ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త :
ఒంగోలు పట్టణంలో ఘనంగా నిర్వహించిన కార్యక్రమంలో షేక్ రియాజ్ ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (OUDA) చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ డా. పసుపులేటి హరిప్రసాద్ పాల్గొని, షేక్ రియాజ్ కి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
Prajavartha Online Telugu News