుగుతున్న తీరుని నిశితంగా పరిశీలించారు. స్థానిక అధికారులు, కాంట్రాక్టర్ల నుంచి వివరాలు తెలుసుకున్నారు. పనుల వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. ఆర్డీఎఫ్ డిస్పోజల్ పై దృష్టిసారించాలని, త్వరితగతిన పూర్తి …

Read More »

అభివృద్ధిని అడ్డుకుంటే రాజకీయంగా సమాధి కావడం తధ్యం

– పాలనా సౌలభ్యం కోసమే జిల్లాల పునర్విభజన – మైనింగ్ రంగంలో వేల్యూ యాడెడ్ పరిశ్రమలు అవసరం – మెడికల్ కాలేజీల విషయంలో జగన్ రెడ్డి బెదిరింపులు సిగ్గుచేటు – పుట్టిన రోజు పేరుతో రాక్షసుల్లా రక్తాభిషేకాలు దారుణం – 11 సీట్లతో ప్రజలు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినా ఇంకా బుద్ధి రాలేదు – ప్రభుత్వంపై కుట్రలు చేస్తే సహించబోమని మంత్రి కొల్లు రవీంద్ర వార్నింగ్ ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తే జగన్ రెడ్డిని ప్రజలు …

Read More »

మైనింగ్ రంగాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం

– గత ఐదేళ్లు మైనింగ్ రంగాన్ని నాశనం చేశారు – క్రిటికల్ మినరల్స్ కోసం ప్రత్యేక పాలసీ తీసుకొస్తాం – విశాఖ కేంద్రంగా ఒక్క రోజులోనే రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించాం – ప్రకాశం జిల్లా మైనింగ్ కార్యాలయ భావన నిర్మానానికి శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మైనింగ్ రంగాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు సాయ శక్తుల కృషి చేస్తానని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర …

Read More »

ప్రకాశం… భేష్ !!

-వాటర్ షెడ్ పనుల్లో ఉత్తమ పని తీరు -జాతీయస్థాయిలో రెండో స్థానం -కేంద్ర జలశక్తిశాఖ మంత్రి పాటిల్ చేతుల మీదగా అవార్డు అందుకున్న జిల్లా కలెక్టర్ రాజాబాబు ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : వాన నీటిని ఒడిసిపట్టడములో జిల్లా యంత్రాంగం చేసిన కృషి ఫలించింది. అడుగంటిన భూగర్భ నీటి మట్టాన్ని తిరిగి ఆశవాహస్థితికి తీసుకురావడంలో సఫలీకృతమైంది. ఏకంగా కేంద్ర ప్రభుత్వమే మెచ్చి… ప్రశంసా పత్రం ఇచ్చి… శభాష్ అంటూ వెన్నుతట్టి అభినందించింది. ఔను… వాటర్ షెడ్ పనులలో భాగంగా ప్రకాశం జిల్లాలోని పశ్చిమ …

Read More »

నయర క్రాంతి ఫ్యూయల్ స్టేషన్ పెట్రోల్ బంక్ ప్రారంభం

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : ఒంగోలు నగరం సౌత్ బైపాస్ నందు చల్ల రాజా ధన వర్మ కొత్తగా పెట్టిన నయర క్రాంతి ఫ్యూయల్ స్టేషన్ పెట్రోల్ బంక్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధిగా పాల్గొన్న ఆల్ ఇండియా పోర్ట్ ట్రాస్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ( AIPTWF ) ఏపీ ఛైర్మన్ షేక్ ఖలీఫా తుల్లా బాషా ప్రారంభించినారు. ఈ సందర్బంగా షేక్ ఖలీఫా తుల్లా బాషా మాట్లాడుతూ సోదరుడు చల్ల రాజా ధన వర్మ ఏర్పాటు చేసిన నయర పెట్రోల్ బంక్ దిన …

Read More »

కీర్తిశేషులు మౌలానా అబుల్ కలాం ఆజాద్ కి ఘన నివాళులు

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు దేశ మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి కీర్తిశేషులు మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా నేషనల్ మైనార్టీస్ డే సందర్భంగా ఒంగోలు నగరంలోని అబుల్ కలాం ఆజాద్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించిన BJMC రాష్ట్ర అధ్యక్షులు మరియు ఆల్ ఇండియా పోర్ట్ ట్రాస్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఏపీ చైర్మన్ షేక్ ఖలీఫాతుల్లా బాషా , BJMC ఏపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు షేక్ సిద్ధాంబీ , BJMC ప్రకాశం జిల్లా …

Read More »

విద్యతోపాటు క్రీడారంగంలో కూడా ప్రావీణ్యం సంపాదించాలి…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : అంతర్జాతీయ తైకాండో సమైక్య వారి ఆధ్వర్యంలో గ్రాండ్ మాస్టర్ బి.వి. రమణయ్య నిర్వహించిన బ్లాక్ బెల్ట్ గ్రేడింగ్ ఎగ్జామినేషన్ లో ఒంగోలు విద్యార్థిని విద్యార్థులు ఎంతో ప్రతిభ కనబరిచి బ్లాక్ బెల్స్ తో పాటు మాస్టర్ డిగ్రీ సర్టిఫికెట్స్ కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ పి. రాజా బాబు చేతులు మీదుగా పిల్లలకి సర్టిఫికెట్స్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి. రాజా బాబు …

Read More »

నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో సాధించేందుకు కృషి చేయాలి…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి, నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో సాధించేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు, జిల్లా అధికారులను ఆదేశించారు. శనివారం ప్రకాశం జిల్లా కలెక్టర్ గా భాద్యతలు స్వీకరించిన అనంతరం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు, జిల్లా అధికారులతో సమావేశమై వివిధ శాఖల అధికారులను పరిచయం చేసుకుంటూ, ఆయా శాఖల ఆధ్వర్యంలో అమలుచేస్తున్న ప్రాధాన్యత కార్యక్రమాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా …

Read More »

నూతన జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన పి.రాజా బాబు

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా ప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ జిల్లా సమగ్రముగా అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకుంటానని జిల్లా కలెక్టర్ పి. రాజా బాబు చెప్పారు. ప్రకాశం జిల్లా 39వ కలెక్టరుగా శనివారం ఆయన బాధ్యతలు చేపట్టారు. ముందుగా ఎన్.ఎస్.పీ. గెస్ట్ హౌస్ కు వచ్చిన కలెక్టరుకు జాయింట్ కలెక్టర్ ఆర్. గోపాలకృష్ణ, డీఆర్వో బి. చిన ఓబులేసు, ఒంగోలు ఆర్డిఓ లక్ష్మీ ప్రసన్న, కనిగిరి ఆర్డిఓ కేశవర్ధన్ రెడ్డి, ఇతర రెవెన్యూ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రకాశం …

Read More »