Breaking News

Daily Archives: May 8, 2026

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :

Read More »

అర్జీల పరిష్కారంలో బ్రాండ్ తెచ్చుకోవాలి

-ఇకపై ప్రజా ప్రతినిధులు… అధికారులు ఉమ్మడిగా పీజీఆర్ఎస్ -ప్రతీ శుక్రవారం ఫీల్డ్ గ్రీవెన్స్ డే -సత్వర ఫైళ్ల క్లియరెన్సుతో సత్వర సేవలు -ప్రజల సమయాన్ని వృధా చేయొద్దు -టెక్నాలజీని వినియోగించండి… మానవీయ కోణంతో వ్యవహరించండి -7వ రోజు జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : అర్జీలు, ఫిర్యాదులు పరిష్కారంలో ఎలాంటి అలక్ష్యం చూపొద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. కొందరు కలెక్టర్లు అర్జీలు తీసుకుని కారులోనే పడేస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయని.. అలా జరగ్గకూడదని సీఎం స్పష్టం …

Read More »

ఇళ్లు కట్టాలి… ఇళ్ల స్థలాలు ఇవ్వాలి… క్రమబద్దీకరించాలి

-ప్రజలకు విద్య, వైద్యం, విద్యుత్ భారాలు తగ్గాలి -జాతీయ, అంతర్జాతీయ విద్యకు పావల వడ్డీ రుణాలు -ఎస్సీలకు కలిగే ప్రయోజనాలన్నీ బుడగజంగాలకు కల్పించండి -రూరల్ ఆటోనగర్‌ల ఏర్పాటుపై దృష్టి సారించండి -అరకు కాఫీకి గ్లోబల్ బ్రాండ్ రావాలి -పేదల సంక్షేమం కోసమే సమీక్షలు… సమావేశాలు -7వ జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : సంతృప్త స్థాయిలో అందరికీ ఇళ్లు ఇవ్వాలని… అవసరమైన వారికి ఇళ్ల స్థలాలు, ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకున్న వారికి క్రమబద్దీకరించడం వంటి అంశాలపై …

Read More »

హై కోర్టు జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ పదవీ విరమణ వీడ్కోలు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : హై కోర్టు న్యాయమూర్తి గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ కు హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ ఆధ్వర్యంలో ఫుల్ బెంచ్ ఘన వీడ్కోలు పలికారు.హైకోర్టు న్యాయమూర్తి గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ పదవీ విరమణ చేయనున్న సందర్భాన్ని పురష్కరించుకుని వీడ్కోలు కార్యక్రమం హై కోర్టు మొదటి కోర్టు హాల్ లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ మాట్లాడుతూ జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ నిబద్ధత కలిగిన …

Read More »

అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : కొమొరిన్ నుండి కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా మధ్యప్రదేశ్ వరకు సముద్ర మట్టానికి సగటున 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి విస్తరించి ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. దీని ప్రభావంతో మంగళవారం వరకు రాష్ట్రంలో మేఘావృతమైన వాతావరణంతో పాటు పలు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు పొలాల్లో …

Read More »

రాష్ట్రంలో కొత్తగా 12 డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు

-ప్రైవేట్ ఏజెన్సీకి టెండర్ ద్వారా నిర్వహణ భాద్యతలు -ఇప్పటికే కూటమి పాలనలో 12 కేంద్రాలు ఏర్పాటు -వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో కొత్తగా 12 డయాలసిస్ కేంద్రాలు (రక్త శుద్ధి) ఏర్పాటు కాబోతున్నాయి. టెండర్ ద్వారా ఎంపికచేసిన సంస్థ 3 నెలల్లోగా ఈ కేంద్రాల నిర్వహణ బాధ్యతల్ని చేప‌ట్టనుంది. ప్రైమ్ మినిస్టర్ నేషనల్ డయాలసిస్ ప్రోగ్రాం’ (PMNDP) కింద రాష్ట్రంలోని సెకండరీ ఆసుపత్రుల్లో (జిల్లా, ప్రాంతీయ, సామాజిక) 61 కేంద్రాలు నడుస్తున్నాయి. వీటికి …

Read More »

ఖరీఫ్‌ రైతుకు అండగా రాష్ట్ర ప్రభుత్వం

– రైతులకు సమృద్ధిగా విత్తనాలు, ఎరువులు, సాగునీరు – ముందస్తు ప్రణాళికతో వ్యవసాయ రంగానికి పూర్తి మద్దతు – మే 15 నుంచే దశలవారీగా సాగునీటి విడుదల – రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమగ్ర ఏర్పాట్లు – వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఖరీఫ్–2026 సీజన్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు వ్యవసాయశాఖ సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగుతోందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు తెలిపారు. రైతులకు అవసరమైన నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, సాగునీరు …

Read More »

దేశ చరిత్రలో తొలిసారిగా ఏపీ వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో “తాలీం-ఏ-హునర్” కార్యక్రమం

– తాలీం-ఏ-హునర్‌ కు రాష్ట్రవ్యాప్తంగా భారీ స్పందన. – పేద ముస్లిం లు కూడా డాక్టర్, ఇంజనీర్, సైంటిస్ట్ లు కావాలనే లక్ష్యంతో కార్యక్రమం ప్రారంభించాం. – 3 రోజుల్లో 3 వేలకు పైగా దరఖాస్తులు. – 12 మే చివరి తేది కావడంతో దరఖాస్తులకు పోటెత్తుతున్న విద్యార్థులు. – ఈ సదవకాశాన్ని సద్వినియోగ పరుచుకోండి. – ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : దేశ చరిత్రలో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా …

Read More »

ఈ-ఫైళ్ల క్లియరెన్స్‌లో మంత్రి అచ్చెన్నాయుడు సరికొత్త రికార్డు

– గంటల్లో ఫైళ్ల పరిష్కారం.. మంత్రి అచ్చెన్న పనితీరుకు సీఎం చంద్ర‌బాబు ప్రశంసలు – పారదర్శకత, వేగం, సమర్థత.. మంత్రి అచ్చెన్నాయుడు ప్రత్యేకత అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ-ఫైళ్ల క్లియరెన్స్‌లో రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ‌ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు అసాధారణ వేగం ప్రదర్శిస్తూ పరిపాలనలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతున్నారు. ప్రజలకు వేగవంతమైన సేవలు అందించాలనే లక్ష్యంతో ఆయన తీసుకుంటున్న చర్యలు ప్రభుత్వ యంత్రాంగంలో చురుకుదనాన్ని పెంచుతున్నాయి. గతంలో ఈ-ఫైళ్ల క్లియరెన్స్‌కు సుమారు 5 గంటల సమయం తీసుకున్న మంత్రి అచ్చెన్నాయుడు, ప్రస్తుతం …

Read More »

అమరావతి అభివృద్ధిలో రైతులు భాగస్వాములు కావాలి…

-లింగాయపాలెం, ఉద్దండరాయునిపాలెం గ్రామసభల్లో కమిషనర్ వి. విజయరామరాజు ఐఏఎస్ అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజారాజధాని అమరావతి నగర నిర్మాణాన్ని వేగవంతం చేసే చర్యల్లో భాగంగా లింగాయపాలెం మరియు ఉద్దండరాయునిపాలెం గ్రామాల్లో శుక్రవారం APCRDA ఆధ్వర్యంలో గ్రామసభలు నిర్వహించారు. ఈ సభల్లో APCRDA కమిషనర్ వి. విజయరామరాజు ఐఏఎస్ పాల్గొని, భూసమీకరణ మరియు గ్రామకంఠం సమస్యల పరిష్కారంపై రైతులతో సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, రాజధానిలో చేపట్టిన రహదారులు, ఎల్పీఎస్ (LPS) జోన్ల అభివృద్ధి ప్రాజెక్టుల నిమిత్తం భూసేకరణ నోటిఫికేషన్ …

Read More »