Breaking News

షేక్ రియాజ్ కి శుభాకాంక్షలు తెలిపిన డా. పసుపులేటి హరిప్రసాద్

ఒంగోలు,  నేటి పత్రిక ప్రజావార్త :
ఒంగోలు పట్టణంలో ఘనంగా నిర్వహించిన కార్యక్రమంలో షేక్ రియాజ్ ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (OUDA) చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ డా. పసుపులేటి హరిప్రసాద్ పాల్గొని, షేక్ రియాజ్ కి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : కొమొరిన్ నుండి కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా మధ్యప్రదేశ్ వరకు సముద్ర మట్టానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *