Breaking News

Tag Archives: tirupati

జిల్లాలో నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని విజయవంతం చేయండి జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్

-వైద్య, విద్యా, మహిళా శిశు సంక్షేమ శాఖ తదితర అధికారులు బాధ్యతగా జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని నిర్వహించాలి : డా.ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో సెప్టెంబర్ 17 న చేపట్టే జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ వైద్య ఆరోగ్యశాఖ తదితర సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ నుండి వర్చువల్ విధానంలో నిర్వహించిన సమన్వయ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఈ సెప్టెంబర్ 17 న …

Read More »

టీచర్ గా మారి విద్యార్థినులకు పలు అంశాలపై బోధన చేసిన జిల్లా కలెక్టర్ డా. ఎస్.వెంకటేశ్వర్

-ప్రధాన మంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా (PM SHRI) కార్యక్రమం రేణిగుంట జడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాల నందు అమలు తీరు స్ఫూర్తిదాయకంగా ఉంది తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రధాన మంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా కార్యక్రమం(PM SHRI) కింద ఎంపిక కాబడిన రేణిగుంట జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను తనిఖీ చేసి సదరు పథకం అమలు తీరు బాగుందని, స్ఫూర్తిదాయకంగా ఉందని, మరింతగా మెరుగుదలతో ఉత్తమ విద్యార్థులను తీర్చిదిద్దేలా ఉపాధ్యాయులు మరిన్ని బెస్ట్ ప్రాక్టీసెస్ అమలు చేయాలని, …

Read More »

వినాయక చవితి ఉత్సవాలను అన్ని శాఖల సహకారంతో సమన్వయంతో నిర్వహించాలి

-నగర పాలక సంస్థ కమిషనర్ ఎన్. మౌర్య తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : వినాయక చవితి ఉత్సవాలను పకడ్బందీగా అన్ని శాఖల అధికారుల సమన్వయంతో సజావుగా నిర్వహించాలని నగర పాలక సంస్థ కమిషనర్ ఎన్. మౌర్య తెలిపారు. శనివారం ఉదయం స్థానిక తుదా సమావేశ మందిరంలో రానున్న వరసిద్ధి వినాయక ఉత్సవాల నిర్వహణ, నిమజ్జనం కార్యక్రమాల నిర్వహణపై నగర పాలక సంస్థ కమిషనర్ శ్రీ వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ, నిర్వాహకులు తదితరులతో కలిసి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ …

Read More »

జిల్లా నైపుణ్యాభివృద్ధి ప్రణాళికను రూపొందించండి: జిల్లా కలెక్టర్ డా. వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో యువతకు ఉపాధి కల్పించే దిశగా జిల్లా నైపుణ్యాభివృద్ధి ప్రణాళికను రూపొందించాలని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ జిల్లా వృత్తి నైపుణ్య అభివృద్ధి కమిటీ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా కలెక్టర్ జిల్లా వృత్తి నైపుణ్య అభివృద్ధి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా నైపుణ్య అభివృద్ధి కార్యాచరణ ప్రణాళికల గురించి చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో నిరుద్యోగ …

Read More »

కౌంటింగ్ సజావుగా నిర్వహణ, సకాలంలో ఫలితాల ప్రకటన లక్ష్యంగా అన్ని ఏర్పాట్లు చేయండి: భారత ఎన్నికల కమిషన్ సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితేష్ వ్యాస్

-ప్రశాంత వాతావరణంలో సజావుగా కౌంటింగ్ నిర్వహణకు సన్నద్ధంగా అన్ని చర్యలు చేపడుతున్నాం: కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ -కౌంటింగ్ రోజున హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా అన్ని చర్యలు చేపడుతున్నాం: ఎస్పీ హర్ష వర్ధన్ రాజు తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో వచ్చే నెల జూన్4 వ తేదీన జరుగనున్న ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు చేస్తున్న ముందస్తు ఏర్పాట్లను న్యూ ఢిల్లీ నిర్వాచన్ సదన్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ …

Read More »

ఈవిఎం స్ట్రాంగ్ రూం వద్ద 24×7 భద్రత అప్రమత్తంగా ఉండాలి…. కౌంటింగ్ ఏర్పాట్లు పక్కాగా ఉండాలి: కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : పోల్డ్ ఈవిఎం లు భద్రపరచిన  పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల స్ట్రాంగ్ రూం భద్రత ఏర్పాట్లు, కౌంటింగ్ ఏర్పాట్లను సంబంధిత అధికారులతో కలిసి కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. బుధవారం ఉదయం సదరు స్ట్రాంగ్ రూం, కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలించి కలెక్టర్ మాట్లాడుతూ భద్రత ఏర్పాట్లు, కౌంటింగ్ ఏర్పాట్లు అన్నీ పక్కాగా ఉండాలని పలు సూచనలు చేశారు. సీసీటీవీ కెమెరాల కంట్రోల్ రూం నుండి …

Read More »

సార్వత్రిక ఎన్నికలు సజావుగా జరిగేందుకు అన్ని చర్యలు…

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల గుర్తింపు మేరకు ప్రశాంత వాతావరణంలో సార్వత్రిక ఎన్నికలు సజావుగా జరిగేందుకు అన్ని చర్యలు చేపడుతున్నాం: కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్  సార్వత్రిక ఎన్నికలు 2024 నేపథ్యంలో జిల్లాలో సజావుగా ప్రశాంతంగా  ఎన్నికల నిర్వహణకు క్రిటికల్ పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్, అవసరం మేరకు వీడియోగ్రఫీ, మైక్రో అబ్జర్వవర్ ఏర్పాటుతో, తగినంత కేంద్ర బలగాలు మోహరింపుతో, రాష్ట్ర పోలీస్ ఏర్పాటు తదితర అన్ని ఏర్పాట్లు చేపడుతున్నామని కలెక్టర్ మరియు జిల్లా …

Read More »

సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు, పార్లమెంటు సభ్యుల అభివృద్ధి నిధుల పధకము, గడప గడపకు మన ప్రభుత్వం తదితర అంశాలపై ప్రణాళికా శాఖపై సమీక్షించిన జిల్లా కలెక్టర్ డా.జి. లక్ష్మీ శ

తిరుపతి,  నేటి పత్రిక ప్రజావార్త : ప్రణాళికా మరియు గణాంక శాఖ ముఖ్యమైన శాఖ అని, అందులో డేటా బేస్ పక్కాగా నిర్వహణ ఉండాలని, గౌ. ముఖ్యమంత్రి హామీలు, గడప గడపకు మన ప్రభుత్వం, ఎంపీ లాడ్స్, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచికలు అమలు వంటి అంశాలపై జిల్లా ప్రణాళికా శాఖపై జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీ శ సమీక్షించి దిశా నిర్దేశం చేశారు. శనివారం ఉదయం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా ప్రణాళికా మరియు గణాంక శాఖపై జిల్లా కలెక్టర్ …

Read More »

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటర్ గా నమోదు చేసుకోవాలి

– ఓటు హక్కు పొంది వంద శాతం ఓటు హక్కును వినియోగించుకోవాలి -జిల్లా కలెక్టర్. తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : 18 సంవత్సరాలు పై బడిన అందరూ ఓటు హక్కు పొంది వంద శాతం ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ కె. వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. గురువారం స్థానిక కచ్చిపి కళాక్షేత్రం నందు నగర పాలక సంస్థ కమిషనర్ మరియు ఈ ఆర్ ఓ డి. హరిత, ఆర్ డి ఓ లు మరియు ఈ ఆర్ ఓ ల తో కలిసి …

Read More »

ఘనంగా పర్యాటక దినోత్సవం వేడుకలు

-దేశ ఆర్థిక వ్యవస్థ, సాంస్కృతిక రంగాలలో పర్యాటక శాఖను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది : పర్యాటకశాఖ రీజనల్ డైరెక్టర్ -ఉపాధి మరియు వ్యవస్థాపకతను పెంపొందించడం లో పర్యాటక శాఖ పాత్ర గణనీయమైనది -పర్యాటక రంగం యూత్ క్లబ్ లను గురించి అవగాహన కల్పించాలి : వైస్ ఛాన్స్లర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ, సాంస్కృతిక రంగాలలో పర్యాటక శాఖను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని పర్యాటకశాఖ రీజనల్ డైరెక్టర్ రమణా ప్రసాద్ అన్నారు. బుధవారం …

Read More »