విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 46 వ డివిజన్.కు చెందిన ముదిలి శంకరరావు గుండె సంబంధిత వ్యాధితో బాధ పడుతున్నాడు. బైపాస్ సర్జరీ కోసం 5,00,000/- ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు. బాధితుడు ఎమ్మెల్యే సుజనా చౌదరి కార్యాలయాన్ని సంప్రదించారు. అతని వైద్య సహాయం కోరుతూ సీఎం సహాయ నిధికి ఎమ్మెల్యే సుజనా చౌదరి లేఖ రాసారు. దీనికి సంబంధించినా ఎల్వోసీ నీ రోగి కుటుంబ సభ్యులకు అంద చేశారు. కార్యక్రమంలో 49 డివిజన్ జనసేన అధ్యక్షుడు బాదర్ల …
Read More »Daily Archives: May 8, 2026
అర్బన్ అఫైర్స్ మంత్రిత్వ శాఖకు చెందిన పథకాల అమలు, పురోగతిపై సమీక్ష
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ అధ్యయన పర్యటనలో భాగంగా నేడు తిరుపతిలో ని తాజ్ హోటల్ నందు ఉన్నత స్థాయి సమావేశం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు, వివిధ విభాగాల అధికారులు, ప్రజాప్రతినిధులతో నిర్వహించబడింది. హౌసింగ్ మరియు అర్బన్ అఫైర్స్ స్థాయి సంఘం (Standing Committee on Housing and Urban Affairs) అధ్యయన పర్యటనలో భాగంగా నేడు తిరుపతిలో కీలక సమావేశాలు మరియు అనౌపచారిక చర్చలు నిర్వహించ జరిగింది. ఈ …
Read More »రామచంద్రాపురం మండలంలో రూ.1.20 కోట్లతో 48 జల సంరక్షణ పనులు
-నీటి సంరక్షణ పనులతో మండలంలోని 3262 ఎకరాలకు సాగునీటి లబ్ధి -కొత్తవేపకుప్పంలో రూ.5.87 లక్షలతో బుగ్గలకోన కాలువ పూడికతీత పనులు కొనసాగింపు -కొత్తవేపకుప్పం, నెత్తకుప్పం, పుల్లమనాయుడు కండ్రిగ రైతులకు సాగునీటి ప్రయోజనం -జలధార–జలహారతితో రైతులకు రెట్టింపు ప్రయోజనం తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎండలతో ఎండిపోయిన నేలపై వర్షపు చినుకులు పడితే ఎలా జీవం మేల్కొంటుందో… ఇప్పుడు జల ధార–జల హారతి పనులతో తిరుపతి జిల్లా గ్రామాల్లో అదే దృశ్యం కనిపిస్తోంది. పూడికతీతతో మళ్లీ ఊపిరి పీల్చుకుంటున్న కాలువలు, నిండుకుండలా మారే చెరువులు, …
Read More »స్థానికులు, అధికారులతో సంయుక్త సమావేశం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా ప్రజల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా, స్థానిక భవన యజమానులకు సమస్యలు లేకుండా శ్యామలా నగర్ రైల్వే గేటు దగ్గర ఆర్.ఓ.బీ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని గుంటూరు నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ తెలిపారు. శుక్రవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని సమావేశ మందిరంలో శ్యామల నగర్ రైల్వే గేటు పరిసర ప్రాంత భవనాల యజమానులు, రైల్వే, జిఎంసి అధికారులతో సంయుక్త సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తొలుత రైల్వే …
Read More »బ్రిడ్జి శంఖుస్థాపన కార్యక్రమానికి అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నిడమర్రు రైల్వే ఓవర్ బ్రిడ్జి శంఖుస్థాపన కార్యక్రమానికి ఏ లోపాలు తలెత్తకుండా అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని గుంటూరు నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆయా విభాగాల అధికారులకు స్పష్టం చేశారు. ఈ నెల 13న నిడమర్రు వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులకు కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సోమన్న, కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు సమాచార శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ లు శంఖుస్థాపన చేయనున్న నేపధ్యంలో …
Read More »సమాధన్ సమరో – సుప్రీం కోర్టులో ప్రత్యేక లోక్ అదాలత్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : సమాధన్ సమరో 2026 లో భాగంగా సుప్రీం కోర్టులో ఆగష్టు 21,22,23 తేదీలలో ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షులు బి. సాయి కళ్యాణ్ చక్రవర్తి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ లోక్ అదాలత్ సుప్రీం కోర్టులోనే నిర్వహించడం జరుగుతుందని అన్నారు. సుప్రీం కోర్టులో పెండింగ్ లో ఉన్న కేసులు లోక్ అదాలత్ లో సెటిల్ చేసుకోవాలని తెలిపారు. …
Read More »లేబర్ అడ్డాలు ఏర్పాటుకు స్థల పరిశీలన చేసిన కార్మిక శాఖ కమిషనర్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు పట్టణంలో లేబర్ అడ్డాలు (ఇంటిగ్రేటెడ్ లేబర్ ఆమెనిటీస్ కాంప్లెక్స్) ఏర్పాటు చేయుటకు అనువుగావున్న స్థలాలను రాష్ట్ర కార్మిక శాఖ కమిషనర్ గంధం చంద్రుడు, గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ కె.మయూర్ అశోక్ తో కలిసి శుక్రవారం గుంటూరులో పరిశీలించారు. హిందూ కాలేజ్ జంక్షన్, కంకర గుట్ట ప్రాంతాలను తనిఖీ చేశారు. కార్మికులు పని కోసం రోడ్ల మీద వేచి ఉండకుండా… లేబర్ అడ్డాల్లో కూర్చొంటారని తెలిపారు. పని లేని సమయంలో కార్మికులకు స్కిల్ డెవలప్మెంటులో శిక్షణ …
Read More »అసంఘటిత రంగ కార్మికులకు మెరుగైన సేవలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ కమిషనర్గంధం చంద్రుడు IAS ఈ రోజు విజయవాడలోఉన్నలేబర్ అడ్డాలు అయిన బెంజ్ సర్కిల్ మరియు రాణిగారి తోట పాటుతదితర ప్రాంతాలను సందర్శించారు. కార్మిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంటిగ్రేటెడ్ లేబర్ అమెనిటీస్ కాంప్లెక్స్ (ILAC) ద్వారా అసంఘటిత రంగ కార్మికులకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కమిషనర్ తెలిపారు. లేబర్ అడ్డాల వద్ద భవన నిర్మాణ కార్మికులకు గుర్తింపు కార్డుల జారీ, వారి రిజిస్ట్రేషన్ రీన్యువల్ మరియు e-SHRAM …
Read More »ప్రభుత్వ కార్యాలయాల్లో ఎస్హెచ్జీల ముద్ర!
– వినియోగ సామగ్రిలో స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులకు ప్రాధాన్యం – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజ్ఞప్తిపై గౌరవ సీఎం సానుకూల స్పందన – అధికారిక ఆదేశాలకు గ్రీన్ సిగ్నల్, ధన్యవాదాలు తెలిపిన కలెక్టర్ – ఒక కుటుంబం-ఒక పారిశ్రామికవేత్త కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ముందడుగు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్వయం సహాయ సంఘాల (ఎస్హెచ్జీ) ఆర్థిక స్వావలంబనకు మరింత ఊతమివ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వ కార్యాలయాల్లో ఉపయోగించే కార్యాలయ వినియోగ సామగ్రిని స్వయం సహాయ సంఘాల నుంచి సేకరించే విధానం …
Read More »గొల్లపూడి వన్ సెంటర్లో కేడీసీసీ బ్యాంక్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మైలవరం నియోజకవర్గం గొల్లపూడి వన్ సెంటర్లో కేడీసీసీ బ్యాంక్ (కృష్ణాజిల్లా సహకార కేంద్ర బ్యాంక్ లిమిటెడ్) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని గొల్లపూడి పీఏసీఎస్ చైర్మన్ నూతలపాటి శ్రీనివాసరావు, గొల్లపూడి మార్కెట్ చైర్మన్ నర్రా వాసు మరియు సీనియర్ నాయకులతో కలిసి ప్రారంభించారు. మాజీ మంత్రి, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం ఆదేశాల మేరకు ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రస్తుతం పెరుగుతున్న ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని …
Read More »
Prajavartha Online Telugu News