అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజారాజధాని అమరావతిలోఅంతర్జాతీయ స్థాయి ఆతిథ్య సేవలను అందించే లక్ష్యంతో, లింగాయపాలెం గ్రామంలోని APCRDA భవనం ఎదురుగా ‘కోర్ట్యార్డ్ బై మ్యారియట్’ హోటల్ ప్రాజెక్ట్కు భూమిపూజ నిర్వహించారు. సదరన్ గ్లోబ్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో సుమారు రూ. 200 కోట్ల భారీ వ్యయంతో చేపట్టిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్భూమిపూజకార్యక్రమానికి రాష్ట్ర పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ …
Read More »Daily Archives: May 8, 2026
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
Read More »అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
Read More »అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
Read More »బీసీ బిడ్డల విద్యకు ‘వసతి’ దన్ను
-పెనుకొండకు కొత్తగా 3 బీసీ హాస్టళ్లు మంజూరు -పరిగి, రొద్దం, సోమందేపల్లిలో ఏర్పాటు -రెండు బాలికల హాస్టళ్లు, ఒక బాలుర హాస్టల్ -వచ్చే విద్యా సంవత్సరం నుంచి హాస్టళ్లు ప్రారంభం -విద్యార్థులను చేర్పించేలా బీసీ సంక్షేమశాఖాధికారులు కసరత్తు -హాస్టళ్ల మంజూరులో ఫలించిన మంత్రి సవిత కృషి -బీసీ బిడ్డలకు ఉన్నత విద్యే లక్ష్యం : మంత్రి సవిత పెనుకొండ/శ్రీసత్యసాయి, నేటి పత్రిక ప్రజావార్త : బీసీల విద్యకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోంది. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఎస్.సవిత నేతృత్వంలో బీసీ …
Read More »ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో 216 అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీ జాబితా ఖరారు
-శనివారం జూమ్ కౌన్సెలింగ్ -వెనువెంటనే పోస్టింగ్ ఉత్తర్వులు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో 216 అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి ఎంపిక చేసిన అభ్యర్ధుల జాబితాను వైద్యారోగ్య శాఖ విడుదల చేసింది. వీరికి శనివారంనాడు పోస్టింగ్ల కేటాయింపు కోసం జూమ్ ద్వారా కౌన్సిలింగ్ జరగబోతుంది. జీరో వేకెన్సీ పాలసీలో భాగంగా పోస్టుల భర్తీని ఎప్పటికప్పుడు చేపడుతున్నామని వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ నేడొక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగానే 216 అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీని త్వరలో పూర్తి చేస్తామని …
Read More »డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దద్దోజనం పంపిణీ కార్యక్రమం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు షేక్ షాకీర్ రేష్మ కుమారుడు రిహాన్ అహ్మద్ పుట్టినరోజు వేడుకలను డొక్కా సీతమ్మ గారి ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుపుకోవడం జరిగింది. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని డొక్కా సీతమ్మ గారి ట్రస్ట్ ఆధ్వర్యంలో చలవకు నిదర్శనంగా నిలిచే దద్దోజనం పాత గవర్నమెంట్ హాస్పిటల్ లోని పేషెంట్స్ కి, గర్భిణీ స్త్రీలకి అక్కడికి చూపించుకోవడానికి వచ్చే ప్రతి ఒక్కరికి అన్ని రకాల ఫ్రూట్స్ తో తయారుచేసిన దద్దోజనం పంపిణీ చేయడం …
Read More »కొత్త ఆదాయపు పన్ను చట్టం, 2025 పై విజయవాడలో మెగా అవగాహన కార్యక్రమం నిర్వహణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కొత్త ఆదాయపు పన్ను చట్టం, 2025 పై మెగా అవగాహన కార్యక్రమం 08.05.2026 న విజయవాడలో విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమం పన్ను చెల్లింపుదారులు, నిపుణులు, విద్యార్థులు మరియు ఇతర భాగస్వామ్య వర్గాల్లో కొత్త పన్ను వ్యవస్థలో ప్రవేశపెట్టిన ప్రధాన సంస్కరణలు, సరళీకృత విధానాలు మరియు పన్ను చెల్లింపుదారుల అనుకూల దృష్టికోణంపై అవగాహన కల్పించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఆదాయపు పన్ను శాఖ, నిపుణులు, విద్యావేత్తలు మరియు ప్రజల మధ్య పరస్పర చర్చలకు ఈ కార్యక్రమం వేదికగా నిలిచింది. …
Read More »పేద ముస్లిం విద్యార్థులను మేం చదివిస్తాం
-కీలక నిర్ణయం తీసుకున్న వక్ఫ్ బోర్డ్ -చదువులో మెరిట్ ఉన్న పేద విద్యార్థులకు ఉచిత ఇంటర్ విద్య -దేశ చరిత్రలో ఈ నిర్ణయం ఒక నూతన అధ్యాయం -టిడిపి మైనారిటీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముహమ్మద్ ఫతావుల్లా విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ముస్లిం విద్యార్థులు చదువుకునే స్తోమత లేక ఆగిపోయే పరిస్థితి ఉన్న ఈ రోజుల్లో వక్ఫ్ బోర్డ్ కీలక నిర్ణయం తీసుకుంది.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి లోకేష్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ …
Read More »ప్రజా సమస్యలు పరిష్కరిస్తున్నందుకే ఇది మంచి ప్రభుత్వం అంటున్నారు ప్రజలు
-ముఖ్యమంత్రి దృష్టికి చేరిన విజయవాడ సమస్యలు -సమస్యల పరిష్కారం పై సానుకూలంగా స్పందించిన సీఎం -త్వరలో పెన్షన్ లపై ప్రభుత్వం కొత్త పాలసీ -గత ప్రభుత్వ పెద్దలు ఎవరు ప్రజల దగ్గరికి వెళ్లింది లేదు -విజయవాడ పశ్చిమ నియోజకవర్గ 45 వ డివిజన్ ప్రజాదర్బార్లో ఎంపీ కేశినేని చిన్ని వెల్లడి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 45 వ డివిజన్ లో ఏర్పాటు చేసిన ప్రజాదర్బార్ కు ఎంపీ కేశినేని చిన్ని హాజరై ప్రజల నుండి నేరుగా సమస్యలు …
Read More »
Prajavartha Online Telugu News