Breaking News

Tag Archives: ongole

ఒంగోలు పట్టణ క్షౌరశాల భవనం కోసం తన సహకారం అందజేస్తా… : షేక్ ఖలీఫాతుల్లా బాషా

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : ఒంగోలు నగరంలోని గాంధీ నగర్ లేఔట్ లో ఉన్న ఒంగోలు పట్టణ క్షౌరశాలల సంఘం కు 183/2023 రిజిస్టర్ నెంబర్ సంబంధించిన స్థలన్ని గురువారం ఒంగోలు పట్టణ క్షౌరశాలల సంఘం అధ్యక్షులు కొణిజేటి రామకృష్ణ అధ్యర్యంలో భారతీయ జనతా మాజ్దూర్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు షేక్ ఖలీఫాతుల్లా బాషా పర్యవేక్షించారు. సంఘము అభివృద్ది లో భాగంగా ఈ స్థలంలో సంఘం తరుపున భవన నిర్మాణం కోసం షేక్ ఖలీఫా తుల్లా బాషా సహాయం అడిగినందున ఈ …

Read More »

షేక్ రియాజ్ కి శుభాకాంక్షలు తెలిపిన డా. పసుపులేటి హరిప్రసాద్

ఒంగోలు,  నేటి పత్రిక ప్రజావార్త : ఒంగోలు పట్టణంలో ఘనంగా నిర్వహించిన కార్యక్రమంలో షేక్ రియాజ్ ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (OUDA) చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ డా. పసుపులేటి హరిప్రసాద్ పాల్గొని, షేక్ రియాజ్ కి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

Read More »

వినాయక చవితి మండపాలకు ఉచిత విద్యుత్

-మండపాల ఉచిత విద్యుత్ కు రూ.25 కోట్లు కేటాయింపు -మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : వినాయక చవితి ఉత్సవాల కోసం రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన మండపాలకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేయనున్నట్టు తెలిపారు. మొత్తం 15 వేల ఉత్సవ మండపాలకు ఉచిత విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా రూ.25 కోట్లు కేటాయించిందని వివరించారు. ప్రజల ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం ముందుగానే చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఒంగోలులో సోమవారం పర్యటించిన మంత్రి గొట్టిపాటి రవి …

Read More »

ఒంగోలులో శాస్త్రీయ నృత్య పోటీలు

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : ఒంగోలులో ఈ రోజు TTD కళ్యాణ మండపంలో ఒంగోలు కల్చరల్ మీడియా అసోసియేషన్ అధ్యక్షులు సీనియర్ జర్నలిస్ట్ మూర్తి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భాషా సాంసృతిక శాఖ రాష్ట్ర సృజనత్మక మరియు సంస్కృతి సమితి సౌజన్యంతో జరిగిన శాస్త్రీయ నృత్య రాష్ట్ర వ్యాప్త పోటీ కార్యక్రమంకు ముఖ్య అతిధిగా ఆల్ ఇండియా పోర్ట్ ట్రాస్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఏపీ ఛైర్మన్ షేక్ ఖలీఫా తుల్లా బాషా పాల్గొన్నారు. ఈ సందర్బంగా పోటీలలో గెలుపొందిన విజేతలకు మెమోంటోస్, సర్టిఫికెట్ …

Read More »

నాసిర‌కం మ‌ద్యంతో ప్ర‌జ‌ల ప్రాణాల‌తో చెల‌గాట‌మాడిన జ‌గ‌న్ అండ్ కో

-త‌ప్పు చేసిన వారి విష‌యంలో చ‌ట్టం త‌న ప‌ని తాను చేస్తుంది -లిక్క‌ర్ స్కాం దోషులెంత‌టి వారైనా చ‌ర్య‌లు త‌ప్ప‌వు -వ్య‌వ‌సాయ మోటార్ల‌కు స్మార్ట్ మీట‌ర్లు బిగించే ప్రసక్తే లేదు – ఇంధ‌న శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : నాసిర‌కం మ‌ద్యం అమ్మ‌కాల ద్వారా ప్ర‌జ‌ల ప్రాణాల‌తో చెల‌గాట‌మాడిన జ‌గ‌న్ అండ్ కో విష‌యంలో చ‌ట్టం త‌న ప‌ని తాను చేస్తుంద‌ని ఇంధ‌న శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ స్ప‌ష్టం చేశారు. ప్ర‌కాశం జిల్లా ఒంగోలులో సోమ‌వారం …

Read More »

మొహారం పండుగ సందర్బంగా పీర్ల వేడుకలకు ముఖ్య అతిధిగా షేక్ ఖలీఫా తుల్లా బాషా

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రకాశం జిల్లా లోని దర్శి నియోజగవర్గం గంగపాలెం గ్రామములో జరిగిన మొహారం పండుగ సందర్బంగా పీర్ల వేడుకలకు ముఖ్య అతిధిగా పాల్గొన్న “ఆల్ ఇండియా పోర్ట్ ట్రాస్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ”ఏపీ ఛైర్మన్ షేక్ ఖలీఫా తుల్లా బాషా కి మరియు గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు సయ్యద్ మీరవలీ లకు ఘనంగా స్వాగతం పలికిన గ్రామ ముస్లిం పెద్దలు. ఈ సందర్బంగా“ పీర్ల పంజాలకు ”ఘనంగా (ప్రార్ధన)పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదన కార్యక్రమం …

Read More »

సంక్షేమ పధకాలను అందరికీ అందేటట్లు చూస్తాను… : షేక్ ఖలీఫాతుల్లా బాషా

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : ఒంగోలు నగరము లోని మంగమూరు డొంక ఏరియాలో తాత్కాలిక నివాసము ఉంటున్న సంచార జాతులకు చెందిన గంగిరెడ్డి యాదవ్ ల కుటుంబాలను కలసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్న భారతీయ జనతా మాజ్దూర్ సెల్ (BJMC ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు మరియు ఆల్ ఇండియా పోర్ట్ ట్రాస్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఏపీ ఛైర్మన్ షేక్ ఖలీఫాతుల్లా బాషా. ఈ సందర్బంగా సంచార జాతికి చెందిన గంగిరెడ్డి యాదవ్ కుటుంబలకు చెందిన పలువురు మాట్లాడుతూ తమసమస్యలు ఎవరుకూడా …

Read More »

యువత క్రీడాల్లో రాణించాలి క్రీడాస్పూర్తితో లక్ష్యాలు చేరుకోవాలి…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : యువత క్రీడాల్లో రాణించాలి క్రీడాస్పూర్తితో లక్ష్యాలు చేరుకోవాలని భారతీయ జనతా మాజ్దూర్ సెల్ (BJMC )ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు షేక్ ఖలీఫాతుల్లా బాషా పిలుపునిచ్చారు. ప్రకాశం జిల్లా దర్శి పట్నం కు చెందిన షేక్ కాలేషా మస్తాన్ ఇంటర్నేషనల్ ఇండో నేపాల్ కప్ 2025 క్రికెట్ అండర్ 23 నేపాల్ లో జరిగే క్రికెట్ టోర్నమెంట్ కు ఇండియా నుంచి ఆడేందుకు ఎంపికైన సందర్బంగా ఈ రోజు ఒంగోలు సిటీ లోని హోటల్ సర్వర్ లో షేక్ …

Read More »

అసిస్టెంట్ జియాలజిస్ట్ శివకిషోర్ ని కలిసిన షేక్. ఖలీఫాతుల్లా బాషా

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రకాశంజిల్లా ఒంగోలులోని జిల్లా భూగర్భ గనుల శాఖ కార్యాలయంలో అసిస్టెంట్ జియాలజిస్ట్ శివకిషోర్ ని ఆంధ్రప్రదేశ్ భారతీయ మజ్దూర్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు షేక్. ఖలీఫాతుల్లా బాషా కలవడం జరిగింది. ఈ సందర్బంగా వారి మధ్యన జిల్లాలోని గ్రానైట్ పరిశ్రమల్లో పనిచేస్తున్న అసంఘటిత కార్మికులు ఎదుర్కొంటున్న పలు సమస్యలు చర్చకు రావడం జరిగింది. అలాగే కార్మికులకు ముఖ్యంగా అవసరమైన కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ -శ్రమ్ కార్డులను వారికి అందజేయడం ద్వారా వారి సంక్షేమానికి తోడ్పాటును అందించాలని నిర్ణయం …

Read More »

ఆర్డీవో కె.లక్ష్మిప్రసన్నని కలిసిన షేక్ ఖలీఫాతుల్లాబాషా

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : ఒంగోలు రెవిన్యూ డివిజన్ అధికారి (ఆర్డీవో) కె.లక్ష్మిప్రసన్నని ఒంగోలులోని వారి కార్యాలయంలో భారతీయ జనతా మజ్దూర్ సెల్ (BJMC) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు షేక్ ఖలీఫాతుల్లాబాషా మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్బంగా ఒంగోలు నగర శివారున వెంగముక్కపాలెంలో ఉన్న భగీరథ కెమికల్ ఫ్యాక్టరీలో కార్మికుల పలు సమస్యలు తమ దృష్టికి వచ్చాయని దీని పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది. భగీరథ కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న అసంఘటిత కార్మికులకు కల్పిస్తున్న సౌకర్యాలు నామమాత్రంగా ఉన్నాయన్న …

Read More »