-లాభ, నష్టాలతో సంబంధం లేకుండా పొగాకు కొనుగోళ్లు చేయాలి -ప్రతి కంపెనీ దామాషా ప్రకారం ఆక్షన్ లో గ్రేడ్ 2,3 పొగాకు కొనాలి -ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : సరైన డిమాండ్ తో పాటు గిట్టుబాటు ధరలు లేక కష్టాల్లో ఉన్న పొగాకు రైతుల్ని బయ్యర్లు ఆదుకోవాలని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సూచించారు. పొగాకు రైతుల సమస్యలపై ఒంగోలు కలెక్టరేట్ లో సోమవారం సమావేశం నిర్వహించారు. మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామితో …
Read More »Tag Archives: ongole
గత ప్రభుత్వంలో తప్పు చేసిన వారికి రెడ్ బుక్ తప్పదు
-విద్యుత్ శాఖను ఆదాయ వనరుగా వాడుకున్న జగన్ సర్కార్ -కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచలేదు, ఇకపై పెంచదు -యాక్సిస్ ఒప్పందంతో పీక్ అవర్స్ లో రూ.4.60 కే యూనిట్ విద్యుత్ -వైసీపీ నేతలు కూటమి ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారు -విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : తప్పు చేసిన వారికి మాత్రమే రెడ్ బుక్ వర్తిస్తుందని… వారు కచ్చితంగా శిక్షను అనుభవిస్తారని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ హెచ్చరించారు. ఇది …
Read More »మైదాన గిరిజన కులాలకు ప్రాతినిధ్యం ఏది?
-మైదానప్రాంత గిరిజనులకు తరతరాలుగా అన్యాయం -ఎరుకలు, యానాదులు, చెంచులు కమ్మర్లు సుగాలీలకు టికెట్లు ఇవ్వరా? -వారి సమస్యలు అసెంబ్లీ దృష్టికి ఇక ఎలా వస్తాయి? -మైదానప్రాంత గిరిజన సదస్సులో గళమెత్తిన నేతలు ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : గిరిజనులకు చట్టపరంగా ఇవ్వాల్సిన రిజర్వేషన్లు కల్పిస్తున్నా… కొన్ని కులాలకు అసలు రాజకీయ ప్రాతినిధ్యం లేకుండా పోతోందని పలువురు నేతలు గళమెత్తారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని అంబేడ్కర్ భవన్లో ఆదివారం మైదానప్రాంత గిరిజన సదస్సు నిర్వహించారు. ఇందులో ఎమ్మెల్సీ కుంభా రవిబాబు, బీఎస్సీ రాష్ట్ర సమన్వయకర్త, …
Read More »కొండపి నియోజక వర్గం, తుర్పునాయుడుపాలెం గ్రామంలో పలు కార్యక్రమాలు
ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త: మాజీమంత్రి కీ.శే స్వర్గీయ దామచర్ల ఆంజనేయులు 17వ వర్ధతిని పురస్కరించుకొని కొండపి నియోజక వర్గం, తుర్పునాయుడుపాలెం గ్రామంలో ఏర్పాటుచేసిన పలు కార్యక్రమాల్లో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, నరసరాపుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయులు, ఒంగోలు , గిద్దలూరు, సర్వేపల్లి, కందుకూరు శాసన సభ్యులు దామచర్ల జనార్ధన రావు, ముతుముల …
Read More »పేదల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : పేదల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు. శుక్రవారం మద్దిరాలపాడు వచ్చిన ఆయన గ్రామంలోని పేదల ఇళ్లకు వెళ్లి వారి జీవన స్థితిగతులను పరిశీలించి, ఆర్థిక పరిస్థితిపై ఆరా తీశారు. ఈ క్రమంలో ఖాజావళి, పటాన్ బీబీ సారా దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి వెళ్లారు. గత టి.డి.పి. ప్రభుత్వ హయాంలో 2016-17 సంవత్సరంలో ఎన్.టి.ఆర్. హౌసింగ్ పధకంలో తమకు పక్కా ఇల్లు మంజూరైనదని వారు తెలిపారు. అప్పట్లో రూ.84,850 ల బిల్లును …
Read More »మద్దిరాలపాడు పర్యటనలో…
ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి వెళ్లారు. కుటుంబం గురించి ఆరా తీయగా తమకు ఐదు ఎకరాల పొలం ఉందని, మరో ఐదు ఎకరాలు కౌలుకు తీసుకుని శనగ, జామాయిల్ సాగుచేస్తున్నానని జగ్గయ్య చెప్పారు. అయితే శనగలో నష్టం వచ్చిందని ముఖ్యమంత్రికి తెలిపారు. ప్రస్తుతం తనకు వృద్ధాప్య పింఛను వస్తున్నట్లు ముఖ్యమంత్రికి ఆయన చెప్పారు. తనలాంటి రైతుల పై భారం పడకుండా ఎరువుల రేట్లు తగ్గించాలని ముఖ్యమంత్రిని ఆయన కోరారు.
Read More »రాష్ట్ర ప్రభుత్వం ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత…
ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదని రాష్ట్రా సాంఘిక సంక్షేఈ రోజు మ శాఖ, విభిన్న ప్రతిభావంతులు మరియు వయో వృద్దుల సంక్షేమ శాఖ, సచివాలయం మరియు గ్రామ వాలంటీర్ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ఆదివారం సాయంత్రం మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ఒంగోలు డిపో నందు రెండు నూతన స్టార్ లైన్బస్సులను మరియు మూడు సూపర్ లగ్జరీ బస్సులను ప్రారంభించారు. …
Read More »ప్రకాశం జిల్లా పర్యటనలో భాగంగా జిల్లా సరిహద్దులో ఉన్న చెక్ పోస్ట్ ను పరిశీలిన…
ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన గత నెల 16వ తేదీ నుండి రాష్ట్రవ్యాప్తంగా రూ.100 కోట్ల విలువైన డబ్బు, మద్యం, ఇతర వస్తువులను సీజ్ చేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సి.ఈ.ఓ) ముఖేష్ కుమార్ మీనా చెప్పారు. గురువారం ఆయన ప్రకాశం జిల్లాలో పర్యటించి జిల్లా సరిహద్దులలో ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల వద్ద తనిఖీలు జరుగుతున్న తీరును పరిశీలించారు. ముందుగా 16వ నెంబర్ జాతీయ రహదారిపై గుంటూరు వైపు నుంచి ప్రకాశం జిల్లాలోకి ప్రవేశించే …
Read More »చరిత్రలోనే తొలిసారి పేదలకు ఇంటి స్థలాల రిజిస్టర్డ్ కన్వేయన్స్ డీడ్స్
ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : చరిత్రలోనే తొలిసారి పేదలకు ఇంటి స్థలాల రిజిస్టర్డ్ కన్వేయన్స్ డీడ్స్ చేస్తున్నామని.. తద్వారా ఇళ్ల స్థలాలపై లబ్ధిదారులకే సర్వహక్కులు కల్పిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఒంగోలులో పేదలకు సర్వహక్కులతో భూపత్రాల పంపిణీ కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఒంగోలు పట్టణ పరిధిలోని 20,480 మంది లబ్ధిదారులకు పట్టాల పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ పేదల స్వరాజ్యానికి, పేదల స్వరాజ్యానికి అర్థం చెబుతున్న ప్రభుత్వం మనది అన్నారు. 71,800 ఎకరాల భూమిని …
Read More »పేద ప్రజల పిల్లలకు బట్టలు, స్వీట్స్, దీపావళి టపాసులు పంపిణీ
ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : దీపావళి సందర్భంగా వృద్ధులకు, పేద ప్రజల పిల్లలకు బట్టలు, స్వీట్స్, దీపావళి టపాసులు పంపిణీ చేస్తున్న జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్, నగర మేయర్ గంగాడ సుజాత, మరియు మున్సిపల్ కమిషనర్.ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ కాలనీ వాసులు పాల్గొన్నారు.
Read More »
Prajavartha Online Telugu News